Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే: రైతు సంఘాలు
ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదే
రైతు సంఘాల జెఎసి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని తెలంగాణ రైతు సంఘాల జేఏసి డిమాండ్ చేసింది. తెలంగాణలో ధాన్యం...
తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం..
తమిళిసై ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం
తెలంగాణలో డ్రగ్స్ దందాపై కేంద్రానికి నివేదిక
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ప్రతినిత్యం వెలుగుచూస్తోన్న డ్రగ్స్ దందాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర గవర్నర్...
ధాన్యం.. దండయాత్ర
మనతెలంగాణ/హైదరాబాద్:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రంపై దండయాత్ర చేసేందుకు టిఆర్ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఈ మేరకు ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ను రూపొందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు రంగం...
దుష్టశక్తులు అడ్డుపడుతున్నా ముందుకే
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రగతి భవన్లోని ‘జనహిత’లో ‘శ్రీ శుభకృత్’ నామ సంవత్సర ఉగాది వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ, సాంస్కృతిక శాఖల సంయుక్తాధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు....
సాగునీటి పనులకు అటవీ అనుమతుల జాప్యం తగదు
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
మనతెలంగాణ/ హైద్రాబాద్ : సదర్మట్ బ్యారేజ్ గేట్ల బిగింపు పనులు త్వరగా పూర్తి చేసి వర్షకాలంలోగా ఆయకట్టుకు సాగునీరు అందించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి...
విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక యాప్..
విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేక యాప్, ఆన్లైన్ పోర్టల్లు
వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, విద్యుత్ నాణ్యతలపై ఫిర్యాదు చేయవచ్చు
గ్రీవెన్స్సెల్ వినియోగదారుల సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది
సిజిఆర్ఎఫ్ ఆవిష్కరణలో ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు
మనతెలంగాణ/హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై...
విద్యుత్ వాడకంలో ఆల్ టైం రికార్డు
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 13,742 మెగావాట్లుగా నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. శనివారం విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో 13,742 మెగావాట్స్గా నమోదయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ను...
ఉగాది తర్వాత ‘పోరు ఉధృతం’
ఏప్రిల్ 1నాటికే గ్రామ పంచాయతీలు, మండలాలు, జడ్పిల తీర్మానాలు ప్రధానికి పంపుతాం
వడ్ల కొనుగోలు బాధ్యత నుంచి
కేంద్రం తప్పించుకోజుస్తోంది
ఇది రాజ్యంగ స్ఫూర్తికి విరుద్ధం
యాసంగి వడ్లు మిల్లింగ్ చేస్తే
నూకలు...
తగ్గేదేలే
కేంద్రం యాసంగి వడ్లన్నీ సేకరించేలా
చేయడానికి రాజీలేని పోరాటం
బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి,
తెలంగాణ పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను రైతాంగానికి వివరించి
ఉద్యమంలో ప్రజలను కూడా భాగస్వాములను చేయాలి
రాష్ట్రంలోని కేంద్ర సంస్థలు, రైల్వేలు, జాతీయ
రహదారులు, విమాన...
పార్లమెంట్లో బిసి బిల్లును ప్రవేశపెట్టాలి : ఆర్.కృష్ణయ్య
మనతెలంగాణ/ హైదరాబాద్ : పార్లమెంట్లో బిసి బిల్లును ప్రవేశపెట్టాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం 36 బిసి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, 40 కుల సంఘాల...
కొల్హాపూర్ అమ్మవారి సేవలో కెసిఆర్ దంపతులు
గురువారం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మహారాష్ట్ర కొల్హాపూర్ శ్రీ అంబాబాయి మహాలక్ష్మిఅమ్మవారిని ముఖ్యమంత్రి కెసిఆర్ సతీసమేతంగా సందర్శించుకొని దేవి అలంకార పూజలో పాల్గొన్నప్పటి దృశ్యం. ముఖ్యమంత్రితో పాటు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి...
మూడు కార్పొరేషన్లకు ముగ్గురు కొత్త చైర్మన్లు
రావుల శ్రీధర్రెడ్డి, మెట్టు శ్రీనివాస్, ఇంతియాజ్ ఇషాక్
మనతెలంగాణ/ హైదరాబాద్ : మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు నిర్ణయం తీసుకున్నారు. సిఎం ఆదేశాల మేరకు బుధవారం సాధారణ పరిపాలన శాఖ...
ఆంధ్రప్రదేశ్ వాటా తేల్చండి..
ఎపిఒఎ కార్యదర్శి పురుషోత్తం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఉన్న ఒలింపిక్ భవన్పై తమ హక్కు కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఎపిఒఎ) ప్రధాన కార్యదర్శి ఆర్.కె.పురుషోత్తం తెలిపారు. మంళవారం ఆయన ఫతే...
అరుణతారకు అంతిమ వీడ్కోలు
మన తెలంగాణ/నల్లగొండ రూరల్ : సిపిఎం కేంద్ర కమిటి సభ్యురాలు, వీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం అంతిమయాత్ర ఆదివారం మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, వామపక్ష నేతలు, అభిమానుల...
22న ఢిల్లీలో అఖిల భారత ఒబిసి ఉద్యోగ సంఘాల సమావేశం
మనతెలంగాణ/ హైదరాబాద్ : బిసి ఉద్యోగుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు పెట్టాలని, కుల గణన చేపట్టాలని, బిసి రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ తో ఈ నెల 22న న్యూఢిల్లీలో అఖిల భారత స్థాయి ఓబిసి...
స్వరాజ్యం భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ కవిత..
హైదరాబాద్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం భౌతికకాయానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు...
ఎన్నో పోరాటాలకు మల్లు స్వరాజ్యం స్పూర్తి: ఎర్రబెల్లి
హైదరాబాద్: ఎన్నో పోరాటాలకు మల్లు స్వరాజ్యం స్పూర్తి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం(91) కన్నుమూశారు. ఊపిరితిత్తుల...
మల్లు స్వరాజ్యం కన్నుమూత
హైదరాబాద్ బంజారహిల్స్లోని కేర్ ఆస్పత్రిలో అనారోగ్యంతో శనివారం రాత్రి 7.30కి తుదిశ్వాస విడిచిన సాయుధ పోరాట వీరనారి
నేడు నల్లగొండలో అంత్యక్రియలు
పీడిత ప్రజల పక్షపాతి: సిఎం కెసిఆర్ వామపక్ష నేతల నివాళి
మనతెలంగాణ/ హైదరాబాద్...
రంజాన్కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: తలసాని
మసీదుల్లో ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులిస్తున్నాం
రాష్ట్రంలో మత సామరస్యం వెల్లివిరుస్తోంది
మంత్రులు తలసాని, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/హైదరాబాద్: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్కు ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పశుసంవర్ధక...
ఈ సారి ఘనంగా ఉగాది వేడుకలను నిర్వహిస్తాం
ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రగతిభవన్లో పంచాంగ శ్రవణం
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవాన్ని ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి...