Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు శశి థరూర్ సిద్ధం
సెప్టెంబర్ 22న రాహుల్ ఢిల్లీకి చేరుకోనున్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికలకు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీపడుతుండగా, ఆయనకు పోటీగా శశిథరూర్ కూడా ఆ పదవికి పోటీపడుతున్నారు. కాగా పోటీని కాంగ్రెస్...
వెలుగు దివ్వెలు-ఉత్తేజ విజయాలు
సింహాలు తమ చరిత్ర తాము రాసుకోనంతకాలం వేటగాడు రాసిందే చరిత్ర అవుతుంది’ అంటారు - చినువా అచెబే. కండబలం, అండబలం, ఆర్థిక బలం కలవారే గన్నుల్ని పెన్నులుగా మలిచి చరిత్రలు రాయిస్తే అధికారాలు,...
ఆపరేషన్ పిఎఫ్ఐ
ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఎన్ఐఎ సోదాలు
నిజామాబాద్, నిర్మల్ జిల్లాలతో పాటు ఎపిలో దాడులు
అదుపులోకి 26మంది,
నలుగురిపై కేసు
నమోదు
కీలక పత్రాలు, డిజిటల్
పరికరాలు స్వాధీనం
విదేశాల నుంచి నగదు...
భారత్ జోడో యాత్ర ఎవరి కోసం!
కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ దేశంలో రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్నది. 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ యాత్ర చేబడుతున్నారనడంలో ఎవ్వరికీ...
10వ రోజుకు చేరిన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర‘
కాయంకుళం(కేరళ): కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం పదో రోజు ‘భారత్ జోడో యాత్ర’ను కరుణాగపల్లి సమీపంలోని పుతియకావు జంక్షన్ నుంచి వేలాది మంది పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ జెండాలు ఊపుతూ...
యువతకు భరోసా ఇవ్వడమే కాంగ్రెస్ కర్తవ్యం
నిరుద్యోగతపై రాహుల్ గాంధీ ఆవేదన
కొల్లం(కేరళ): భారతదేశం గడచిన 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక నిరుద్యోగతను ఎదుర్కొంటోందని, యువత భవితను బలోపేతం చేసి వారిలో సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే కాంగ్రెస్ పార్టీ కర్తవ్యమని...
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా టెక్కీల మృతి
చెన్నై: రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో హెచ్సీఎల్ కంపెనీకి చెందిన ఇద్దరు మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మృతి చెందారు. ఈ ఘటన చెన్నైలోని ఐటీ కారిడార్లోని నవలూరులో చోటుచేసుకుంది. మృతులను...
ఆహార ధరల మంటలు!
ఆహార ద్రవ్యోల్బణం హద్దు మీరడంతో దేశంలో అన్నమో రామచంద్రా అరుపులు బిగ్గరగా వినిపిస్తున్నాయి. బతుకు ఖర్చు విపరీతంగా పెరిగిపోడంతో సాధారణ జనం ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆగస్టు నెలలో చిల్లర ద్రవ్యోలణం పెరుగుదల రేటు...
ఎపిలో అతిపెద్ద మహిళా డెలివరీ స్టేషన్ను ప్రారంభించిన అమెజాన్
అర్ధవంతమైన పని అవకాశాలతో మహిళలకు సాధికారత కల్పించాలనే తన నిబద్ధతకు కట్టుబడి, అమెజాన్ ఇండియా నేడు భారతదేశంలో తన అతి పెద్ద మహిళా డెలివరీ స్టేషన్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో...
వర్షంలో తడుస్తూనే రాహుల్ పాదయాత్ర
తిరువనంతపురం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేరళలో మూడవ రోజు ప్రజల ఆదరణ మధ్య కొనసాగింది. ఒక మోస్తరుగా వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది ప్రజలు రోడ్డు...
మానవాభివృద్ధిలో గుజరాత్రే!
ఐరాస ప్రకటించే మానవ అభివృద్ధి సూచిక 2021లో 191కి గాను మన దేశం 132వ స్థానానికి తగ్గింది. (దీన్ని ప్రకటించిన సంవత్సరాన్ని బట్టి 2022 సూచిక అని కూడా పిలుస్తున్నారు) దీనికి గాను...
నిరాటంకంగా సాగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ నిరాటంకంగా, విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి రోజు ఆయన 25 కిమీ. సునాయాసంగా నడుస్తూ ముందుకుసాగుతున్నారు. ఆయన రాబోయే 14ం రోజుల్లో మొత్తం...
ఢిల్లీలో ఏడుకు పెరిగిన మంకీపాక్స్ కేసులు!
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు వెలుగుచూడ్డంతో ఆ వ్యాధి బాధితుల సంఖ్య 7కు పెరిగింది. 24 ఏళ్ల నైజీరియా మహిళ మంకీపాక్స్ లక్షణాలైన జ్వరం, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలతో లోక్నాయక్...
వాక్ స్వాతంత్య్రానికి భరోసా
కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్కు బెయిల్ మంజూరు చేస్తూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్య్రానికి ఇచ్చిన భరోసా మండు వేసవిలో వీచిన మలయ మారుతాన్ని తలపించింది. రాజ్యాంగం 19వ అధికరణ ఈ...
‘మహా’లో ఆత్మరక్షణలో బిజెపి!
బిజెపికి ‘ద్రోహం’ చేసిన ఉద్ధవ్ థాకరేకి ‘గుణపాఠం’ చెప్పాలని గత వారం ముంబై పర్యటన సందర్భంగా హోం మంత్రి అమిత్ షా బిజెపి నాయకులకు దిశానిర్దేశం చేయడం గమనిస్తే మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు...
వీధి కుక్కలు కరిస్తే వాటిని సంరక్షించేవారే బాధ్యులు: సుప్రీం సూచన
న్యూఢిల్లీ : వీధి కుక్కలకు రొటీన్గా ఆహారం అందించేవారే ఇకపై ఆ కుక్కలు ఎవరినైనా కరిస్తే బాధ్యత తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించింది. వాటికి వ్యాక్సినేషన్ కూడా చేయించాలని ఆదేశించింది. వీధికుక్కల బెడదకు...
గీటురాయిపై ఇడబ్ల్యుఎస్ కోటా!
విద్య, ఉద్యోగాలలో ఆర్థిక బలహీన వర్గాల (ఇడబ్లుఎస్) రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు ప్రాతిపదికగా మూడు ప్రధాన అంశాలను గుర్తిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఇంత కాలం మూలపడి వున్న...
ఉమెన్ చాందీని కలిసిన ఎపిసిసి అధ్యక్షుడు శైలజానాథ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కలిశారు. త్రివేండ్రమ్ లో ఉమెన్ చాందీ నివాసానికి శైలజానాథ్ వెళ్లారు. ఉమెన్ చాందీ...
సంఘ్ పరివార్ ఆటలు సాగనివ్వం
ఏ ఒక్కరి సొత్తూ కాదు
బిజెపి సంఘ్పరివార్ ఆటలు సాగనివ్వం
భారత్కు జోడోంగో తోడ్నే వాలేకో రోకేంగే
వ్యవస్థల విఘాతం, ఆర్థిక వ్యవస్థ విధ్వంసం
కాషాయ పార్టీ వైఖరిపై విమర్శనాస్త్రాలు
కాంగ్రెస్ నేత...
దేశంలో కొత్తగా 5379 కరోనా కేసులు…
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5379 కరోనా పాజిటీవ్ కేసులు నమోదుకాగా 27 మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ...