Monday, June 17, 2024
Home Search

రైల్వే శాఖ - search results

If you're not happy with the results, please do another search
Car ride for student with train cancellation

ట్రయిన్ రద్దుతో విద్యార్థికి కారు రైడ్… రైల్వే బంపర్ ఆఫర్

వడోదర (గుజరాత్) : గుజరాత్ రాష్ట్రం లో రైలు రద్దు చేసిన తరువాత భారతీయ రైల్వే ఓ విద్యార్థికి కార్ రైడ్‌ను అందించిన ఘటన వడోదరలో తాజాగా వెలుగు చూసింది. భారీ వర్షాల...
Secunderabad railway station violence

అన్ని రైల్వే స్టేషన్లలో భారీగా బందోబస్తు…

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి, వరంగల్, నిజామాబాద్, డోర్నకల్, కాచిగూడ, మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌లలో పోలీసులు మోహరించారు. సికింద్రాబాద్ విధ్వంసంతో మిగతా రైల్వే...
Indian Railways focuses on parcels by transport security

రైల్వే పార్సిల్ రవాణా భద్రత పటిష్టతపై దృష్టిసారించిన భారతీయ రైల్వే

దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి పార్సిల్ స్కానర్ హైదరాబాద్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు మనతెలంగాణ/హైదరాబాద్:  రవాణా, రైలు ప్రయాణంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సురక్షితమైన రైలు ప్రయాణానికి వీలుగా రైళ్ల ద్వారా రవాణా చేసే...
International level development of Secunderabad Railway Station

అంతర్జాతీయ స్థాయిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి

సుమారు రూ.653 కోట్ల అంచనా వ్యయంతో టెండర్‌ల పిలుపు వాణిజ్య సముదాయాలతో పాటు హోటళ్లు, థియేటర్ల నిర్మాణం 36 నెలల్లో నిర్మాణాలు పూర్తి రెండోవిడతలో మరిన్ని స్టేషన్‌ల అభివృద్ధి హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపురేఖలు త్వరలో మారిపోనున్నాయి....

రూ. 35 కోసం రైల్వేతో ఐదేళ్ల పోరాటం…

3 లక్షల మందికి ప్రయోజనం కోట : రాజస్థాన్ లోని కోటకు చెందిన ఇంజినీర్ సుజీత్ స్వామి తనకు రైల్వే నుంచి రావలసిన రూ.35 రీఫండ్ కోసం ఐదేళ్లు న్యాయ పోరాటం చేసి చివరకు...
500 families in Assam live on railway tracks

అస్సాంలో వరద బీభత్సం… రైల్వే ట్రాక్ పైనే 500 కుటుంబాలు

బీహార్‌లో వరద సంబంధిత ఘటనల్లో 27 మంది మృతి గువాహటి : అస్సాంలో కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జలదిగ్బంధంలో అనేక గ్రామాలు కూరుకుపోయాయి. 29 జిల్లాల్లో దాదాపు 8...
minister harish rao comments on central govt

రైల్వే పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి: మంత్రి హరీశ్

రైల్వే లైన్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చెయాలి... జిల్లాకు అవసరమగు 4వేల టార్పెలిన్ కవర్లు వెంటనే ఇవ్వాలి.. జిల్లా వ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలి.. కొత్తగా మరో 88 ప్యాడి క్లినర్లు వచ్చే...
Railway tickets to compete for airfare!

విమాన ఛార్జీలకు పోటీగా రైల్వే టికెట్లు !

రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే దాదాపు రెండింతల చార్జీల వసూలు అదనపు చార్జీలను చెల్లించినా దొరకని బెర్తులు మనతెలంగాణ/హైదరాబాద్ : విమాన ఛార్జీలతో పోటీగా రైలుల్లో ప్రయాణించడానికి టికెట్లకు డబ్బులు పెట్టాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు....
Missile attack on Ukraine railway station

ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై క్షిపణి దాడి

50 మంది మృతి, 400మందికి పైగా గాయాలు ఇది హద్దులు లేని దారుణం: జెలెన్‌స్కీ అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు ఖండన కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్స్ నగరంలోని ఓ రైల్వే స్టేషన్‌పై రష్యా దళాలు...

విశాఖపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల సర్వీసుల పొడిగింపు

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పేర్కొన్నారు. రైలు నంబర్స్ 08579, 08580,...
Railways suspend ticket discounts for senior citizens

100 ఫుడ్‌ప్లాజాల ఏర్పాటుకు రైల్వే నిర్ణయం

న్యూఢిల్లీ : దేశంలోని రైల్వేస్టేషన్లలో ఫుడ్‌ప్లాజాలు, ఫాస్ట్‌ఫుడ్ యూనిట్లు, రెస్టారెంట్లు, ఏర్పాటుకు రైల్వేశాఖ నిర్ణయించింది. ఐఆర్‌సీటీసీకి కేటాయించిన స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకుని ఆయా చోట్ల వీటిని నెలకొల్పాలని రైల్వేబోర్డు నిర్ణయించింది. ఈమేరకు...
KTR will inaugurate Tukaram Gate Railway Underbridge

రేపు తుకారం గేటర్ రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్

  మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరబాద్ ప్రజలు ట్రాఫిక్ సమస్యలకు తీర్చేందుకు మరో గేట్ రైల్వే అండర్ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. రూ. 29 కోట్ల 10 లక్షల వ్యయంగా నిర్మించిన తుకారం రైల్వే...
Union Health Minister launches Pulse polio campaign

ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

న్యూఢిల్లీ : ప‌ల్స్ పోలియో కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారుల‌కు కేంద్ర మంత్రి పోలియో చుక్క‌ల‌ను వేశారు. ప్ర‌తి...
Railway Minister travelled in Mumbai local train

ముంబై లోకల్ రైలెక్కిన రైల్వే మంత్రి వైష్ణవ్

ముంబై: కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ముంబై లోకల్ రైలులో ప్రయాణించారు. రెండు అదనపు రైల్వే లైన్లకు సంబంధించి తనిఖీ కోసం ఆయన ముంబై సబర్బన్ రైల్ నెట్‌వర్క్ పరిధిలోని...

విశాఖపట్నంలో కుటుంబం ఆత్మహత్యాయత్నం..

విశాఖపట్నం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జిల్లా పట్టణంలోని రైల్వే న్యూ కాలనీలో చోటుచేసుకుంది. అప్పుల బాధతోనే కుబుంబంలోని నలుగురు పాయిజన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది....
B Vinod Kumar's letter to Union Railway Minister Ashwini Vaishnav

జోనల్ స్థాయిలోనే రైల్వే రిక్రూట్‌మెంట్ జరగాలి

ప్రాంతీయ భాషలోనే ఎంపిక పరీక్షలు నిర్వహించాలి రైల్వే గ్రూప్ సి, డి కేటగిరి పోస్టులకు జాతీయ స్థాయిలో ఎంపిక పరీక్షలు సరికాదు రైల్వే రిక్రూట్ మెంట్ విధానం ప్రక్షాళన చేయాలి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు...

4 రైల్వే ఓవర్ బ్రిడ్జిలకు రూ. 404.82 కోట్ల మంజూరు…

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఒకేసారి 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం రూ.404.82 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ...
Preliminary measures on the South Central Railway

దక్షిణ మధ్య రైల్వేలో ముందస్తు చర్యలు

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కరోనా కట్టడికి ఏర్పాట్లు ఫ్లాట్ ఫారం 10 నుంచి గోదావరి, గౌతమి ఎక్స్‌ప్రెస్.. హజ్రత్ నిజాముద్దీన్, బెంగళూరు రాజధాని ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారం నెంబర్ ఒకటికి మార్పు హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో...
Platform ticket price hike at Kacheguda railway station

కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ప్లాట్‌ఫాం టికెట్ ధర పెంపు

ప్రయాణికుల వెంట వచ్చే వారిని నియంత్రించడానికే ధరను పెంచాం: దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల వెంట వచ్చే వారిని నియంత్రించడానికి కాచిగూడ రైల్వేస్టేషన్‌లో తాత్కాలికంగా ప్లాట్‌ఫాం టికెట్ ధరను పెంచుతూ దక్షిణమధ్య...
Sanjeev Kishore is General Manager in-charge of South Central Railway

దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జీ జనరల్ మేనేజర్‌గా సంజీవ్ కిషోర్ బాధ్యతలు

  మనతెలంగాణ/హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే ఇన్‌చార్జీ జనరల్ మేనేజర్‌గా నైరుతి రైల్వే (ఎస్‌డబ్ల్యుఆర్) జనరల్ మేనేజర్ సంజీవ్ కిషోర్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆయన జమల్‌పూర్‌లోని ఇండియన్ రైల్వే ఇనిస్టిట్యూట్ ఆఫ్...

Latest News