Home Search
హెచ్డిఎఫ్సి బ్యాంక్ - search results
If you're not happy with the results, please do another search
స్టాక్ మార్కెట్లో తొమ్మిదో రోజూ బుల్ రన్!
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు తొమ్మిదో రోజూ లాభాల్లోనే ముగిశాయి. ఎనిమిది రోజుల వరుస లాభాలను మదుపర్లు ఈ రోజు స్వీకరించారు. అంతర్జాతీయ మార్కెట్లోని ప్రతికూల సంకేతాలు మార్కెట్పై ప్రభావం చూపాయి....
ఏడో రోజూ లాభాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లోనే ముగిశాయి. దీంతో వరుసగా ఏడో రోజూ లాభాలను కొనసాగాయి. లోహ, బ్యాంక్ స్టాక్లలో కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ 311.21 పాయింట్లు లేక 0.52 శాతం...
ఏ బ్యాంకులో ఎఫ్డి రేట్లు ఎక్కువ?
న్యూఢిల్లీ : ఆర్బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) వరుసగా రెపో రేటును పెంచుతూ ఉండడం వల్ల బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పుడు ఎస్బిఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యెస్ బ్యాంక్లతో సహా పలు...
ఆరో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్!
ముంబై: ఆసియా మార్కెట్లలో బలహీనమైన ధోరణి, ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే ఆందోళనల కారణంగా బెంచ్మార్క్ సూచీలు శుక్రవారం ప్రారంభ లాభాలు పొందాయి. కానీ చివరికి...
లాభాల్లోకి మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్ మంగళవారం మంచి లాభాలను నమోదు చేసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 562 పాయింట్ల లాభంతో 60,655 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 158 పాయింట్లు లాభపడి...
రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. ఇది వరుసగా రెండో నష్టాల్లోనే ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రతికూల సంకేతాలు మార్కెట్పై ప్రభావం చూపింది. సెన్సెక్స్ 461.22 పాయింట్లు లేక...
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
ముంబై: నేడు స్టాక్ మార్కెట్ సూచీలు మొదలవ్వడమే ఫ్లాట్గా మొదలయ్యాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్స్(బిపిఎస్) మేరకు రేట్ పెంచనుందన్న భావనతో ప్రపంచ మార్కెట్లో బలహీనత, అన్ని రంగాల్లో అమ్మకాల...
జీవిత కాల గరిష్ఠాలను తాకిన మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ సూచీలు దూకుడు ఏ మాత్రం తగ్గించలేదు. సూచీలు తమ జీవితకాల గరిష్ఠాలను తాకాయి. బ్లూచిప్ సెన్సెక్స్ రికార్డు స్థాయిని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 211.16 పాయింట్లు లేక...
ఫ్లాట్ గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం ఫ్లాట్గా ముగిశాయి. నెగటివ్గా ఓపెనైన ట్రేడింగ్ ఒడుదొడుకుల మధ్య ఆద్యంతం చలించాయి. ఆసియా మార్కెట్ల బలహీనత(అమెరికా మార్కెట్ల హాలీడే) మధ్య చివరికి ఫ్లాట్గా ముగిశాయి....
వరుసగా మూడో రోజూ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు సెషన్లో నష్టాలు మూటగట్టుకున్నాయి. చైనాలో కరోనా కేసులు నమోదు కావడం, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నష్టాల్లో ముగియడం, ఐరోపా సూచీలు ప్రతికూలంగా మొదలవ్వడంతో సెంటిమెంటు...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు స్వస్తి పలికారు. విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడం మార్కెట్లకు కలిసొచ్చింది.మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 248.84 పాయింట్లు లేక...
గృహ రుణ వడ్డీ రేట్లను తగ్గించిన బిఒబి
హైదరాబాద్ : నూతన ఇల్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్. గృహ రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు బ్యాంకు ఆఫ్ బరోడా ప్రకటించింది. గృహ రుణాల వడ్డీ రేటును ప్రభుత్వ రంగానికి చెందిన...
52 వారాల గరిష్ఠాన్ని అధిగమించిన నిఫ్టీ
ముంబై: వారాంతం దేశీయ మార్కెట్లు దూకుడును ప్రదర్శించాయి. నిఫ్టీ 52 వారాల గరిష్ఠాన్ని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1181.34 పాయింట్లు లేక 1.95 శాతం పెరిగి 61795.04 వద్ద ముగిసింది....
రెండో రోజూ నష్టాల్లోనే ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్
ముంబై: వరుసగా రెండో రోజు...నవంబర్ 10న కూడా దేశీయా స్టాక్ మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. ఈ రోజు కొంత సేపయ్యాక కీలకమైన అమెరికా ద్రవ్యోల్బణం డేటా (inflation data) రానున్న నేపథ్యంలో మదుపరులు...
18000 పైన ముగిసిన నిఫ్టీ
ముంబై: అక్టోబర్ 31న మూడో రోజున కూడా దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ముగిసింది. నిఫ్టీ మళ్లీ 18000 మార్కును తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 786.74 పాయింట్లు లేక 1.31...
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 156 పాయింట్ల లాభంతో 58222 వద్ద ముగిసింది. నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 17331 వద్ద ముగిసింది. నిఫ్టీలలో జెఎస్డబ్లు, హిందాల్కో, కోల్ ఇండియా,...
‘అదానీ’కి షాక్
గ్రూప్ కంపెనీల షేర్లు భారీ పతనం
లోయర్ సర్కూట్ను తాకిన 4 స్టాక్స్
ప్రపంచ సంపన్నుల్లో నాలుగుకు పడిపోయిన ర్యాంక్
న్యూఢిల్లీ: అక్టోబర్ నెల మొదటి ట్రేడింగ్ సెషన్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను నిరాశపర్చింది. అదానీ...
ఎస్బిఐ వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ)తమ ఖాతాదారుల సేవలో మరో ముందుడుగు వేసింది. సాంకేతికతపరంగా సేవలను విస్తృతం చేసింది. ఈక్రమంలో వాట్సాప్ ద్వారా తమ ఖాతాదారులకు...
బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాదారులకు పెనాల్టీ మోత
కనీస మొత్తాన్ని ఖాతాల్లో ఉంచాలంటున్న బ్యాంకులు
పరిమితికి మించిన ఎటిఎం లావాదేవీలపైనా ఛార్జీలు
(పంజాబ్ నేషనల్ బ్యాంక్)
న్యూఢిల్లీ: సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో సగటు నెలవారీ బ్యాలెన్స్ (ఎఎంబి) ఉంచాలని బ్యాంకులు కోరుతున్నాయి. ఒకవేళ ఖాతాదారులు...
నకిలీ కంపెనీలతో ఛీటింగ్
బ్యాంకులను నిండా ముంచిన ఘనులు
కోట్లాది రూపాయలు రుణం తీసుకున్న కేటుగాళ్లు
మునిగాక తెలుసుకుంటున్న బ్యాంక్ అధికారులు
హైదరాబాద్: నకిలీ కంపెనీలను సృష్టించిన నిందితులు బ్యాంక్లను మోసం చేస్తున్నారు. లేని కంపెనీలను ఉన్నట్లు పత్రాలు సృష్టించి బ్యాంకుల...