Home Search
ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
ఆప్షన్ల గడువుపై పరిశీలన
ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి సబిత భేటీ
టీచర్ల కేటాయింపులపై వినతిపత్రాలు అందజేసిన నేతలు
హైదరాబాద్ : కొత్త జిల్లాలవారీగా టీచర్లను కేటాయింపులపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించారు. మర్రి చెన్నారెడ్డి...
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నిరూప్రెడ్డి నియామకం
హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన న్యాయవాది పి.నిరూప్రెడ్డిని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భారత అత్యున్నత న్యాయస్థానంలో 3 దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేసిన...
శిల్పాచౌదరికి మరోసారి పోలీస్ కస్టడీ
హైదరాబాద్: పెట్టుబడులు, అధిక వడ్డీల కేసు దర్యాప్తులో పురోగతి కోసం శిల్పాచౌదరిని మరోసారి కస్టడీకి అనుమతించాలని నార్సింగి పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన కోర్టు ఆమెను మూడు...
ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ఓటు హక్కు వినియోగించు కోనున్న 305 మంది ఓటర్లు
కొత్తగూడెం, భద్రాచలంలో పోలింగ్ కేంద్రాలు
మన తెలంగాణ/కొత్తగూడెం : ఈనెల 10వ తేది జరగనున్న స్దానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి...
సైబరాబాద్లో ఇద్దరు ఇన్స్స్పెక్టర్ల బదిలీ
ఆదేశాలు జారీ చేసిన సిపి స్టిఫెన్ రవీంద్ర
హైదరాబాద్ : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్హెచ్ఓలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ స్టిఫెన్ రవీంద్ర ఆదేశాలు జారీ చేశారు. కెపిహెచ్బి ఇన్స్స్పెక్టర్గా...
ప్రతి గురువారం అన్ని డిపోల్లో బస్సు దినోత్సవాలు
ఆ రోజు అధికారులందరూ ఆర్టీసి బస్సులో ప్రయాణించాలి
ఉత్తర్వులను జారీ చేసిన టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్
హైదరాబాద్: టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రతి గురువారం ఆర్టీసి...
సూకీకి జైలు శిక్షపై భారత్ ఆందోళన
న్యూఢిల్లీ: పదవీచ్యుత మయన్మార్ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీకి కారాగార శిక్ష విధింపుపై తాము కలత చెందుతున్నట్లు భారత్ తెలియచేసింది. మయన్మార్లో ప్రజాస్వామిక ప్రక్రియ, చట్టాల పరిరక్షణ జరగాలని విదేశీ వ్యవహారాల శాఖ...
కోడ్లేని జిల్లాల్లో తక్షణమే ఉద్యోగుల విభజన
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రపతి ఉత్తర్వులకు
లోబడి కొత్త జోనల్
విధానానికి అనుగుణంగా
విభజన జిల్లాస్థాయి
పోస్టులకు ఉమ్మడి జిల్లా
కలెక్టర్ నేతృత్వంలో కమిటీ
జోనల్ పోస్టులకు
మల్టీ జోనల్...
కొత్త జిల్లాలకు పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు
హైదరాబాద్: కొత్త జిల్లాలకు స్థానిక కేడర్ల వారీగా పోస్టులు, ఉద్యోగులను కేటాయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు ఆప్షన్ల ప్రొపార్మా విడుదల చేసింది. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో పోస్టులు, ఉద్యోగుల...
హెల్త్ సిటీగా వరంగల్
నిర్మాణాలకు పరిపాలనా అనుమతులు
మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
జిఒ ఎంఎస్ నెం.158 జారీ
24 అంతస్తులతో భారీ భవనసముదాయం
2వేల పడకల సామర్థంతో ఆసుపత్రి
సూపర్ స్పెషాలిటీ సేవల కోసం 800 పడకలు
సాకారం కానున్న...
త్వరలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ పోస్టు భర్తీ
వచ్చే నెల 3 వ తేదీన సుప్రీంలో విచారణ
సిఐసి నియామకం కోసం ఇప్పటికే సర్క్యులేషన్లో ఫైల్
సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువడగానే నియామకం!
ప్రస్తుత సిఐసి ఇంఛార్జీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న బుద్ధా మురళి
హైదరాబాద్: చీఫ్...
పరమ్ బీర్ సింగ్పై ప్రొక్లమేషన్ ఆర్డర్ రద్దు
ముంబై: బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్న కేసులో ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్పై జారీచేసిన ప్రొక్లమేషన్ ఆర్డర్ను మెజిస్ట్రేట్ కోర్టు గురువారం రద్దు చేసింది. పరమ్ బీర్ సింగ్ పరారీలో...
సస్పెన్షన్ ఎత్తేసే దాకా రోజూ ఆందోళన చేస్తాం
గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా చేసిన సస్పెండైన ఎంపిలు
న్యూఢిల్లీ: రాజ్యసభలో సస్పెండయిన ప్రతిపక్షాలకు చెందిన 12 మంది ఎంపిలు బుధవారం పార్లమెంటు కాంప్లెక్స్ లోపల ఉన్న మమాత్మాగాంధీ విగ్రహం వద్ద రోజంతా ధర్నా...
ఎపి సిఎస్ పదవీ కాలం మరో ఆరునెలలు పొడగింపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ పదవీకాలం పొడిగిస్తూ ఆదివారం నాడు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. సమీర్శర్మను మరో 6 నెలలు పాటు ఎపి సిఎస్గా కొనసాగించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. వచ్చే...
కెజిబివి ఉద్యోగుల వేతనాల పెంపు
30శాతం పెంచుతూ జి.ఒ.117 విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కెజిబివి, యుఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు పిఆర్సి వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 30 శాతం వేతనాల పెంపుతూ...
ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో చిదంబరం, కార్తీకి కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, ఆయన కుమారుడు కార్తిపై సిబిఐ, ఇడి దాఖలు చేసిన చార్జీషీట్లను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ ప్రత్యేక కోర్టు శనివారం వారిద్దరినీ డిసెంబర్...
పింఛనుదారులకు బకాయిలు చెల్లింపు
హైదరాబాద్: పింఛన్దారుల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంవత్సరం నుంచి చెల్లించనుంది. 2022 జనవరి పింఛన్ మొదలు బకాయిలను 36 విడతల్లో చెల్లించనున్నారు. 2020 ఏప్రిల్ తర్వాత మరణించిన పెన్షనర్ల కుటుంబాలకు మాత్రం...
వనపర్తి ఎస్ఐ రాసలీలలు…. సస్పెండ్
వివాహితతో ఎస్ఐ రాసలీలలు
భర్తలేని సమయంలో ఇంటికొచ్చి కామక్రీడలు
రెడ్హ్యాండెడ్గా పట్టుకుని చితకబాదిన భర్త
వనపర్తి: ఓ మహిళతో ఎస్ఐ వివాహతేర సంబంధం పెట్టుకొని రెడ్ హ్యాండడ్ దొరకడంతో అతడిని చితకబాదిన సంఘటన వనపర్తి జిల్లాలో జరిగింది....
చిక్కడపల్లి ఇన్స్స్పెక్టర్ సస్పెండ్
ఆదేశాలు జారీ చేసిన నగర సిపి అంజనీకుమార్
హైదరాబాద్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలను సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. చిక్కడపల్లి ఇన్స్స్పెక్టర్...
30 వరకు ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు
ఇదే చివరి సారి...ఇకపై పొడిగింపు ఉండదు :
స్పష్టం చేసిన ఇంటర్ బోర్డు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును మళ్లీ పొడిగిస్తూ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ప్రథమ...