Home Search
ఆలయం - search results
If you're not happy with the results, please do another search
కల్యాణం.. కమనీయంగా నిర్వహిద్దాం: మంత్రి తలసాని
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
హైదరాబాద్ : బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని కన్నుల పండుగగా.. అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య,పాడి పరిశ్రమల అభివృద్ధి,...
భాగ్యలక్ష్మి అమ్మవారికి దర్శించుకున్న యుపి సిఎం యోగి..
మైదరాబాద్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదివారం ఉదయం నగరంలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం యోగితో తెలంగాణ బీజేపీ...
ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్.. వంట మాస్టర్ యాదమ్మకు అవమానం
ప్రధాని మోడీ కోసం ప్రత్యేకంగా పిలుపు
వంట మాస్టర్ యాదమ్మకు అవమానం
నోవాటెల్లోకి ‘నో ఎంట్రీ’
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నోవాటెల్లో జరుగుతున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా తెలంగాణ వంట మాస్టర్ యాదమ్మకు అవమానం...
హైదరాబాద్కు విచ్చేస్తున్న.. వాట్సాప్ యూనివర్సిటీకి స్వాగతం: కెటిఆర్ సెటైర్స్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీపై, బిజెపిపై మంత్రి కెటిఆర్ సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలను...
ఆషాఢ మాసం బోనాలకు సర్వం సిద్ధం
హైదరాబాద్: ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలకు జంటనగరాల్లోని అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. గోల్కొండ కోటపైనున్న జగదాంబికా అమ్మవారితొట్టెల ఊరేగింపు, బోనం సమర్పణతో గురువారం ఆషాడ బోనాల వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు...
జూలై 5న బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం
ఏర్పాట్లపై మంత్రి తలసాని సమిక్ష
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని జూలై 5న అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ...
చిన్నారిని చిదిమేసిన కారు
మనతెలంగాణ, హైదరాబాద్ : పద్నాలుగు నెలల చిన్నారిపై కారు ఎక్కించడంతో అక్కడికక్కడే మృతిచెందిన దారుణమైన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మద్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...సనత్నగర్, జింకలవాడ...
యుపి సిఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
లక్నో: ఆదివారం నాడు హెలికాప్టర్ను పక్షి ఢీకొనడంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెలికాప్టర్ వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. వారణాసిలోని రిజర్వ్ పోలీస్ లైన్స్ గ్రౌండ్ నుంచి హెలికాప్టర్ లక్నోకు బయలుదేరుతుండగా...
ఆలయాన్ని శుభ్రం చేసిన రాష్ట్రపతి అభ్యర్థి
నిరాడంబరతను చాటుకున్న ముర్ము
విస్మయంగా చూసిన స్థానికులు
27న నామినేషన్ దాఖలు
జడ్ ప్లస్ కమాండో భద్రత కల్పించిన
కేంద్ర ప్రభుత్వం
రాయ్రంగపూర్ (ఒడిశా): రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డిఎ అభ్యర్థిగా ఖరారైన ద్రౌపది ముర్మూ బుధవారం యధాప్రకారం తమ...
మానవజాతి క్షేమానికి యోగా: ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: కొన్నేళ్ల క్రితం వరకు యోగా చిత్రాలు ఇళ్లకు, ఆధ్యాతిక కేంద్రాలకు పరిమితం అయ్యేవని, కానీ ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి అవి వస్తున్నాయని, ఇది అంతర్జాతయ యోగా దినోత్సవంపై ఉన్న ఉత్సాహాన్ని...
టిటిడి ట్రస్టులకు విరాళం
హైదరాబాద్: టివిఎస్ సంస్థ ఛైర్మన్ సుదర్శన్ శనివారం ఉదయం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలకు రూ.కోటి 5 లక్షలు విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును దాత తరఫున ప్రతినిధి ఆలయంలోని రంగనాయకుల...
గ్యాంగ్ రేప్లో కార్పొరేటర్ కుమారుడే కీలకం
నిందితుల మధ్య ఘర్షణ, సర్ధిచెప్పిన పోలీసులు, ప్రధాన నిందితునికి ముగిసిన కస్టడీ, రిమాండ్కు తరలింపు
హైదరాబాద్ : జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో నిందితులు ఐదుగురు మైనర్లను నాలుగవరోజు కస్టడీలో పోలీసు అధికారులు దాదాపు 4...
జూన్ 14న సంత్ తుకారాం ఆలయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ
పూణె: టెంపుల్ టౌన్ దేహూలో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సంత్ తుకారాం ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని ఆది, సోమవారాల్లో నియంత్రిత పద్ధతిలో అనుమతిస్తామని,...
బోనాల పండుగ నాటికి అభివృద్ది పనులు పూర్తి చేయాలి: మంత్రి తలసాని
హైదరాబాద్: నగంంలో బోనాల వేడుకలు ప్రారంభవ నాటికి అన్ని అభివృద్ధి, నిర్మాణ పనులు పూర్తి చేయాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం సికింద్రాబాద్లోని బాటా నుండి...
పాక్లో హిందూ ఆలయాలపై దాడులు
న్యూఢిల్లీ: పాక్లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. కరాచీ నగరంలోని హిందూ దేవాలయంలోని దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. కరాచీలోని కోరంగి నెంబర్ 5 ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. బుధవారం రాత్రి...
వారణాసి బాంబు పేలుళ్ల సూత్రధారికి ఉరిశిక్ష
లఖ్నవూ : ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ సెషన్స్ కోర్టు 2006 నాటి వారణాసి బాంబు పేలుళ్ల సూత్రధారి , ఉగ్రవాది వలీఉల్లా ఖాన్కు ఉరిశిక్ష విధించింది. శనివారం జరిగిన విచారణలో 16 ఏళ్ల...
శ్రీశైలంలో భక్తుల రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం..
కర్నూలు: శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. దీంతో మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది....
తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..
తిరుమల: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం తిరుమల శ్రీవారిని 90,165మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు...
ఆలయాన్ని కూలుస్తామంటే చేతులు ముడుచుకొని కూర్చోము: రాజా సింగ్
హైదరాబాద్: పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తుండటం సిగ్గు చేటు అని శాసనసభాపక్ష నేత రాజా సింగ్ మండిపడ్డారు. ఇంకోవైపు ఆలయం వద్దకు వెళ్లి పూజలు...
ఆగస్టు 7న రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణమస్తు ఉచిత సామూహిక వివాహాలు
తిరుమల: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 7వ తేదీ ఉచిత సామూహిక వివాహాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తామని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవారి ఆలయం ఎదుట శుక్రవారం...