Home Search
శశి థరూర్ - search results
If you're not happy with the results, please do another search
పార్టీని బలోపేతం చేసేందుకే బరిలోకి దిగా
సీనియర్లతో పాటుగా యువ నేతలు కూడా పోటీ చేయమని కోరారు
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపై మల్లికార్జున ఖర్గే స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకే ఎన్నికల బరిలోకి దిగాను తప్ప ఎవరినో ఎదిరించడానికి...
రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఖర్గే రాజీనామా
పోటీలో చిదంబరం, దిగ్విజయ సింగ్
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుని పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాజీనామా చేసినట్లు వర్గాలు శనివారం వెల్లడించాయి. ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు...
కాంగ్రెస్ అధ్యక్ష బరిలో పవన్ బన్సల్?
30న థరూర్ నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సీనియర్ నాయకుడు శశి థరూర్ ఈ నెల 30న తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. కాగా.. థరూర్కు ప్రత్యర్థిగా...
ప్రియాంక గాంధీ అరెస్టు
న్యూఢిల్లీ: నిరుద్యోగం, ద్రవ్యోల్బణంకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నపార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని అరెస్టు చేశారు. పోలీసుల బారికేడ్లను కూడా ప్రియాంక గాంధీ ఉల్లంఘించి...
నా ట్వీట్లు నా వ్యక్తిగత అభిప్రాయాలు..
న్యూఢిల్లీ: తాను ట్వీట్ చేసే ప్రతి విషయం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని కాంగ్రెస్ నాయకుడు, తిరువనంతపురం ఎంపి శశి థరూర్ తెలిపారు. కాళీ వివాదంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువ మొయిత్రా...
ఒమిక్రాన్ కన్నా ‘ఓ మిత్రో’ మరింత ప్రమాదకరం
ప్రధాని మోడీపై శశి థరూర్ విసుర్లు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కన్నా 'ఓ మిత్రో' ఎంతో ప్రమాదకరమని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విచ్ఛిన్నకర,...
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేజిక్కించుకున్న అదానీ గ్రూప్
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ చేజిక్కించుకోవడంతో తిరువనంతపురం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ శశీ థరూర్ శుక్రవారం హర్షాన్ని వ్యక్తంచేశారు. మంచి జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. కేరళ రాజధాని...
మహిళా హక్కుల కార్యకర్త కమలా భాసిన్ కన్నుమూత
న్యూఢిల్లీ: ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త, కవయిత్రి,రచయిత్రి కమలా భాసిన్ శనివారం క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. భారత్తోపాటు ఇతర దక్షిణాసియా దేశాలలో మహిళా హక్కుల ఉద్యమంలో చురుకైన...
వినూత్న ఇంక్యుబేటర్ల సృష్టికర్తలు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఇన్నోవేషన్ ఎకోసిస్టం ప్రతిరూపాలైన టి..హబ్, తెలంగాణ డేటా సెంటర్, టి..వర్క్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యులు ప్రశంసల జల్లు...
ఈ గందరగోళానికి కేంద్రమే కారణం
కొత్త ఐటి పోర్టల్పై శశి థరూర్ విమర్శ
న్యూఢిల్లీ: ఆదాయం పన్ను(ఐటి) శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన పోర్టల్లో తలెత్తుతున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపి శశి థరూర్ కేంద్ర ప్రభుత్వాన్ని...
నేను బతికే ఉన్నాను
తప్పుడు వార్తపై సుమిత్రా మహాజన్ వివరణ
ముంబయి: లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించారంటూ గురువారం రాత్రి తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో, కొన్ని టివి ఛానళ్లలో ప్రసారం కావడంతో తాను బతికే...
ఐదు రాష్ట్రాల్లో భారీ పోలింగ్
ఓటెత్తారు.. అయిదు రాష్ట్రాల్లో భారీ పోలింగ్
అన్ని చోట్లా 70 శాతానికి పైగానే ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లు
అసోంలో అత్యధికంగా 82 శాతానికి పైగా పోలింగ్
నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ ప్రక్రియ, బెంగాల్లో మూడు...
పాశ్వాన్కు రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు ప్రముఖులు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ(ఎల్జెపి) అధినేత రాంవిలాస్ పాశ్వాన్ భౌతిక కాయాన్ని ఆయన నివాసం...
‘సాయ్’ ట్రయల్స్కు ఇప్పుడే వెళ్లను
కొంత సమయం కావాలన్న కంబళ
హీరో శ్రీనివాస గౌడ
న్యూఢిల్లీ: స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నిర్వహించే ట్రయల్స్లో పాల్గొనడానికి సంప్రదాయ క్రీడ ‘ కంబళ’ పోటీదారుడు శ్రీనివాస గౌడ నిరాకరించాడు. సాయ్...
కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్పై కేరళ కోర్టు కేసు నమోదు
తిరువనంతపురం: స్థానిక ఎంపి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ దాఖలు చేసిన ఫిర్యాదును పురస్కరించుకుని తిరువనంతపురంలోని చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు శనివారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్పై...
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం కొనసాగుతోంది. రెండో విడతలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజస్థాన్ కోట శక్తినగర్ లో లోక్ సభ స్వీకర్ ఓం బిర్లా...
జెఎన్యు గుణ‘పాఠం’
ప్రస్తుత ఎన్నికల్లో 400కు పైగా లోక్సభ సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ నిత్యం ప్రచారం చేస్తున్నా క్షేత్ర స్థాయి వాస్తవాలు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. నాలుగైదు సీట్లకు మించి...
వయనాడ్ నుంచే రాహుల్ పోటీ
రానున్న లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ శుక్రవారం విడుదల చేశారు. కాంగ్రెస్ అగ్రనేత...
కిస్కా సాథ్ ? కిస్కా వికాస్ ?
ఎన్డిఎ అంటే నో డేటా అవలైబుల్
బడ్జెట్లో భ్రమలు , అంకెలగారడీలు
లోక్సభలో శశిథరూర్ విమర్శ ...
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరు తెన్ను పూర్తిగా కిస్కా సాథ్ ఔర్ కిస్కా...
నితీశ్ చర్య అర్థతాత్పర్యాలు
అధికారం కోసం, డబ్బు కోసం నాయకులు పార్టీలు మారటం దేశ రాజకీయాలలో సర్వసాధారణమైపోయినందున ప్రజలకు ఒకప్పటి వలే ఇప్పుడు ఏవగింపు ఏమీ కలుగుతున్నట్లు లేదు. అయినప్పటికీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చర్య...