Wednesday, May 1, 2024

తిరుమల సమాచారం..

- Advertisement -
- Advertisement -

Huge Devotees visit Tirumala Temple

తిరుపతి: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్ధీ సాధారణంగా ఉంది. శనివారం ఒక్క రోజే స్వామివారిని 79,525మంది భక్తులు దర్శించుకున్నారు. 39,545 భక్తులు స్వామివారికి తలనీలాలు సమ్పరించుకున్నారు. స్వామివారికి కానుకల రూపంలో 4.04కోట్లు ఆదాయం వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు. ఉదయం 6 గంటల సమయానికి 28 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి భక్తులకు సుమారు 12 గంటలకు పైగా సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని టిటిడి అధికారులు సూచించారు.

Huge Devotees visit Tirumala Temple

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News