Thursday, May 16, 2024
Home Search

శ్రీదేవి - search results

If you're not happy with the results, please do another search
Kaloji award

కవి జయరాజ్‌కు కాళోజీ పురస్కారం ప్రదానం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ నారాయణరా వు పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డును కవి జయరాజ్‌ను ఎంపిక చే యటం ఆనందంగా ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా ,పర్యాటక,...
800 Movie Trailer Released

ముత్తయ్య ’800’ ట్రైలర్ విడుదల..

టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ’800’. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది....
MLC Kavitha raksha bandhan

అమ్మలోని మొదటి అక్షరం ‘అ’.. నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’..

అమ్మలోని మొదటి అక్షరం ‘అ’.. నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’.. : ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఎమోషనల్ ట్వీట్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాఖీ పండుగ అంటేనే అనుబంధాలకు ప్రతీక....
Andhra pradesh Konaseema

పాఠశాలలో తేలు కుట్టడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి మృతి

అమరావతి: పాఠశాలలో తేలు కుట్టడంతో తొమ్మిదో తరగతి విద్యార్థి దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోరుమిల్లికి...
CS Special Pujas at Pochamma Temple

పోచమ్మ ఆలయంలో సిఎస్ ప్రత్యేక పూజలు

మనతెలంగాణ/ హైదరాబాద్ : సచివాలయ సముదాయంలో నూతనంగా నిర్మించిన నల్ల పోచమ్మ ఆలయంలో జరిగిన పూజల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయ సంఘం అధ్యక్షులు మాధవరం...

బిసి కులాల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసిఆర్

రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా ప్రతినిధి: బిసి కులాల జీవితాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వెలుగులు నింపారని రాష్ట్ర...

పౌర్ణమి జీవితంలో వెలుగులు నింపిన మంత్రి సత్యవతి రాథోడ్

పోలియో బారిన పడిన చిన్నారికి ఆర్ధ్థిక చేయూత రూ.80 వేల ఎలక్ట్రికల్ వీల్ చైర్ అందజేత ములుగు జిల్లా ప్రతినిధి : పుట్టుకతోనే పోలియో బారిన పడిన చిన్నారి పౌర్ణమికి రాష్ట్ర గిరిజన,...
Independence Day Celebrations at Telangana Police Academy

తెలంగాణ పోలీసు అకాడమీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

మన తెలంగాణ/హైద్రాబాద్ : తెలంగాణ పోలీస్ అకాడమీలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ సందీప్ శాండిల్య సుదర్శన సెరిమోనియల్ పరేడ్ గ్రౌండ్‌లో మొదటగా జాతీయ...
A grand closing ceremony of independent India's Diamond Festival

ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు

వేడుకల్లో ప్రజాప్రతినిధులు, యువజనులు, విద్యార్థులకు భాగస్వామ్యం ప్లాంటేషన్ పేరుతో లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఒక కోటి పదిహేను లక్షల జాతీయ జెండాలు పంపిణీ: సిఎస్ శాంతికుమారి వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాల...
Kishan Reddy slams BRS and Congress

ఉత్తర తెలంగాణలో బిజెపి బలం పుంజుకుంటుంది

బిజెపిలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు చేరిక ఉమ్మడి ఆదిలాబాద్‌లో 10 సీట్లు గెలుచుకుంటాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర బిజెపిలోకి వివిధ పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ప్రారంభమైంది. మొన్నటి వరకు...
Congress

కాంగ్రెస్‌కు మరో షాక్

మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు తగులుతున్నాయి. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే సినీ నటి జయసుధ బిజెపి పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పార్టీ...

రామోజీ తప్పు చేసినా ఆయన గురించి మాట్లాడటం తప్పే అంటారు….

అమరావతి: వైసిపి ప్రభుత్వంపై రామోజీరావు ఆరోపణలు చేయడం మామూలేనని మాజీ మంత్రి ఉండవల్లి శ్రీదేవి విమర్శించారు. ఆదివారం ఉండవల్లి మీడియాతో మాట్లాడారు. ఏనాడైనా వైసిఆర్ గానీ, వైఎస్ జగన్ గానీ ఈనాడుపై దాడులు...
CS Shanti Kumari

వరద ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ : భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినందున వరద బాధిత ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన...

‘మాధవే మధుసూదనా’ పెద్ద స‌క్సెస్ కావాలి : విష్ణు మంచు

హైదరాబాద్: ఓ అమ్మాయి అబ్బాయి మ‌న‌స్పూర్తిగా ప్రేమించుకుంటారు. వారి మ‌ధ్య అంత‌రాలు వారి ప్రేమ‌కు అడ్డంకిగా ఎలా మారింది? దాన్ని వారెలా దాటి ముందుకెళ్లారు.. వారి ప్రేమ స‌క్సెస్ అయ్యిందా? అనే విష‌యం...

రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ నాయకులు

కాల్వశ్రీరాంపూర్: రైతులను గోస పెడుతూ, భయబ్రాంతులకు గురి చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నాయకులకు దేవుడు ఇప్పటికైనా మంచి బుద్ది ప్రసాదించాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి...
CM KCR launched book

‘తెలంగాణ ప్రగతి పథం’ కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కెసిఆర్

మన పాలనా సామర్థ్యంపై విమర్శలు చేసిన వారికి ఈ పుస్తకం సరైన సమాధానాలను ఇస్తుంది : సిఎం హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే దేశానికే తలమానికంగా నిలవడం అంత తేలికైన విషయం...

గంధం చెట్ల చోరీ పై సమగ్ర విచారణ చేపట్టండి

రాజేంద్రనగర్ : నెహ్రూ జూపార్కులో అక్రమం చొరబడి చెట్ల నరికివేత, గంధపు చెక్కల తస్కరణ ఘటన పై సమగ్ర విచారణ జరిపి నింధితులను గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ లోకేష్...
Dasarathi award to Ayachitam Nateswara Sharma

అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి అవార్డు ప్రదానం

హైదరాబాద్ / నాంపల్లి : దాశరథి కృష్ణమాచార్య రాష్ట్ర స్థాయి సాహిత్య అవార్డును ప్రముఖ సాహితీ వేత్త, తెలుగు, సంస్కృతిక భాషల్లో సుమారు 50 కిపైగా రచనలు చేసిన అయాచితం నటేశ్వర శర్మకి...

రైతులను కాల్చుకుతిన్న రాబందుల పార్టీ కాంగ్రెస్

ఓదెల/కాల్వశ్రీరాంపూర్: రైతులను కాల్చుకుతిన్న రాబందుల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో పవర్ హాలీడేలు, క్రాఫ్ హాలీడేలు ఉండేవని, కాంగ్రెస్ పార్టీని, నాయకులను పొలిమేరల నుండి...

సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

మంథని : సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఎస్‌ఐ మధుసూదన్ రావు అన్నారు. శనివారం మంథని బాలికల జూనియర్ కళాశాలలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ...

Latest News