Home Search
శశి థరూర్ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన గాంధీ కుటుంబానికి ఎంతో సన్నిహితుడు కూడా. ఆయన...
అధ్యక్ష పదవికి సోనియా కుటుంబం దూరం
రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్న గెహ్లాట్
తాను పోటీ చేస్తానని కూడా స్పష్టీకరణ
రాజస్థాన్ కొత్త సిఎంను సోనియాజీ ఎంపిక చేస్తారని వెల్లడి
న్యూఢిల్లీ: గాంధీ కుటుంబంనుంచి ఎవరు కూడా పార్టీ అధ్యక్షులుగా ఉండరని రాహుల్ గాంధీ...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 24 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్టోబర్ 1న నామినేషన్ పత్రాల పరిశీలన జరుగుతుందని, నామినేషన్ల...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు!
సంపాదకీయం: ఎక్కువ కాలం దేశాన్ని పాలించి ఎనిమిదేళ్లుగా అధికారానికి దూరమై పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని పెద్ద సంఖ్యలో కోల్పోయి కుంగికునారిల్లుతున్న జాతీ య ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో 20 ఏళ్ల తర్వాత మళ్లీ అధ్యక్ష...
ట్విట్టర్ అధికారులను ప్రశ్నించిన పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ: భారత్లోట్విటటర్ కార్యకలాపాలకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తలకు సంబంధించి సమాచార, ప్రసారాల శాఖకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ట్విట్టర్ అధికారులను ప్రశ్నించింది. అంతేకాకుండా డేటా సెక్యూరిటీ, వ్యక్తిగత గోప్యతకు సంబంధించి...
కాళీ వివాదం … టిఎంసి ఎంపి మహువాపై కేసు
కోల్కతా : మతపరమైన వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదైంది. ఒక సినిమా పోస్టర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆమెను అరెస్టు...
గులాం నబీ ఆజాద్కు పద్మభూషణ్.. కాంగ్రెస్లో విభిన్న స్పందనలు
కాంగ్రెస్కు ఇక ఆజాద్ సేవలు అక్కరలేదని వ్యంగ్య వ్యాఖ్య
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంపై కాంగ్రెస్లో విభిన్న...
ఆధార్ ఓటరు ఐడి లింక్ బిల్లుకు లోక్సభ ఆమోదం
ఇది ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే: ప్రతిపక్షాలు
బోగస్ ఓట్లను అరికట్టడమే ప్రధాన లక్ష్యం: మంత్రి కిరెన్ రిజిజు
గొడవ మధ్యలోనే బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు లోక్సభ సోమవారం ఆమోదం తెలిపింది....
వరి వార్
కొనసాగుతున్న
ధాన్యం కొనుగోళ్లతో టిఆర్ఎస్ ధర్నాలతో మూడోరోజూ దద్దరిల్లిన పార్లమెంట్
ధాన్యం సేకరణపై స్పష్టత ఇచ్చేవరకూ ఆందోళన ఆగదు
గందరగోళానికి సభలోనే తెరపడాలి, వ్యవసాయ మంత్రి సభలో ప్రకటించాలి
ఉభయసభల్లో నిరసన స్వరం పెంచిన టిఆర్ఎస్...
మాది స్టార్టప్.. కేంద్రానిది ప్యాకప్
దేశాన్ని పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో స్థానం
సైబర్ నేరాలను ఆరికట్టడానికి త్వరలో కొత్త విధానం
కేంద్రం తన సంస్థలను
అమ్ముకుంటోంది దానిపై
పోరాటం చేయాల్సిన బిజెపి
నాయకులు ఇక్కడ మిలీనియం
మార్చ్ చేస్తారట కేంద్రంలో...
25 తీగల సరోద్ కాదు తబలా అంటేనే నాకు ఎంతో ఇష్టం
న్యూఢిల్లీ: సరోద్ మాస్ట్రోగా పేరున్న ఉస్తాద్ అంజద్అలీఖాన్ తన మొదటి ప్రేమ తబలాకేనని, 25 తీగల పరికరానికి(సరోద్కు) కాదని స్పష్టం చేశారు. సంసద్ టివి కోసం కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ ఉస్తాద్ను ఇంటర్వూ...
సునందా మృతి కేసు: కాంగ్రెస్ ఎంపి శశి థరూర్కు ఊరట..
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపి, మాజీ మంత్రి శశి థరూర్కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. తన భార్య సునందా పుష్కర్ మృతి కేసులో ఎంపి శశిథరూర్పై ఉన్న అభియోగాలను బుధవారం కోర్టు కొట్టేసింది....
నేనైతే గో కరోనా గో అంటా బ్రదర్
కెటిఆర్ ట్వీట్కు థరూర్ స్పందన
హైదరాబాద్/ ఢిల్లీ : అసలే కరోనాతో జనం కష్టాల ఘాట, దీనికి తోడు కరోనా మందుల పేర్లు మరీ గొట్టు ఏమిటిదంతా ? అని తెలంగాణ ఐటి మంత్రి...
మేధావులపై మేకు
ఆ ఏడుగురిలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు, మాజీ దౌత్యవేత్త శశిథరూర్, మిగతా ఆరుగురు పేరొందిన పాత్రికేయులు, వారిలో ఒకరు అందరికీ తెలిసిన రాజ్దీప్ సర్దేశాయ్. వీరందరిపైనా...
ఢిల్లీలో ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్
ఢిల్లీలో ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్
వ్యక్తిగత పూచీకత్తుపై ఒకరి విడుదల
న్యూఢిల్లీ: హర్యానా-ఢిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘులో రిపోర్టింగ్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ విధులకు అంతరాయం కలిగించారని...
మేం గెలిస్తే టీకా ఫ్రీ
బీహార్ ఎన్నికల్లో బిజెపి హామీ
మేనిఫెస్టో విడుదల, భగ్గుమన్న విపక్షాలు
అదేబాటలో తమిళనాడు సిఎం పళని
పాట్నా: బీహార్లో యువతకు 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని భారతీయ...
ఓటేయకపోతే వ్యాక్సిన్ ఇవ్వరా..?
న్యూఢిల్లీ : తమను గెలిపిస్తే అందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ ఇస్తామనే బిజెపి వాగ్దానం వివాదాస్పదం అయింది. అత్యంత కీలకమైన వ్యాక్సిన్తో అధికార పార్టీ రాజకీయాలకు దిగిందని, ఎన్నికలలో ఓట్లకు వ్యాక్సిన్తో గాలమేసిందని...
టిఆర్పిల కుంభకోణం
నిజాయితీ లోపిస్తే ఎంతటి గొప్ప వ్యవస్థలయినా పాతాళానికి దిగజారిపోయి ప్రజా ప్రయోజనాలను బలి తీసుకుంటాయి. వాణిజ్య ప్రకటనలను దొడ్డి దారిలో ఆకట్టుకొని విశేషంగా లాభపడడానికి టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ (టిఆర్పిలు)ను కృత్రిమంగా పెంచుకునే...
హద్దులు చెరిగిపోతున్నాయి
పార్టీలు, సరిహద్దులకతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్
రాష్ట్రం... దేశం... ఖండం.. పార్టీలు.. మతాల లాంటి హద్దులు చెరిగిపోతున్నాయి. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనూహ్యరీతిలో విశ్వవ్యాప్త ఉద్యమంగా...
పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలి.. సోనియాకు సీనియర్ నేతల లేఖ
పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలి
పూర్తిస్థాయి నాయకత్వం అవసరం
సోనియాగాంధీకి 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతల ఘాటు లేఖ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సారథ్య సంఘం సిడబ్లుసి సోమవారం సమావేశమవుతున్న వేళ పార్టీలో సమూల...