Tuesday, May 7, 2024
Home Search

ఉగ్రవాదులు - search results

If you're not happy with the results, please do another search
Massive manhunt for terrorists in Poonch

పూంచ్‌లో ఉగ్రవాదుల కోసం భారీగా గాలింపు

మెంథార్/జమ్ము: జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఎఎఫ్) కాన్వాయ్‌పై శనివారం దాడి జరిగిన తరువాత ఉగ్రవాదుల కోసం ఆదివారం భారీ ఎత్తున గాలింపు కొనసాగింది. శనివారం సాయంత్రం షాసితార్ సమీపాన ఐఎఎఫ్...
Terrorist firing on military vehicles

సైనిక వాహనాలపై ఉగ్రవాదుల కాల్పులు

జమ్మూ: జమ్మూ కశ్మీరులోని పూంచ్ జిల్లాలో శనివారం భారత వైమానిక దళం(ఐఎఎఫ్)కు చెందిన ఒక వాహనంతోసహా రెండు వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. సూరన్‌కోటె ప్రాంతంలోని సనాయ్...
India reacts strongly on Washington Post article over Pannun Incident

పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్ట్ కథనంపై భారత్ ఘాటు స్పందన

న్యూఢిల్లీ : సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూపై అమెరికాలో జరిగిన హత్యాయత్నంలో గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ప్రచురించిన కథనంపై భారత...
Told Pak about Balakot strike before world knew: PM Modi

బాలాకోట్ దాడులను ప్రస్థావించిన ప్రధాని మోడీ

బగల్ కోట్(కర్నాటక): దేశంలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ బాలాకోట్ దాడుల ప్రస్థావన తెరపైకి తెచ్చారు. బాలాకోట్ పై వైమానికి దాడుల గురించి పాకిస్థాన్ కు సమాచారం ఇచ్చిన తర్వాతే మీడియాకు...
2 CRPF personnel killed in militant attack in Bishnupur

ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి

ఇంఫాల్: మణిపూర్‌లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాల శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోయిరాంగ్...
Terrorists have no rules: Jaishankar

ఉగ్రవాదులకు రూల్స్ ఉండవు: జై శంకర్

పుణె : గత పదేళ్లలో దేశ విదేశాంగ విధానంలో గణనీయమైన మార్పు వచ్చిందని , ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఈ మార్పేసరైన విధానమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు....

నన్ను ఓడించేందుకు అవినీతిపరులంతా ఏకమయ్యారు: పిఎం మోడీ

పాకిస్తాన్ నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. భారత్ దుర్బలమైన. పేద దేశమన్న భావన ఏర్పడేందుకు ఇది కారణమైందని ఆయన అన్నారు....

అల్‌షిఫా ఆస్పత్రి నుంచి ఇజ్రాయిల్ దళాల ఉపసంహరణ

దాదాపు రెండు వారాల దాడి తరువాత గాజా లోని అల్ ఆస్పత్రి నుంచి ఇజ్రాయిల్ తన సైనిక దళాలను సోమవారం ఉదయం ఉపసంహరించుకుంది. అనేక మందిని బలిగొనడమే కాక, భారీ విధ్వంసం జరిగిందని...

బిజెపి ఎంపి అభ్యర్థిపై కేసు నమోదు

తమిళనాడు ప్రజలపై బిజెపి నాయకురాలు శోభా కరండ్లజె ఇటీవల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు పాల్పడినందుకు ఆమెపై కేసు నమోదు చేసింది. బెంగళూరు ఉత్తర నియోజకవర్గం...
Indian killed in Israel Hamas War

క్షిపణి దాడికి భారతీయుడు బలి

ఇజ్రాయెల్-హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఓ భారతీయుడు బలయ్యాడు. ఉత్తర ఇజ్రాయెల్ లోని గలీలీ ప్రాంతంలోని మార్గలియోట్ అనే నగరంలో సోమవారం తోటలో పనిచేసుకుంటున్న పట్నిబిన్ మాక్స్ వెల్ అనే వ్యక్తి లెబనాన్...

పాక్ లో మరో ఉగ్రవాది మృతి

పాకిస్తాన్ లో మరో ఉగ్రవాది అనుమానాస్పదస్థితిలో మరణించాడు. యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షేక్ జమీల్ ఉర్ రహ్మాన్ మృతదేహాన్ని అబోటాబాద్ నగరం శివార్లలో...
Food quality control system in India

మళ్లీ ఉగ్ర కలకలం

కర్నాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం జరిగిన బాంబు పేలుడుతో ఆ నగరమే కాకుండా దేశం యావత్తు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇటీవలి కాలంలో దేశంలో చాలా వరకు బాంబు పేలుళ్ల ఘటనలు...

సిఎం జగన్‌కు ప్రాణహాని

హైదరాబాద్ : ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డిజిపి నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి సిఎం జగన్‌కు ప్రాణహాని ఉందని ఆ...

రైతులు దేశ ద్రోహులా?

రైతులు మరోసారి తమ డిమాండ్లకు దేశ రాజధాని పరిసరాల్లో వీధుల్లోకి రావలసి వచ్చింది. వారి డిమాండ్ల మంచిచెడులను అటుంచితే, ఈ సందర్భంగా రైతుల గురించి ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విషప్రచారం...

ఈ సంతోష సందర్భాన…

మాన్యశ్రీ పి.వి నరసింహారావు గారికి భారత రత్న ప్రకటించడం ఎంతో హర్షదాయకం. ఎన్నడో రావలసిన ‘భారత రత్న” పురస్కారం ఎన్నెన్నో కారణాల వల్ల రాకపోయినా చిట్టచివరికి ఈ రోజు (9/2/2024) ప్రకటితం కావడం...
Another Bomb Blast near Polling Station in Pakistan

పోలింగ్ వేళ పాక్‌లో మళ్లీ ఉగ్రదాడి… నలుగురు పోలీసులు మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ గురువారం జరుగుతుండగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఎన్నికల భద్రతా సిబ్బందిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. బాంబులు విసిరి, కాల్పులకు పాల్పడడంతో నలుగురు పోలీస్‌లు ప్రాణాలు కోల్పోయారు....

హిజ్బుల ఉగ్రవాదులపై ఇడి చార్జిషీట్

న్యూఢిల్లీ : కాశ్మీర్‌లో టెర్రర్ ఫైనాన్సింగ్ కేసు సందర్భంగా తాను మనీ లాండరింగ్ చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) శనివారం వెల్లడించింది. ఆ ఫిర్యాదులో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు కొందరి...
Retaliatory attacks by Pakistan

పాక్ ప్రతీకార దాడులు

ఉగ్ర స్థావరాలంటూ ఇరాన్ భూభాగంపై బాంబుల వర్షం తొమ్మిది మంది మృతి రెండు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో రోజురోజుకు విస్తరిస్తున్న ఘర్షణలు ఆందోళనలో ప్రపంచ దేశాలు ఉగ్రవాద స్థావరాల ధ్వంసం ఇస్లామాబాద్ /...

యెమెన్‌లో హౌతీల స్థావరాలపై అమెరికా క్షిపణి దాడులు

వాషింగ్టన్: యెమెన్‌లోని హౌతీ ఆగ్రవాదుల అధీనంలో ఉన్న క్షిపణి స్థావరాలపై అమెరికా సైన్యం బుధవారం నౌకలు, జలాంతర్గాముల నుంచి క్షిపణులతో దాడి జరిపింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో యెమెన్‌లో...

ఇరాన్‌పై పాక్ ప్రతీకార దాడులు

టెహ్రాన్ ః సమీపంలోని పొరుగు దేశం ఇరాన్‌పై పాకిస్థాన్ బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్‌లోని టెర్రరిస్టు స్థావరాలపై అత్యంత నిర్థిష్ట కీలక సైనిక దాడులను నిర్వహించింది. ఈ...

Latest News