Home Search
మధ్యప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
రెండు రోజుల పాటు పలు జిల్లాలో భారీ వర్షం
కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు,
హన్మకొండ, వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
వాతావరణ శాఖ హెచ్చరిక
మన తెలంగాణ/హైదరాబాద్: ఉత్తర, దక్షిణ ద్రోణి...
అండమాన్ దీవుల్లో చురుగ్గా నైరుతి రుతుపవనాలు
మనతెలంగాణ/హైదరాబాద్: అండమాన్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించిన చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలు కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా,...
ఖేలో ఇండియా గేమ్స్లో ఐదు సంప్రదాయ భారతీయ క్రీడలు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2022 జూన్ 4 నుండి జూన్ 13, 2022 వరకు హర్యానాలో నిర్వహించబడుతుంది. ఇందులో అండర్-18 ఏజ్ గ్రూప్లో 25 క్రీడాంశాల్లో భారతీయ సంతతికి చెందిన 5...
రాష్ట్ర హైకోర్టు సిజెగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి
జస్టిస్ సతీష్ చంద్రశర్మను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి కల్పిస్తూ సిజెగా పనిచేసిన సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు...
వయోవృద్దులకు రాయితీ నిలిపివేత…
రైల్వేకు రూ. 1500 కోట్ల అదనపు ఆదాయం
న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వయో వృద్దులు, సహా ప్రయాణీకులకు ఇచ్చే పలు రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. వారి నుంచి...
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భూయాన్కు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. గతంలో సతీష్...
గోధుమ ఎగుమతులపై నిషేధం
కేంద్రం తక్షణ చర్య
గోధుమ ఎగుమతులపై నిషేధం
దేశంలో ధరలు దించేందుకు నిర్ణయం
పరిమిత రీతిలో కొన్ని దేశాలకు సరఫరా
న్యూఢిల్లీ : దేశం నుంచి గోధుమల ఎగుమతిని తక్షణం నిలిపివేస్తున్నట్లు కేంద్రం శనివారం తెలిపింది. దేశంలో గోధుమల...
వేటగాళ్ల కాల్పులకు ముగ్గురు పోలీసుల మృతి
గుణ ( మధ్యప్రదేశ్ ): మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో కృష్ణజింక వేటగాళ్లను పట్టుకోడానికి అడవుల్లోకి వెళ్లిన పోలీసులపై వేటగాళ్లు కాల్పులకు పాల్పడడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. అరోన్ సమీప అటవీ ప్రాంతంలో...
57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా త్వరలో గడువు ముగియనున్న 57 రాజ్యసభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సహా 15 రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాల...
బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేవేందర్
మనతెలంగాణ/ హైదరాబాద్: రాజ్యాధికారం కోసం బిసిలు సంఘటితంగా ముందుకుసాగాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. మంగళవారం బిసిభవన్లో జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కొత్తపేట్కు చెందిన దేవనక...
ఇండోర్ ఇంట్లో మంటలు.. ఏడుగురు సజీవదహనం
ఇండోర్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగి ఏడుగురు కాలి బూడిదయ్యారు. ఈ ఘటన విజయ్నగర్ ప్రాంతంలోని స్వర్ణభాగ్ కాలనీలోని ఓ మూడంతస్తుల భవనంలో జరిగింది. తెల్లవారుజామున అగ్ని...
హంతకుల పక్షాన నిలబడేవాళ్లం కాదు: అసదుద్దీన్ ఒవైసీ
హైదరాబాద్: తెలంగాణలోనే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించించింది సరూర్నగర్ పరువు హత్య ఉదంతం. ఈ ఘటనపై తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. దళిత యువకుడు నాగరాజు హత్యను ఒవైసీ...
మాంగల్యానికి ముందు ముడి
పెళ్లీడుకు ముందే పెళ్లిళ్లు బెంగాల్లోనే ఎక్కువ
దక్షిణాదిలో మేనరికాలు రక్తసంబంధాలు
వెలుగులోకి వస్తోన్న ఆర్థిక సామాజికాంశాలు
జాతీయ కుటుంబ ఆరోగ్య అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : చట్టపరమైన వయోపరిమితిని తీసి గట్టున పెట్టి దేశంలో...
86 శాతం ఓపెన్ వ్యాగన్లు బొగ్గు రవాణాకే
విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రైల్వేల కార్యాచరణ
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత కారణంగా ఎదురవుతున్న విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును సరఫరా చేయడం కోసం రైల్వే తన...
ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి: మంత్రి హరీశ్ రావు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
సాధారణ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు అందజేత
దేశంలోనే అత్యధికంగా ఆశా కార్యకర్తలకు రూ.9750/- వేతనం
6 నెలలో జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు 50%కు తగ్గించాలి
ప్రతి జిల్లాలో ప్రభుత్వ...
ఎండసెగలలో ప్రయాగ్రాజ్
రికార్డు స్థాయిలో 47 డిగ్రీల వేడి
లక్నో : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఎండలు మండిపోతున్నాయి. దేశంలోనే అత్యధికంగా ఇక్కడ 47 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తర భారతంలో యుపి ఇతర ప్రాంతాలలో...
కీలక పదవికి రాజీనామా చేసిన కాంగ్రెస్ నేత కమల్నాధ్
భోపాల్ : మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత పదవికి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాధ్ హఠాత్తుగా రాజీనామా చేశారు. రాజీనామాకు కారణాలు వివరించలేదు. హైకమాండ్ ఈ రాజీనామాను ఆమోదించింది. కమల్నాధ్ స్థానంలో డాక్టర్ గోవింద్సింగ్ను...
శ్రీరామ నవమి ‘అల్లర్ల’ దర్యాప్తు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ : శ్రీరామ నవమి , హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీ సహా అనేక ప్రాంతాల్లో చోటు చేసుకున్న మత ఘర్షణలపై దర్యాప్తు చేసేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను...
నెత్తు’రోడ్లు’
వేర్వేరు ప్రమాదాల్లో
రాష్ట్రవ్యాప్తంగా
ఎనిమిది మంది
దుర్మరణం
మన తెలంగాణ/న్యూస్ నెట్వర్క్: రాష్ట్రంలోని రో డ్లు నెత్తురోడాయి. వివిధ జిల్లాల్లో ఆదివారం జరి గిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. పెద్దపల్లి...
రేపు, ఎల్లుండి ఈదురుగాలులతో కూడిన వర్షాలు
హైదరాబాద్: ఉపరితల ద్రోణి దృష్ట్యా రాష్ట్రంలో రేపు, ఎల్లుండి ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు...