Home Search
శశి థరూర్ - search results
If you're not happy with the results, please do another search
నితీశ్ చర్య అర్థతాత్పర్యాలు
అధికారం కోసం, డబ్బు కోసం నాయకులు పార్టీలు మారటం దేశ రాజకీయాలలో సర్వసాధారణమైపోయినందున ప్రజలకు ఒకప్పటి వలే ఇప్పుడు ఏవగింపు ఏమీ కలుగుతున్నట్లు లేదు. అయినప్పటికీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్య...
ఆగని సస్పెన్షను
మంగళవారం మరో 49మందిపై వేటు సస్పెండయిన వారిలో శశిథరూర్, ఫరూక్ అబ్దుల్లా, సుప్రియా సూలె తదితరులు
ఉభయ సభలనుంచి మొత్తం 141 మంది విపక్ష ఎంపిల సస్పెన్షన్ చర్చ లేకుండా కీలక చట్టాలను...
మరో 49మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్..
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మరో 49మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయ్యారు. ఇటీవల లోక్ సభలోకి దుండగుల దూసుకొచ్చిన నేపథ్యంలో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన...
ఫోన్ల హ్యాకింగ్పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ : శశిథరూర్, మహువా మొయిత్రా , అసదుద్దీన్ ఓవైసీతోపాటు మరి కొందరు విపక్ష ఎంపీలు తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారని, తమకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్లను సోషల్ మీడియాలో పోస్ట్...
‘ సూపర్ పవర్ ’ పై మాట్లాడడం తొందరపాటే
న్యూఢిల్లీ : దేశం కష్టకాలంలో కొనసాగుతున్నప్పుడు సుదూరభవిష్యత్ గురించి “కల్పనలను చిత్రీకరించడం” దురదృష్టకరమని కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆదివారం వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు చాలా మంది ఇంకా ‘సూపర్ పూర్’లో ఉంటుండగా,...
ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్
‘The history is important because science is a discipline deeply immersed in history. In other words, every time you perform an experiment in science...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 39 మంది ప్రముఖులు
హైదరాబాద్: తాజా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానం కల్పించారు. వీరిలో మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకె ఆంటోనీ, అధిర్ రంజన్ చౌదురి,...
ఎన్నికలకు కాంగ్రెస్ రేస్
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దశలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి)ని ప్రకటించారు. భారీ స్థాయిలో పునర్వస్థీకరణతో కమిటీ పునరుద్ధరణ...
సీడబ్ల్యూసీని పునర్ వ్యవస్థీకరిస్తూ కాంగ్రెస్ నిర్ణయం
మొత్తం 84 మందితో జాబితా విడుదల
సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులుగా 39మందికి చోటు
18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇన్చార్జీలుగా,
9 ప్రత్యేక ఆహ్వానితులుగా, 4 ఎక్స్అఫిషియో సభ్యులకు చోటు
మనతెలంగాణ/హైదరాబాద్: త్వరలో ఎన్నికలు...
ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్య ఘర్షణలు
న్యూఢిల్లీ : లోక్సభలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోడీ ప్రసంగం విపక్షాల వాకౌట్ల నడుమ సాగింది. తాము మణిపూర్ విషయంపై ప్రధాని స్పందనను కోరామని, అయితే ఆయన తమ ప్రసంగంలో తొలి...
లోక్సభలో ఢిల్లీ అధికారాల బిల్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన బిల్లును కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఓ వైపు మణిపూర్ అంశంపై పార్లమెంటు ఉభయ...
ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో రూపొందించిన “ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటొరీ ఆఫ్ ఢిల్లీ 2023” బిల్లును...
యోగా ప్రచారకులెవ్వరైనా ఘనులే
న్యూఢిల్లీ : యోగాను పునరుద్ధరించి , ప్రాచుర్యంలోకి ఎవరు తీసుకువచ్చినా వారిని గుర్తించాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు. మన ప్రభుత్వం ద్వారా యోగా ప్రక్రియకు ఆదరణ దక్కినా ప్రశంసలు పొందాల్సిందేనని ఈ...
‘పేరు’ పోరు
దేశ తొలి ప్రధాని నెహ్రూ మ్యూజియం పేరును మార్చిన కేంద్ర ప్రభుత్వం
మోడీ సర్కార్ వెకిలి చేష్ట : కాంగ్రెస్ ధ్వజం
న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలోని నెహ్రూ మో మొరియల్ మ్యూజియం, లైబ్రరీ...
లోక్సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు!
న్యూఢిల్లీ: 2019 పరువునష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా కోర్టు నిర్దారించడంతో ఆయనపై లోక్సభలో అనర్హత వేటు పడింది. లోక్సభ సెక్రటరియేట్ మార్చి 24న ఈ విషయాన్ని పేర్కొంది. ‘కేరళలోని వయనాడ్ పార్లమెంటరీ...
కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల ప్రాధికార సంస్థ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ధ్రువీకరణ...
కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
సంపాదకీయం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక ఊహించని ఫలితం కాదు. అంతర్గత ప్రజాస్వామ్యం నేతిబీరలో నెయ్యి మాదిరిగా వున్న పార్టీల్లో వాస్తవ అధినాయకత్వం ఎవరి చేతుల్లో వుంటుందో వారు కోరుకునే...
ఖర్గేకే కాంగ్రెస్ కిరీటం
కొత్త చీఫ్గా ఖర్గే.. 26న బాధ్యతల స్వీకరణ
అధ్యక్ష ఎన్నికల్లో థరూర్పై 6,825 ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం
శుభాకాంక్షలు తెలిపిన సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ
మల్లికార్జున ఖర్గే దక్కించుకున్న ఓట్లు
శశిథరూర్కు పోలైన ఓట్లు1,072, చెల్లని ఓట్లు...
ఖర్గేనా.. థరూరా?
ఓటు హక్కు వినియోగించుకోనున్న 9వేల మందికి పైగా ప్రతినిధులు
బళ్లారిలో ఓటెయ్యనున్న రాహుల్ గాంధీ
రాష్ట్రం నుంచి పాల్గొననున్న 238మంది ప్రతినిధులు... ఎల్లుండి ఫలితం వెల్లడి
న్యూఢిల్లీ: చాలా ఏళ్ల తరువాత కాంగ్రెస్లో గాం ధీయేతర...
హైదరాబాద్కు చేరుకున్న ఖర్గే
హైదరాబాద్: కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు చేరుకున్నారు. టిపిసిసి నేతలు ఖర్గేకు స్వాగతం పలికారు. గాంధీభవన్లో పిసిసి సభ్యులతో ఖర్గే భేటీ కానున్నారు. పిసిసి మెంబర్లు మద్దతు ఇవ్వాలని ఖర్గే...