Home Search
ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
ఉద్యోగులకు గుడ్న్యూస్
ఒకేసారి మూడు డిఎలు చెల్లించేందుకు కేబినెట్ ఓకే
నేడో రేపో ఉత్తర్వులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న మూడు కరవు భత్యం (డిఎ)ల చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది....
గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు!
ప్రధాని, ప్రముఖులు లక్ష్యంగా దాడులకు పాల్పడే ప్రమాదం
డ్రోన్ల ద్వారా దాడి చేసే అవకాశముందని హెచ్చరిక
ఇంటెలిజన్స్ వర్గాల హెచ్చరికలతో భద్రతా యంత్రాంగం అప్రమత్తం
న్యూఢిల్లీ: భారత గణతంత్ర వేడుకలకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా...
సికింద్రాబాద్ క్లబ్ మూసివేత..
హైదరాబాద్: సికింద్రాబాద్ క్లబ్ మూసివేస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు క్లబ్ ను మూసివేసేందుకు నిర్ణయించినట్లు యాజమాన్యం చెప్పింది. ''అగ్నిప్రమాదంతో చాలా వరకు నష్ణపోయాం.క్లబ్ కు భారీగా ఆస్తి నష్టం...
30 దాకా విద్యాసంస్థలకు సెలవులు
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
కరోనా నేపథ్యంలో చర్యలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ఈ నెల 30 వరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ...
బుల్లి బాయ్ కేసు: నిందితులకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్
ముంబై: దేశంలో బుల్లి బాయ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన శ్వేత సింగ్(18), మయాంక్ రావత్(20)లకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తు బాంద్రా హైకోర్టు...
కేంద్ర టొబాకో బోర్డు సభ్యుడిగా జీవీఎల్ ఎన్నిక
మన తెలంగాణ/హైదరాబాద్: ఇప్పటికే జాతీయ మిర్చి టాస్క్ఫోర్స్ చైర్మన్గా కొనసాగుతున్న బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తాజాగా టొబాకో బోర్డు మెంబర్గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జీవీఎల్ స్వయంగా వెల్లడించారు. టొబాకో...
ఏక పక్ష విచారణకు వదిలేయలేం
ప్రధాని కాన్వాయ్లో భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
న్యూఢిల్లీ: ఇటీవల పంజాబ్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్లో భద్రతా వైఫల్యం...
వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలను బంద్ చేయలేదు
ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలను బంద్ చేయాలంటూ ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు (సర్క్యులర్) జారీ చేయలేదని దేవాదాయ శాఖ...
కొలువుల భర్తీని అడ్డుకునే కుట్ర
కోర్టుల్లో స్టేలు తెచ్చేందుకు కుయత్నాలు
317 యథావిధిగా అమలు
చేస్తున్నాం మధ్యప్రదేశ్ సిఎం రైతు
హంతకుడు.. ముఖ్యమంత్రి కెసిఆర్
రైతు బాంధవుడు ఎన్టిఆర్ స్టేడియంలో
ఘనంగా రైతుబంధు ఉత్సవాలు
బిజెపిపై మంత్రి హరీశ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రపతి ఇచ్చిన 317...
12 నుంచి నీట్-పిజి కౌన్సిలింగ్
కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మాండవీయ
న్యూఢిల్లీ: నీట్-పిజి కౌన్సిలింగ్ను జనవరి 12 నుంచి ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి మన్సుఖ్మాండవీయ తెలిపారు. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ద్వారా కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. కొవిడ్పై పోరాడుతున్న సమయంలో దేశానికి...
పంజాబ్ కొత్త డిజిపిగా వీరేష్ కుమార్ భావ్రా
చండీగఢ్: పంజాబ్ నూతన పోలీసు డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపిఎస్ అధికారి వీరేష్ కుమార్ భావ్రా శనివారం నియమితులయ్యారు. పంజాబ్తోసహా ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొద్ది గంటల ముందు...
మధ్యప్రదేశ్ లో వ్యాపం కుంభకోణం సంగతేంటి? శివరాజ్ సింగ్: హరీష్ రావు
సిద్దిపేట: మద్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఆర్థిక శాఖ, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో రైతుబంధు...
సింగరేణి సిఎండి శ్రీధర్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్ : సింగరేణి సిఎండి శ్రీధర్ పదవీకాలాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఈ నెల 1 నుంచి మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2015, జనవరి...
కొత్త స్థానాల్లో విధుల్లోకి టీచర్లు
శుక్రవారం సాయంత్రం కల్లా 21,800 మంది రిపోర్టు
జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల కేటాయింపు పూర్తి
కొత్త పోస్టింగ్లలో 13,760మంది ఇతర జిల్లా కేడర్ ఉద్యోగులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 మేరకు రాష్ట్రంలోని అన్ని...
వారందరికీ 7 రోజుల హోమ్ క్వారంటైన్ : కేంద్రం
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలెర్ట్ అయింది. హోమ్ క్వారంటైన్ పై శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. విదేశీ ప్రయాణికులకు వారం క్వారంటైన్...
ఆశా వర్కర్లకు శుభవార్త
నెలవారీ పోత్సహకాలు రూ.9,750కి పెంపు
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్లను 30 శాతం పెంచుతూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు...
ఆశా వర్కర్లకు శుభవార్త
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది. నెలవారీ ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్లు) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇన్సెంటివ్లను 30 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్...
ఢిల్లీలో కరోనా విలయం.. వారాంతపు కర్ఫ్యూ విధింపు
ఢిల్లీలో కరోనా విలయం ... వారాంతపు కర్ఫూ విధింపు
ప్రతి శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ఫ్రం హోమ్
ప్రైవేట్ సంస్థలు 50 శాతం కెపాసిటీతో పనిచేస్తాయి
మెట్రో,...
బండి సంజయ్ కి బెయిల్ నిరాకరణ.. 14 రోజుల రిమాండ్
కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి కరీంనగర్ కోర్టులో చుక్కెదురైంది. బండి సంజయ్ కి బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ...
హజ్ యాత్రకు ఆన్లైన్ దరఖాస్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : హజ్ -2022 కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వృద్ధుల గరిష్ఠ వయో పరిమితిని రద్దు చేసినట్లు రాష్ట్ర హజ్ కమిటీ ఈఒ బి. షఫివుల్లా తెలిపారు. 65 ఏళ్లు దాటిన...