Monday, May 13, 2024
Home Search

ఆలయం - search results

If you're not happy with the results, please do another search
Road accident in Medchal district: Three killed

కేశాపురంలో కారు బోల్తా.. ముగ్గురు మృతి

అమరావతి: కారు బోల్తా పడి ముగ్గురు చనిపోయిన ఘటన అన్నమయ్య జిల్లా కేశాపురంలో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం కేశాపురం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు, చెట్టును ఢీకొట్టి...
Today Tirumala Temple Information

తిరుమల ఆలయల సమాచారం

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 80,312మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
Former Congress MLA Vishnu's complaint against Revanth

రేవంత్‌పై కాంగ్రెస్ మాజీ ఎంఎల్‌ఎ విష్ణు ఫిర్యాదు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు, ఎంపి రేవంత్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులకు కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంఎల్‌ఎ, పెద్దమ్మ తల్లి ఆలయ వ్యవస్థాపక ఛైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి శనివారం నాడు ఫిర్యాదు చేశారు....
Umesh Lalit sworn in as CJI of Supreme Court

సుప్రీం కోర్టు సిజెఐగా ఉమేశ్ లలిత్ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు 49 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌవదీ ముర్ము ఆయన...
Huge Devotees visit Tirumala Temple

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం తిరుమల శ్రీవారిని 69,012మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వరకు 29 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి...
Pappan Singh Gehlot commits suicide

కూలీలను విమానంలో ఇంటికి పంపిన రైతు ఆత్మహత్య

న్యూఢిల్లీ : తనతోపాటు తనవారంతా బాగుండాలనే మంచి మనసున్న ఆదర్శమూర్తి, లాక్‌డౌన్ సమయంలో తన వద్ద పనిచేసే కూలీలను విమానంలో ఇంటికి పంపడమే కాక, తరువాత విమానం ద్వారా తిరిగి రప్పించి అందరి...
Amit Shah arrived at Begumpet Airport

బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షా

హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్...
Tirumala Temple Information on April 23

తిరుమల ఆలయ సమాచారం..

తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 79,836మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
Rishi Sunak

శ్రీ కృష్ణుడి ఆలయాన్ని సందర్శించుకున్న రిషి సునాక్

  లండన్: బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్,  తన భార్య అక్షత మూర్తితో కలిసి గురువారం వాట్‌ఫోర్డ్‌లోని భక్తివేదాంత శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించారు. శ్రీకృష్ణ...
CJI NV Ramana Family Visits Tirumala

శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి...
DNA test should be done for Netaji's remains

నేతాజీ అస్థికలకు డిఎన్‌ఎ పరీక్ష జరగాల్సిందే

త్వరలో భారత ప్రభుత్వాన్ని కలుస్త్తా నేతాజీ కుమార్తె అనిత బోస్ వెల్లడి కోల్‌కత: జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచిన నేతాజీ సుభాష్ చంద్రబోసు అస్థికలకు డిఎన్‌ఎ పరీక్షలు నిర్వహించడం కోసం త్వరలోనే తాను భారత, జపాన్...
Anita Bose calls for DNA Test of Netaji's Ashes

నేతాజీ అస్థికలను రప్పించి డిఎన్‌ఎ పరీక్షలు జరపాలి: అనితా బోస్

న్యూఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తిరిగి తీసుకురావలసిన సమయం ఆసన్నమైందని ఆయన కుమార్తె అనితా బోస్ పాఫ్ తెలిపారు. 1945 ఆగస్టు 18న సంభవించిన సుభాష్ చంద్రబోస్ మరణంపై కొందరిలో...
3 Women Killed at Khatu Shyam Temple in Rajasthan

గుడిలో తొక్కిసలాట: ముగ్గురు మహిళల మృతి

సికర్: రాజస్థాన్‌లోని సికర్‌లో సోమవారం తెల్లవారుజామున ఒక ఆలయం వెలుపల జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. గ్యారస్ పురస్కరించుకుని ఖటూ శ్యాంజీ ఆలయం వద్దకు భారీ సంఖ్యలో...
Today Tirumala Temple Information

తిరుమల సమాచారం..

తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. శనివారం ఒక్క రోజే స్వామివారిని 79,525మంది భక్తులు దర్శించుకున్నారు. 39,545 భక్తులు స్వామివారికి తలనీలాలు సమ్పరించుకున్నారు. స్వామివారికి...
Minister Indrakaran Reddy visited Kanakadurgamma

కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

 విజయవాడలో కనకదుర్గ ఆలయంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హైదరాబాద్ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దర్శించుకున్నారు. శుక్రవారం ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ...
Justice UU Lalit in line to become next CJI

తదుపరి సీజేఐగా జస్టిస్ యు.యు. లలిత్

న్యూఢిల్లీ : భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ నియమితులు కానున్నారు. సుప్రీం కోర్టు 49 వ సీజేగా ఆయన పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి...
Today Tirumala Temple Information

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. ఉదయం 6 గంటల సమయానికి ఏడు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు సుమారు...
Bonalu celebrations in Melbourne

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఘనంగా బోనాలు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతీకి, సంప్రదాయాలకు ప్రతీకమైన బోనాల పండుగను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలోని దుర్గా మాత ఆలయంలో మెల్‌బోర్న్ తెలంగాణ న్యూస్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మహిళలు అధిక...
Festivals showcase cultural traditions: Minister Talasani

సంస్కృతి సంప్రదాయాలను చాటేవి పండుగలే: మంత్రి తలసాని

హైదరాబాద్: మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలేనని, స్వరాష్ట్రంలో వీటిని ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహిస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మొగల్ పురా పోలీస్...
One lakh acres are under threat of Polavaram back water

పోల‘రణం’ కేంద్రం పాపమే

పోలవరం బ్యాక్ వాటర్‌పై అధ్యయనానికి సిడబ్లుసికి లేఖలు రాసినా స్పందన లేదు లక్ష ఎకరాలకు ముంపు ముప్పు భద్రాచలం ఆలయం, పర్ణశాల మునిగిపోయే ప్రమాదం కేంద్ర జల సంఘంలోని 18విభాగాల అనుమతి తర్వాతే ప్రాజెక్టు...

Latest News