Wednesday, June 12, 2024
Home Search

శ్రీదేవి - search results

If you're not happy with the results, please do another search

రైతులను కాల్చుకుతిన్న రాబందుల పార్టీ కాంగ్రెస్

ఓదెల/కాల్వశ్రీరాంపూర్: రైతులను కాల్చుకుతిన్న రాబందుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో పవర్ హాలీడేలు, క్రాఫ్ హాలీడేలు ఉండేవని, కాంగ్రెస్ పార్టీని, నాయకులను పొలిమేరల నుండి...

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

మంథని : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్‌ఐ మధుసూదన్ రావు అన్నారు. శనివారం మంథని బాలికల జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ...

ప్రజా ఉద్యమాల పురటిగడ్డ సూర్యాపేట

సూర్యాపేట : ప్రజా ఉద్యమాలకు పురిటిగడ్డ సూర్యాపేట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్ ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ముఖ్యలతో ఇష్టాగోష్టిగా...
MLA Sitakka's parents get Podu Pattas

ఎంఎల్‌ఎ సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు

స్వగ్రామం జగ్గన్నపేటలో పంపిణీ కార్యక్రమం పట్టాలు చూసి ఆనందం ములుగు జిల్లా ప్రతినిధి: ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాల్లో ఎలాంటి బేషజాలు లేకుండా ప్రతిపక్ష నాయకులకు సైతం అందించడమే కాకుండా ఇలాంటి గొప్ప పథకాలు...

సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల కృతజ్ఞతలు

నాంపల్లి : సుధీర్ఘకాలంగా రాష్ట్ర ఉపాధి, శిక్షణ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారులు (ఏటీవో)లకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని వారి సర్వీసులను క్రమబద్ధ్దీకరించారు. చాన్నాళ్లుగా...

కమల్, రజనీ జాతకాలను మార్చేసిన దర్శకుడు

న్యూస్ డెస్క్: దేశం గర్వించదగ్గ దర్శకులలో ఆయన ఒకరు. 1970వ దశకంలో తమిళ చిత్ర దర్శకుడిగా పరిచయమైన ఆయన ఒక సంచలనం. స్టూడియో సెట్టింగులు, ఓవర్ సెంటిమెంటులతో సాగుతున్న తమిళ సినిమాను పల్లెబాట...

సమాజాభివృద్ధికి ప్రాధాన్యమైన పాత్ర టీచర్లదే

సిటిబ్యూరో : పిల్లల సర్వతోముఖాభివృద్ధికి టీచర్లు కీలక పాత్ర వహిస్తారని, ఆరోగ్యవంతమైన సమాజానికి అంగన్‌వాడీ టీచర్లు కీలక పాత్ర వహిస్తున్నారని జయంతి అన్నారు. శనివారం జయ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కోశాధికారి వంపు...

గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించొద్దు

కేసముద్రం : గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి తల్లిదండ్రులు ఇబ్బందులు పడవద్దని కేసముద్రం మండల విద్యాధికారి దబ్బగట్ల శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలతో పాటు 11...

కుషాయిగూడలో విషాదం

హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని సోనియా గాంధీ నగర్‌లో కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని మూడేళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సోనియా గాంధీ...

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

మహాదేవపూర్: ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెల్త్ సూపర్ వైజర్ మశూక్ అలీ అన్నారు. మంగళవారం మండలంలోని అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సూరారం గ్రామ వాడవాడలలో పర్యటించి...

జఫర్‌గడ్ రిజర్వాయర్‌కు పరిపాలనా అనుమతులు

జఫర్‌గడ్ : మండల కేంద్రంలోని జఫర్‌గడ్ పెద్ద చెరువును ఆన్‌లైన్ రిజర్వాయర్‌గా మార్చేందుకు మార్గం సుగమమైంది. చెరువు కట్టను బలోపేతం చేసి సిసి రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు చెరువును ఆన్‌లైన్ రిజర్వాయర్‌గా...

సత్వర సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

సూర్యాపేట : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుదారుల...

సమష్టి కృషితోనే ఏ రంగంలోనైనా విజయం సాధ్యం

సత్తుపల్లి : సమష్టి కృషితోనే ఏ రంగంలోనైనా విజయం సాధ్యమని మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం పాత సెంటర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో చిత్తలూరి ప్రసాద్ అభినందన కార్యక్రమంలో పాల్గొన్న...

దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్ల అందజేత

నర్సంపేట: ఐసీడీఎస్ నర్సంపేట ప్రాజెక్టు పరిధిలో వెన్నెముక వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న వారికి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చేతుల మీదుగా బ్యాటరీ ట్రై సైకిళ్ల...

న్యాయ వ్యవస్థలో నిరుపేదలకు న్యాయ సహాయం

కామారెడ్డి టౌన్ : న్యాయ వ్యవస్థలో నిరుపేదలకు న్యాయ సహాయం అందించడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం కార్యాలయం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవా అధికారి సంస్థ చైర్ పర్సన్,...

అమరుల ఆశయాలను సాధిస్తున్న కెసిఆర్

ఖమ్మం : అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళుతూ దేశానికే ఆదర్శంగా నిలిపారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆనాడు నీళ్లు,...

అమరల త్యాగాలు మరువలేనివి

నర్సంపేట: తెలంగాణ రాష్ట్ర అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల చివరి రోజు సందర్భంగా గురువారం అమరవీరులకు నివాళలర్పించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వరంగల్ రోడ్డు...

అబద్దాల ప్రచారానికే రాష్ట్రంలో దశాబ్ది ఉత్సవాలు

భూపాలపల్లి : రాష్ట్రంలో అబద్దాల ప్రచారానికే సిఎం కెసిఆర్ దశాబ్ది ఉత్సవాలు చేశారని, ఈ తొమ్మిదిన్నరేళ్ల సిఎం కెసిఆర్ పాలనలో రాష్ట్రానికి వందేళ్ల విధ్వంసం జరిగిందని పిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్...

కూచిపూడి నాట్యంలో చిన్నారి ప్రతిభ

నర్సంపేట:పట్టణంలోని ద్వారకపేటకు చెందిన రామ సాయం నితిన్‌రెడ్డి చందనల కూతురు ఆద్యారెడ్డి కూచిపూడి నాట్యం చేసి పతిభ కనబర్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శాంతికృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో పలు...

దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్ వన్‌గా సేవలు

చర్లపల్లి : ప్రజలకు మెరుగైన సేవలు అందిచడంలో దేశంలోనే తెలంగాణ పోలీస్ నెంబర్‌వన్‌గా ఉందని రాష్ట్ర హోంమంత్రి మహ్మద్ అలీ అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్ర...

Latest News

Schools reopen tomorrow

బడికి వేళాయె