Tuesday, April 30, 2024
Home Search

తెలంగాణ భవన్‌ - search results

If you're not happy with the results, please do another search

బలపడిన జలబంధం

  కృష్ణలోకి గోదావరి తరలింపుపై విశేష ప్రగతి ఎక్కడి నుంచి ఎలా అనేది తదుపరి భేటీలో ఖరారు జాతీయ, స్థానిక రాజకీయాలపైనా సాగిన చర్చ విభజన చట్టం 9,10 షెడ్యూల్స్ అంశాలను త్వరగా పరిష్కరించుకుందాం పరస్పర సహకారం, అవగాహనతో ఇచ్చిపుచ్చుకుందాం...

నేడే భేటీ

  ప్రగతిభవన్‌లో ఉ.11గం.కు తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రుల సమావేశం ఇంకా మిగిలిన విభజన సమస్యలపై దృష్టి, గోదావరి నీళ్ల మళ్లింపు, ఎపి మూడు రాజధానుల వివాదం చర్చకు వచ్చే అవకాశం హైదరాబాద్ : తెలంగాణ, ఎపి ముఖ్యమంత్రులు...

న్యూజిల్యాండ్‌తో కలిసి

  న్యూజిల్యాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేయడానికి సిద్ధం : మంత్రి కెటిఆర్ హైదరాబాద్ : న్యూజిలాండ్ పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక...

267 పిపి పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

నాంపల్లి:తెలంగాణ వ్యాప్తంగా కోర్టుల్లో చాన్నాళ్లుగా భర్తీ ప్రక్రియకు నోచుకుని 267 పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల నియమాకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయా పోస్టులను మంజూరు...

చెక్ డ్యాంలకు కిక్

  రాష్ట్రంలోని వాగులన్నింటిపై చెక్‌డ్యాంలను నిర్మించాలి ఎన్ని అవసరమో లెక్కగట్టి ఈ ఏడాది సగం వచ్చే సంవత్సరం మిగతావి పూర్తి చేయాలికాకతీయ చెరువుల నిర్వహణ నిరంతరంగా చేపట్టాలి, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరిలో...

నాలుగేళ్లలో వ్యవసాయ స్వరూపం మారాలి

  హైదరాబాద్: వ్యవసాయాన్ని పండగ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం...

కొత్త సిఎస్ సోమేశ్‌కుమార్

  నీటి పారుదల సలహాదారుగా శైలేంద్రకుమార్ జోషి హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. సీఎస్ ఎంపికపై సిఎం కెసిఆర్ తుది కసరత్తు చేసి...

2 నెలల్లో రుణ మాఫీ మొదలు

  రైతుబంధుపై పరిమితులకు సిఎం అంగీకరించలేదు ఆర్థిక మాంద్యం ఉంది.. రబీ పెట్టుబడి సాయం ఆలస్యం త్వరలోనే కేంద్రమంత్రిని కలిసి పసుపు మద్దతుపై మాట్లాడుతాం మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్: రానున్న రెండు నెలల్లో...

ఉత్తమ్‌కు సిగ్గు లేదు

  కాంగ్రెసోళ్లు రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది: తలసాని మేడ్చల్: కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సిగ్గులేకుండా రిజర్వేషన్ల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ...

Latest News

MI vs LSG in IPL 2024

ముంబైకి సవాల్