Home Search
ముడి చమురు ధరలు - search results
If you're not happy with the results, please do another search
రూ. 1,000 దాటిన ఎల్ పిజి సిలిండర్ ధర!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నెలలో రెండోసారి దేశీయంగా ఎల్పిజి సిలిండర్పై గురువారం రూ.3.50 చొప్పున పెంచారు. దీంతో, ఇప్పుడు సిలిండర్ ధర రూ. 1,000 మార్క్ను...
డేంజర్ బెల్స్
8 శాతానికి దగ్గర్లో రిటైల్ ద్రవ్యోల్బణం
ఆర్బిఐ మరోసారి వడ్డీ రేట్లను పెంచొచ్చు: నిపుణులు
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ఎనిమిదేళ్ల గరిష్ఠానికి చేరుకున్న రిటైల్ ద్రవ్యోల్బణంతో రాబోయే పరిస్థితులు...
రూపాయి స్వల్పంగా రికవరీ
జీవితకాల కనిష్టం తర్వాత 12 పైసలు పెరిగింది..
డాలర్తో పోలిస్తే మారకం విలువ 77.31
ముంబై : భారతీయ కరెన్సీ రూపాయి మంగళవారం స్వల్పంగా 12 పైసలు రికవరీ అయింది. రూపాయి సోమవారం జీవితకాల కనిష్టం...
హ్యాట్రిక్ సాధిస్తాం
రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తున్న మోడీ
బండి, రేవంత్లు కెసిఆర్
కాలిగోటికి సరిపోరు కొత్త
ఓటర్లకు తెలంగాణ ఉద్యమ
ప్రస్తానం తెలియజేయడానికే
ఐప్యాక్ సంస్థతో ఒప్పందం
మోడీ ప్రభుత్వానికి
ప్రత్యామ్నయంపై కెసిఆరే
నిర్ణయం తీసుకుంటారు
గడువు...
ప్రారంభ ట్రేడింగ్లో డాలర్తో రూపాయి మారకం విలువ 14 పైసలు పతనం
ముంబయి: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నిరాసక్త ధోరణి , పెట్టుబడిదారుల సెంటిమెంట్పై అమెరికన్ డాలర్ ప్రభావం దృఢమైన చూపడంతో శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్లో యుఎస్ డాలర్తో రూపాయి 14 పైసలు క్షీణించి 76.31...
రైతులకు గోడదెబ్బ, చెంపదెబ్బ!
ఎరువు రకం పాత ధర కొత్త ధర
10:26:26 1,175 1,775
12:32:16 1,185 1,800
20:0:13 925 1,350
డిఏపి 1,200 1,900
ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య ఫిబ్రవరి 24 న ప్రారంభమైంది. విమానంలో వెళితే 5,089,...
సిఎన్జి రేట్లు రెండింతలు
కేంద్రం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : దేశంలో విద్యుత్, ఎరువుల తయారీకి వాడే సహజవాయువు రేట్లను కేంద్ర ప్రభుత్వం గురువారం రెండింతలు చేసింది. ఈ సహజవాయువును సిఎన్జిగా కొన్ని ఇళ్లకు పైపులైన్ల ద్వారా వంటింటి...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..
న్యూఢిల్లీ: ఉగాది పండుగ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ శుభవార్త వెలువడింది. వీరి కరవు భత్యం (డిఎ)ను 3 శాతం మేర పెంచుతున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. బుధవారం నాటి కేంద్ర...
పెట్రోపై మరోరోజువారి వాత
50, 55 పైసలు పెంపుదల
న్యూఢిల్లీ : మరోసారి దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు ఎగబాకాయి. పెట్రోలు లీటరుకు 50 పైసలు, డీజిల్పై 55 పైసలు పెంచారు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ముడిచమురు ధరల...
5 రోజుల్లో నాలుగోసారి పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల
నాలుగు పెంపుదలతో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు రూ.3.20 చొప్పున పెరిగాయి
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం లీటరుకు 80 పైసలు పెరిగాయి, చమురు సంస్థలు ముడిసరుకు ధరలను వినియోగదారులకు బదిలీ చేయడంతో...
ఎరువుల లభ్యతపై యుద్ధ ప్రభావం
రష్యా దండయాత్రతో తీవ్రమైన ఉక్రెయిన్ సంక్షోభం ప్రకంపనలు ప్రపంచ ఆర్థిక రంగంపై రానురాను విపరీత ప్రభావం చూపిస్తున్నాయి. భారత్లో ఇంధనం దిగుమతుల వ్యయం రానురాను పెరుగుతుండడంతో అన్ని రంగాల ఆర్థిక స్థితికి నష్టం...
శ్రీలంక హాహాకారాలు
తీవ్ర రూపం దాల్చిన ఆర్థిక సంక్షోభం
కోడిగుడ్డు ధర రూ.35, కేజీ ఉల్లి రూ.600
పెట్రోలు రూ.283, చికెన్ కిలో రూ.1000
చమురు కోసం లైనులో నిలబడి ఇద్దరు మృతి
కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అక్కడి...
యుద్ధంపై మీడియా ద్వంద్వ ప్రమాణాలు
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, శాంతి నెలకొనేందుకు ఎన్ని రోజులు పడుతుందో అని యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఎక్కువ రోజులు కొనసాగితే అది వారూ వీరూ అనే తేడా లేకుండా...
7లక్షల కోట్లు ఆవిరి
1024 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
రూ.7 లక్షల కోట్లు ఆవిరి..
గత మూడు రోజుల్లో ఇన్వెస్టర్లు కోల్పోయిన విలువ
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో కుప్పకూలిన మార్కెట్లు
1,024 పాయింట్లు పడిపోయిన...
కస్టమ్స్ డ్యూటీల్లో మరింత కోత
వంట నూనెల ధరల కట్టడికి కేంద్రం చర్యలు
న్యూఢిల్లీ: కనీ వినీ ఎరుగని రీతిలో పెరిగిపోతున్న వంటనూనెల ధరలను అదుపు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకునే పామాయిల్, సోయాబీన్, సన్ ఫ్లవర్...
తాలిబన్లతోనే గ్యాస్ మంట
కర్నాటక బిజెపి ఎమ్మెల్యే స్పందన
బెంగళూరు: దేశంలో వంటగ్యాసు, డీజిల్, పెట్రోలు ధరలు పెరగడానికి కారణం తాలిబన్లు , అఫ్ఘనిస్థాన్ సంక్షోభం అని కర్నాటక బిజెపి ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ తెలిపారు. ధరలు...
పెట్రోల్, డీజిల్ ద్వార రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం
పెట్రోల్, డీజిల్ ద్వార రూ. 3.35 లక్షల కోట్ల ఆదాయం
గత ఏడాది 88 శాతం పెరిగిన కేంద్ర ఎక్సయిజ్ సుంకం
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి 31వ తేదీతో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో...
విదేశీ అప్పు ఊబిలో దేశం!
‘అధికార కేంద్రాన్ని కాపాడుకోవటం తప్ప కేంద్ర నాయకత్వానికి ఒక దిశానిర్దేశం లేదు, రూపాయి పతనం అవుతుంటే ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి పతనం కేవలం పాలకుల అవినీతి వల్లనే....
ఆడలేక మద్దెల వోడంటున్న ప్రధాన్!
చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి...
పెట్రో మంటలు ఆరేదెప్పుడు?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద ప్రత్యక్ష పన్నులు వేయడానికి వెనకాడుతున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా కనుమరుగవుతున్నాయి. పెట్రో ఉత్పత్తులతో సహా ప్రజలకు తెలియకుండా వెనకనుంచి పరోక్ష...