Home Search
రికార్డు స్థాయికి - search results
If you're not happy with the results, please do another search
గెలుపే వారి చూపు
1981లో పారిస్లో మొదలైన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ కళ్లు కనబడని వారితో వీలైనన్ని ఆటలు, పోటీలు నిర్వహిస్తోంది. కప్పు, పతకాలు అందించి వారిలో ప్రోత్సాహ ఉత్సాహాలను నింపుతోంది. 2012 నుండి పురుషుల,...
ఆదిత్య తొలి చిత్రం అదుర్స్
బెంగళూరు : భారతదేశపు ప్రతిష్టాత్మక ఆదిత్యా ఎల్ 1 సుదూర ప్రయాణంలో పదనిసలు సృష్టించింది. తాను బయలుదేరిన భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ శూన్యస్థితి కక్షకు ప్రయాణిస్తున్న దశలో...
హే కృష్ణా..!
మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలపైన పెట్టుకున్న అంచనాల తలకిందులయ్యాయి. ఖరీఫ్ పం టల సాగుపైన రైతులు పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నా యి. వర్షాకాలం ప్రారంభమై మూడు నెలలు గడిచిపోతుంది. మరో 24గంటలు గడిస్తే...
సచిన్తో ఓటు ప్రచారం
న్యూఢిల్లీ : దేశంలో ఇక రెండు నెలల నుంచి ఎన్నికల కాలం సమీపిస్తున్న దశలో ఎన్నికల సంఘం ప్రజల ఓటింగ్పై దృష్టి సారించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ను ఎన్నికల సంఘం (ఇసి)...
ఓరుగల్లులో బిఆర్ఎస్ మహా గర్జన
హైదరాబాద్ : బిఆర్ఎస్ అధికార యంత్రాంగం గెలుపే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేస్తోంది. వీలయినన్ని సభలు నిర్వహిస్తూ.. ముందుకెళ్తోంది. అక్టోబర్ 16వ తేదీన 10 లక్షల మందితో వరంగల్ జిల్లా భారీ బహిరంగ...
విచారణ ప్రక్రియ మొత్తం వీడియో కాన్ఫరెన్స్ లోనే
న్యూఢిల్లీ : కేసుల దర్యాప్తు, విచారణ ప్రక్రియల మొత్తం వేగవంతం చేయడానికి డిజిటలీకరించడానికే కేంద్రం ప్రాధాన్యం కల్పించింది. ఎఫ్ఐఆర్, కేసు డైరీ, అభియోగపత్రం, తీర్పు, ఇలా అన్నింటినీ ఇక డిజిటలీకరించడం వాటిలోని ఓ...
పట్టుదలే విజేతల పెట్టుబడి
To understand the heart and mind of a person, look not at what he has already achieved, but what he aspires to. --Khalil Gibran...
ముఖ్యమంత్రి కెసిఆర్ను ఆశీర్వదించండి
సూర్యాపేట:పాలనలో మేటిగా నిలిచిన ముఖ్యమంత్రి కెసిఆర్కు బ్రాహ్మణోత్తముల ఆశీర్వాదాలు ఉండాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధికారంలోకి వచ్చాకే...
చమురు కంపెనీలకు భారీ లాభాలు.. సామాన్యుడికేదీ ఊరట?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1లక్ష కోట్ల ప్రాఫిట్
గ్లోబల్ మార్కెట్లో తగ్గిన క్రూడ్ ధరలతో ప్రయోజనం
పెరిగిన పెట్రో ధరలనే కొనసాగిస్తూ సామాన్యుడిపైనే భారం
న్యూఢిల్లీ : దేశీయ ప్రభుత్వరంగ చమురు కంపెనీలు జూ న్ త్రైమాసిక...
వాతావరణ మార్పులు: భారీ ప్రాజెక్టులు
వెలుగు వెంట చీకటి, దారి వెంట ముళ్లు, దీపం వెలిగితే నల్లటి మసి, శిలాజ ఇంధనాలను కాల్చితే ప్రమాదకర కార్బన్ ఉద్గారాలు, అభివృద్ధి కోరుతూ ప్రాజెక్టుల స్థాపనతో కొంత మేరకు వాతావరణ కాలుష్య...
ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పటిష్ట చర్యలు
పెద్దపల్లి: జిల్లా సమగ్రాభివృద్ధి దిశగా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్లు అత్యుత్తమ సేవలు అందించారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించిన అధికారుల బదిలీల్లో టీఎస్...
వర్షాలు తగ్గినా.. ఆగని యమున ఉగ్రరూపం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేనప్పటికీ యమునా నది ఉగ్రరూపం చూపిస్తూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో ప్రవహిస్తూ నగర వాసులను భయభ్రాంతులను చేస్తూ ఉంది....
ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన...
రోల్ మోడల్గా టిఎస్ ఆర్టీసి
మనతెలంగాణ/హైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థల చరిత్రలోనే టిఎస్ ఆర్టీసి సరికొత్త రికార్డును నెలకొల్పింది. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న శ్రామిక్, హెల్పర్లు, డ్రైవర్, -కండక్టర్ల నుంచి సూపర్ వైజర్స్, అధికారుల వరకు...
రాహుల్ వ్యాఖ్యలు అభ్యంతరకరం, అవగాహనా రాహిత్యం: కొప్పుల ఈశ్వర్
మన తెలంగాణ / హైదరాబాద్ : ఖమ్మం సభలో రాహుల్ మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పార్టీలో ప్రధాన నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ మాటలు...
కేంద్రం అప్పు రూ. 164 లక్షల కోట్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అప్పులు తారాస్థాయికి చేరుతున్నాయి. దేశీయంగా చేసిన అప్పులు రూ.155.8 లక్షల కోట్లు కాగా, విదేశీ అప్పులు రూ.5.13 లక్షల కోట్లు. వీటికి తోడు మరో రూ.3.12...
బుల్ జోరు
జీవితకాల గరిష్టానికి మార్కెట్ సూచీలు
1,723 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : గతవారం బుల్ రన్తో స్టాక్మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ప్రారంభంలో సూచీలు కొంత తగ్గినప్పటి బుధవారం, శుక్రవారం ఈ రెండు...
బుల్ జోరు
ముంబై : గతవారం బుల్ రన్తో స్టాక్మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి. ప్రారంభంలో సూచీలు కొంత తగ్గినప్పటి బుధవారం, శుక్రవారం ఈ రెండు రోజుల్లో జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. విదేశీ పెట్టుబడుల...
ఐటిలో బెంగుళూరుతో పోటీ పడుతున్న నగరం
హైదరాబాద్ ః తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా ముఖ్యంగా ఐటి, పరిశ్రమల అభివృద్దే లక్షంగా నిర్ణయించుకుంది. ముఖ్యంగా ఐటిపై అధికారులు...
గవర్నర్కు మంచి కనిపిస్తలేదా?
మనతెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రిపై గవర్నర్ తమిళిపై చేసిన వ్యాఖ్యలు విచారకరమని రాష్ట్ర ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్రావు అన్నారు. తమ ప్రభుత్వంలో జరుగుతున్న ఒక్క మంచి పని గురించైనా గవర్నర్ చెప్పారా?...