Home Search
ఉగ్రవాదులు - search results
If you're not happy with the results, please do another search
ఇరాన్పై పాక్ ప్రతీకార దాడులు
టెహ్రాన్ ః సమీపంలోని పొరుగు దేశం ఇరాన్పై పాకిస్థాన్ బుధవారం అర్థరాత్రి దాటిన తరువాత ప్రతీకార దాడులకు దిగింది. ఇరాన్లోని టెర్రరిస్టు స్థావరాలపై అత్యంత నిర్థిష్ట కీలక సైనిక దాడులను నిర్వహించింది. ఈ...
ఇరాన్ దాడులు
సంపాదకీయం: ప్రపంచమంతటా వున్నానని ఉగ్రవాదం తరచూ చాటుకొంటున్నది. సరిహద్దుల్లో మాటువేసి ఆయా దేశాల ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నది. ప్రాణాలకు కూడా తెగించి ఉగ్రవాదులుగా మారుతున్నవారు ఏమి ఆశించి అలా చేస్తున్నారనేది ఒక క్లిష్టమైన...
జమ్మూలో ఉగ్రవాదుల కాల్పులు తిప్పికొట్టిన సైనిక బలగాలు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లోని ఫూంచ్లో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు దాడికి దిగారు. తనిఖీలకు వెళ్లుతున్న సైనిక జవాన్ల వాహనాలను ఎంచుకుని కాల్పులు జరిపారు. అప్రమత్తంగా ఉన్న జవాన్లు ఎదురుదాడికి దిగారు. పరస్పర...
గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఆస్తుల జప్తు
న్యూఢిల్లీ: ఉగ్రవాదులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులకు నాయకత్వం వహించే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన మూడు రాష్ట్రాల్లోని ఆస్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) శనివారం జప్తు చేసింది. దేశంలో ఆ...
ఇరాన్లో జంట పేలుళ్లు
వంద మందికిపైగా దుర్మరణం
వందలాది మందికి తీవ్రగాయాలు
జనరల్ సులేమానీ సంస్మరణలో ఘటన
ఉగ్రవాద చర్యగా నిర్ధారణ ..దర్యాప్తు
వంద మందికిపైగా దుర్మరణం, వందలాదికి తీవ్రగాయాలు
ఉగ్రవాద చర్యగా నిర్థారణ.. దర్యాప్తు
టెహ్రాన్ : ఇరాన్లో...
ఇరాన్ లో బాంబు పేలుళ్లు.. 103మంది మృతి, 171మందికి తీవ్ర గాయాలు
టెహ్రాన్: ఇరాన్లో బుధవారం జరిగిన జంటపేలుళ్లలో వంద మందికి పైగా దుర్మరణం చెందారు. దేశంలోని ఆగ్నేయ ప్రాంత నగరం కెర్మాన్లో ఈ వరుస పేలుళ్లు రక్తపాతానికి దారితీశాయి. ఇక్కడ ఖననవాటికలో జనరల్ ఖాసీం...
పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అక్కడ జాతీయ అసెంబ్లీతో పాటు ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓ హిందూ...
అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తాం: రాజ్నాథ్ సింగ్
జమ్మూ : జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో క్రితం వారం విగత జీవులుగా కనిపించిన ముగ్గురు పౌరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం హామీ ఇచ్చారు....
క్రిస్మస్ పండగైనా తగ్గని ఇజ్రాయెల్ దాడుల బీభత్సం
డెయిర్ అల్ బలా : ఇజ్రాయెల్ దళాలు తమ దాడులను మరింత ముమ్మరం చేస్తున్నాయి. క్రిస్మస్ పండగైనా సరే వెనక్కు తగ్గడం లేదు. వెస్ట్బ్యాంక్ బెత్లెహామ్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుండగా, ముట్టడైన భూభాగంలో దట్టమైన...
పూంచ్లో మొబైల్ ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేత
జమ్మూ: పూంచ్లోని ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో శుక్రవారం సాయంత్రం మూడు మృతదేహాలు లభించిన నేపథ్యంలో జమ్మూ కశ్మీరులోని పూంచ్, రాజౌరీ జిల్లాలలో శనివారం మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను పాలనా యంత్రాంగం నిలిపివేసింది. పూంచ్...
పాక్, చైనాల కుట్ర ఫలితమే..పూంఛ్ సెక్టార్లో ఉగ్రవాద దాడులు
న్యూఢిల్లీ: జమ్మూ, కశ్మీర్లోని పూంఛ్ సెక్టార్లో ఉగ్రవాద కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేలా చేయడం ద్వారా లడఖ్ సరిహద్దుల్లోని సైనిక బలగాలను తిరిగి కశ్మీర్లో మోహరించేలా భారత సైన్యంపై ఒత్తిడి తీసుకు రావడానికి పాక్,...
ఉగ్రవాదుల కోసం అడవిలో సైన్యం వేట
పూంచ్లో ఘటనా స్థలానికి సైనిక ఉన్నతాధికారులు
పూంచ్/జమ్మూ: ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది అమరులుకాగా, మరో ఇద్దరు జవాన్లు గాయపడిన దారుణ ఘటన నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు శుక్రవారం జమ్మూకశ్మీరు...
ఆర్మీ కాన్వాయ్పై దాడి
ఉగ్రదాడిలో అమరులైన నలుగురు జవాన్లు
జమ్మూకశ్మీర్లో ఘటన
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో భద్రతా దళాలే లక్ష్యంగా జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు జవార్లు అమరులయ్యారు. రాజౌరి పూంఛ్ ప్రాంతంలోని డేరాకీ గలీ ప్రాంతంగుండా వెళ్తున్న రెండు...
ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రదాడి..ముగ్గురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లో భద్రతా దళాలే లక్షంగా జరిపిన ఉగ్రదాడిలో ముగ్గురు జవార్లు అమరులయ్యారు. రాజౌరి పూంఛ్ ప్రాంతంలోని డేరాకీ గలీ ప్రాంతం గుండా వెళ్తున్న రెండు ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు...
కశ్మీరులో ఎవరైనా భూమి కొనవచ్చా!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా జమ్మూకశ్మీరు రాష్ట్రానికి కల్పించిన ప్రత్యేక హోదా, ఆర్టికల్ 35ఎ రద్దును సుప్రీం కోర్టు సమర్ధించింది. డిసెంబరు పన్నెండవ తేదీన ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యకు...
వాయవ్య పాకిస్థాన్లో ఆగని ఉగ్రదాడులు
పెషావర్ : పాకిస్థాన్లోని కల్లోలిత కైబర్ ఫక్తూన్క్వా ప్రాంతంలో మిలిటెంట్లు శుక్రవారం భీకరదాడులకు దిగారు. ఈ ఘటనల్లో కనీసం ఐదుగురు భద్రతాధికారులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో ఇటీవలే మూడురోజుల క్రితం ఉగ్రవాదులు...
పాక్ ఆర్మీ క్యాంపు పై ఆత్మహుతి దాడి
హైదారబాద్: పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్తాన్ మిలిటరీ క్యాంపుపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఆత్మహుతి దాడిలో 23 మంది పాక్ సైనికులు మృతి చెందారు. ఈ దాడిలో పలువురు సైనికులు...
పాకిస్థాన్ ఆర్మీబేస్పై ఆత్మాహుతి దాడి…23 మంది మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్షంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్...
శ్రీనగర్లో పోలీసుపై కాల్పులు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో శనివారం ఓ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.శ్రీనగర్లోని బెమినా ప్రాంతంలో జరిపిన కాల్పుల్లో పోలీసు మెహమ్మద్ హఫీజ్ చాద్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాల్పుల్లో ఆయనకు...
నైజీరియాలో గురితప్పిన ఆర్మీ డ్రోన్.. 85 మంది మృతి
అబుజా : వాయువ్య నైజీరియాలో ఆదివారం మతపరమైన వేడుకపై పొరపాటున ఆర్మీ డ్రోన్ గురితప్పి దాడి చేయడంతో 85 మంది ప్రాణాలు కోల్పోయారని అధికార వర్గాలు వెల్లడించాయి. కదువా రాష్ట్రం లోని ఇగాబీలో...