Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
చేపల విక్రేతకు రూ.70లక్షల జాక్పాట్
త్రివేండ్రం: కేరళలోని చేపలు అమ్మేవ్యక్తికి లాటరీ రూపంలో అదృష్టం తలుపుతట్టింది. తీసుకున్న రుణం తిరిగి చెల్లించడంలో విఫలమయ్యాడన్న కారణంతో బ్యాంకు జప్తు నోటీసులు జారీ చేసిన గంటల వ్యవధిలోనే రూ.70లక్షల లాటరీకి తగలటంతో...
పిఎస్ఎల్వి బదులు ఇక ఎన్జిఎల్వి
ఇస్రో నుంచి రేపటి తరం రాకెట్
తిరువనంతపురం : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త వాహక నౌకను రూపొందిస్తోంది. ఇప్పటివరకూ పలు కీలక ప్రయోగాలలో వినియోగించిన పిఎస్ఎల్వి స్థానంలో వచ్చే ఈ...
కరుణాకర్ రెడ్డికి వాటర్మ్యాన్ అఫ్ సౌత్ ఇండియా అవార్డు
హైదరాబాద్: మురుగునీటి శుద్ధి, సామాజిక నీటి శుద్ధి ప్లాంట్లతో దేశంలో వేలాది గ్రామాల్లో ప్రజల దాహార్తి తీరుస్తూ జల ప్రదాతగా గుర్తింపు పొందిన ఎం. కరుణాకర్ రెడ్డిని మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది....
క్షుద్ర ఘాతుకం!
ఐశ్వర్యం మీద ఆశతో కేరళలో రెండు నరబలులిచ్చిన దారుణ ఘటన దిగ్భ్రాంతికి గురిచేసింది. పతనంతిట్ట జిల్లాలోని ఎలంతూర్లో కొద్ది మాసాల తేడాలోనే ఇద్దరు మహిళలను బలి ఇచ్చిన అమానుష కాండకు సంబంధించి ముగ్గురిని...
మూడు యుగాల కథాంశంతో..
స్టార్ హీరో టొవినో థామస్ తన కెరీర్లో తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ’అజయంతే రందం మోషణం’. ఈ చిత్రానికి నూతన దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వం వహిస్తున్నారు. మూడు...
బిఆర్ఎస్ చారిత్రక అవసరం
తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఏప్రిల్ 27 2001న కెసిఆర్ రాష్ట్ర సాధన కోసం, స్వయం పాలన కోసం, ఆంధ్ర పాలన నుండి విముక్తి కోసం, తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పరచడం ఆనాటి...
గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాదని కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలని మంత్రి కెటిఆర్ సూచించారు. మంత్రి కెటిఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాహుల్ కేరళలో...
సందడిగా అలయ్ బలయ్ వేడుక
సందడిగా అలయ్ బలయ్ వేడుక
డప్పు వాయించి ఉత్సాహపర్చిన మెగాస్టార్
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లిలో అలయ్బలయ్ కార్యక్రమాన్ని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఘనంగా నిర్వహించారు. ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి...
రెండు బస్సులు ఢీ: 9 మంది మృతి
తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పాలక్కడ్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. వడక్కంచేరి వద్ద విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సును కేరళ ఆర్ టిసి బస్సు ఢీకొట్టడంతో తొమ్మిది మంది...
చీకట్లను చీల్చిన చంద్రుడు
తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే రాష్ట్రం నెంబర్వన్గా నిలిచింది. విద్యుత్ ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం టాప్లో దూసుకుపోతోంది. ఎనిమిది సంవత్సరాలుగా మిగతా రాష్ట్రాలన్నీ తెలంగాణ మోడల్ కావాలని అహర్నిశలు శ్రమించినా...
నన్ను పోటీ నుంచి తప్పించడానికి రాహుల్పై ఒత్తిడి
శశి థరూర్ వెల్లడి
తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవలసిందిగా తనకు నచ్చచెప్పాలని పార్టీ నాయకులు కొందరు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరినట్లు తిరువనంతపురం ఎంపి, పార్టీ సీనియర్ నాయకుడు...
తెలంగాణకు మరో రెండు స్వర్ణాలు
మన తెలంగాణ/హైదరాబాద్: గుజరాత్ వేదికగా జరుగుతున్న జాతీయ క్రీడల్లో తెలంగాణ మరో రెండు స్వర్ణాలు సాధించింది. సోమవారం బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ విభాగంలో తెలంగాణకు పసిడి పతకం లభించింది. అంతేగాక మహిళల బాస్కెట్బాల్...
జిఎస్టి దూకుడు
సెప్టెంబర్లో రూ.1,47,686 కోట్ల వసూళ్లు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడి
న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జిఎస్టి) రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. ఏడో నెలలో గరిష్ఠాన్ని అందుకున్నాయి. గతేడాదితో పోలిస్తే వృద్ధిని నమోదు చేశాయి....
కర్నాటకలోకి ’భారత్ జోడో యాత్ర‘
గుండ్లుపేట: తమిళనాడు, కేరళలో పర్యటించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో ప్రవేశించడంతో నీలగిరి రోడ్డులో తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట పట్టణం పండుగ శోభ...
స్థానికులకే సీట్లు
ఎంబిబిఎస్ బీ కేటగిరీ సీట్లలో 85 శాతం లోకల్ రిజర్వేషన్
వెయ్యికి పైగా ఎంబిబిఎస్ సీట్లు తెలంగాణ విద్యార్థులకే, ఇకపై కేవలం 15% ఓపెన్ కోటా
ఎంబిబిఎస్, బిడిఎస్ అడ్మిషన్ల నిబంధనలు సవరిస్తూ వైద్యారోగ్య శాఖ...
ఏఐసిసి అధ్యక్ష పదవికి ముక్కోణపు పోరు
ఏఐసిసి అధ్యక్ష పదవికి ముక్కోణపు పోరు
పోటీ నుంచి తప్పుకున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి
దిగ్విజయ్, థరూర్తో పాటు తెరపైకి ముకుల్ వాస్నిక్
మాది దోస్తీ కుస్తీ దిగ్విజయ్ సింగ్ పోటీపై శశిథరూర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష పదవి బరిలో...
ఏడేళ్ల తర్వాత జాతీయ క్రీడలు..
అహ్మదాబాద్: ప్రతిష్టాత్మకమైన 36వ జాతీయ క్రీడలకు గురువారం తెరలేచింది. ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ క్రీడలు జరగడం ఇదే తొలిసారి. చివరి సారిగా 2015లో కేరళ వేదికగా ఈ పోటీలను నిర్వహించారు....
అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
అధ్యక్ష బరిలో లేను.. గీసిన గిరి దాటను
సోనియాజీ నిర్ణయాన్నిబట్టే సిఎం పదవి
స్పష్టం చేసిన అశోక్ గెహ్లోట్
పార్టీ నాయకురాలితో భేటీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి తాను పోటీ చేయబోనని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్...
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్న దిగ్విజయ్ సింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఆయన గాంధీ కుటుంబానికి ఎంతో సన్నిహితుడు కూడా. ఆయన...
పిఎఫ్ఐ,అనుబంధ సంస్థలపై ఐదేళ్ల పాటు కేంద్రం నిషేధం
నిషేధానికి కారణాలివే..
న్యూఢిల్లీ : ఇస్లామిక్ అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) , దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐ సభ్యుల ఇళ్లు,...