Home Search
ఐరోపా - search results
If you're not happy with the results, please do another search
వాతావరణంలో కోట్ల టన్నుల “ప్లాస్టిక్” కర్బన ఉద్గారాలు..
ప్లాస్టిక్ ఉత్పత్తుల సందర్భంగా వెలువడే కర్బన ఉద్గారాలతో వాతావరణం కలుషితమవుతోంది. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తుల కలుషితాల వల్ల వాతావరణంలోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకా...
వాతావరణంలో కోట్ల టన్నుల “ప్లాస్టిక్ ” కర్బన ఉద్గారాలు
ప్లాస్టిక్ ఉత్పత్తుల సందర్భంగా వెలువడే కర్బన ఉద్గారాలతో వాతావరణం కలుషితమవుతోంది. ఒక్క అమెరికాలోనే ప్లాస్టిక్ ఉత్పత్తుల కలుషితాల వల్ల వాతావరణం లోకి 23.2 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు చేరుతున్నాయి. ఇదే పరిస్థితి...
నికొటిన్తో పుట్టబోయే బిడ్డకు ఆకస్మిక మరణం
తల్లులు గర్భధారణ సమయంలో నికొటిన్ ఉత్పత్తులను వినియోగిస్తే పుట్టబోయే బిడ్డకు ఆకస్మిక మరణం సంభవించే ప్రమాదం ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే గర్భస్థ మొదటి పరీక్ష జరగక ముందే నికొటిన్ ఉత్పత్తులను...
డాక్యుమెంటరీపై మోడీ మౌనం!
కొన్ని అంశాలను ఎంతగా మూసి పెట్టాలని చూసినా సాధ్యంకాదు. తమకు హానికరం కాదు అనుకున్న అనేక నివేదికలను పశ్చిమ దేశాలు వెల్లడిస్తుంటాయి. వాటిని చూసి మన దేశం లో కూడా అనేక మంది...
బిబిసి డాక్యుమెంటరీపై రభస
2013లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రజలు దూరదర్శన్, ఇతర మీడియాలలో వచ్చే వార్తలను నమ్మడం లేదని, ‘నిజమైన, ఖచ్చితమైన’ సమాచారం కోసం బిబిసి వైపు చూస్తున్నారని అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర...
అనారోగ్యానికి దారి తీస్తున్న కృత్రిమ కాంతులు
గతంలో రాత్రుల్లు ఆకాశంలో పాలపుంతలు ( నక్షత్ర రాశులు) స్పష్టంగా కనిపించేవి. కానీ ఇప్పుడు మసకగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం ఏమిటి ? ఆకాశంలో కృత్రిమ వెలుగులు ఎక్కువశాతం ఆవరించడమేనని శాస్త్రవేత్తలు సమాధానం...
దిమ్మ తిరిగే మోడీ మంత్రాంగం
2021 డిసెంబరు నెలతో పోలిస్తే 2022 డిసెంబరులో రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురు 33 రెట్లు పెరిగింది. మన దిగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఇరాక్ను వెనక్కు నెట్టి రష్యా ముందుకు...
శుక్రగ్రహ పరిశోధనకు ఇస్రో సన్నాహాలు
ఇస్రో వీనస్ మిషన్ శుక్రయాన్ 1 రాకెట్ను 2024 డిసెంబర్లో ప్రయోగించాలని అనుకున్నారు. ఈ ఆలోచన 2012 లోనే మొలకెత్తింది. ఐదేళ్ల తరువాత 201718 బడ్జెట్లోఅంతరిక్ష విభాగానికి 23 శాతం ఎక్కువగా కేటాయింపులు...
వొడాఫోన్లో ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ: ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ భారీగా ఉద్యోగాల కోతకు యత్నిస్తోంది. ప్రధానంగా లండన్లోని ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతుందని ఫైనాన్సియల్ టైమ్స్ పేర్కొంది....
సెర్బియా గాడిద పాల జున్నుకు బలే డిమాండ్
ఆగ్నేయ ఐరోపా లోని సెర్బియా దేశం లో ఒక తెగ గాడిదల పాలజున్నుకు బలే డిమాండ్ కనిపిస్తోంది. తెల్లగా చిక్కగా ఉండే ఈ జున్ను ఆరగిస్తే ఆరోగ్యం బాగా ఉంటుందన్న నమ్మకం ఆ...
కృష్ణబిలం అయస్కాంత క్షేత్రంపై విస్ఫోటనం కుదుపు
దాదాపు 236 మిలియన్ కాంతి సంవత్సరాలకు అవతల ఉన్న నక్షత్ర మండలం నుంచి అరుదైన విస్ఫోటనం కేంద్ర కృష్ణబిలం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రాన్ని ఆకస్మికంగా ఓ కుదుపు కుదపవచ్చని అంతర్జాతీయ పరిశోధకుల...
వివాదాల సుడిలో చేపల వేట
భారీ పర్స్ వలతో రెండు పెద్ద బోట్లు కలిసి చేపలను వేటాడే ప్రక్రియపై అనేక రాష్ట్రాలు నిషేధం విధించడంపై సుప్రీంకోర్టులో వ్యాజ్యా లు దాఖలవుతున్నా యి. ఈ విధంగా నిషేధం విధించడం న్యాయ...
గొప్ప రాజకీయవేత్త వాజ్పేయీ!
మాజీ భారత ప్రధాని అటల్ బిహారి వాజ్పేయీ మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ పట్టణంలో కృష్ణదేవి, కృష్ణ బిహారి దంపతులకు జన్మించారు. వాజ్పేయీ తండ్రి పాఠశాల ఉపాధ్యాయులు. వాజ్పేయీ విద్యాభ్యాసం గ్వాలియర్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది....
ఆవిష్కరణలే అభివృద్ధి సోపానాలు
‘Innovation is a way of thin king, a system, a method, a process which requires systematic management and proper decision -making to work. There...
2100 నాటికి జీవవైవిధ్యంలో నాలుగోవంతు వినాశనం
2100 నాటికి ప్రపంచం లోని జీవవైవిధ్యంలో నాలుగోవంతు కన్నా ఎక్కువగా అంతరించిపోయే వినాశాన్ని భూగోళం ఎదుర్కొంటుందని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. వాతావరణ మార్పులతో ప్రపంచంలో ఎలాంటి వినాశనాలు సంభవిస్తాయో అంచనా వేయడానికి ఆస్ట్రేలియా,...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. దీంతో రెండు రోజుల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఉదయం ఫ్లాట్గా ఆరంభమైన మార్కెట్లు తర్వాత లాభాల్లోకి ఎగబాకాయి. ఇంట్రాడే గరిష్ఠాలను...
విశ్వవిజేత అర్జెంటీనా
షూటౌట్లో ఫ్రాన్స్పై 42 తేడాతో ఘనవిజయం
ఎంబాపె హ్యాట్రిక్ వృథా
ఖతార్: ఫిఫా ప్రపంచకప్ 2022లో అర్జెంటీనా విశ్వవిజేతగా అవతరించింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో అర్జెంటీనా పైచేయి సాధించి ఛాంపియన్గా నిలిచింది. నిర్ణీత సమయంలో,...
మార్కెట్ సునామీకి వనామీ విలవిల
దేశంలో దాదాపు రెండు లక్షల 70 వేల ఎకరాల్లో వనామీ రకం రొయ్యల సాగు జరుగుతోంది. దీనిలో లక్షా 80 వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. టైగర్ రొయ్యల రకం మరొక లక్షా...
జి20 ఓ కాఫీ క్లబ్!
ప్రపంచ దేశాల్లో బలమైన కూటమిగా పేరు పొందిన జి20 అధ్యక్ష బాధ్యతలను భారత్ డిసెంబర్ 1న చేపట్టింది. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన జి20 సమావేశాల్లో ఈ బాధ్యతలను భారత్కు బదిలీ చేశారు. స్వాతంత్య్ర...
భారత్పై మాంద్యం ప్రభావం!
నిన్నా మొన్నా ఫేస్బుక్, ట్విటర్, అమెజాన్ సంస్థల్లో సిబ్బంది తొలగింపు వార్తలు, నేడు గూగుల్ ప్రకటన, రేపు ఏ కంపెనీ ఎందరిని తొలగిస్తుందో తెలవదు. ఈ ప్రకటనల నడుమ హైదరాబాద్లో అమెజాన్ కంపెనీ...