Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
34 స్థానాలు బడుగులకు కేటాయించాల్సిందే
ఇదే విషయాన్ని పిఎసి, పిఇసిలో కూడా చెప్పారు
అధిష్టానం మాట నిలబెట్టుకోవాలి : మధుయాష్కీ గౌడ్
హైదరాబాద్ : గతంలో పిసిసి చెప్పిన విధంగా 34 స్థానాలు బడుగులకు కేటాయించాలని, ఇదే విషయాన్ని పిఏసీ, పిఈసీలో...
అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్కే మొగ్గు.. తెలంగాణలో విజయావకాశాలు
న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరిలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో విజయావకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ల్లో తప్పనిసరిగా...
మహిళా బిల్లుకు జై..
న్యూఢిల్లీ : తీవ్రస్థాయి, వాడివేడి చర్చల అనంతరం బుధవారం లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది. లోక్సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించే ఉద్ధేశంతో ఈ బిల్లును కేంద్ర...
అమరుల త్యాగాలను అవహేళన చేయడమే
న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ అమరులను కించపరిచేలా మాట్లాడడం, వా రి త్యాగాలను...
అలవికాని హామీలు… వారెంటీలేని గ్యారెంటీలు
తుక్కుగూడ హామీలు దేశవ్యాప్తంగా ఎందుకు అమలుచేయరు?
కాంగ్రెస్ హామీలపై మంత్రి హరీశ్రావు విసుర్లు
మనతెలంగాణ/హైదరాబాద్ : అలవికాని హామీలు, అబద్ధాల ఆరోపణలు, చరిత్ర వక్రీకరణలు.. కాంగ్రెస్ సభ సాంతం ఆత్మవంచన, పరనిందగా సాగిందని బిఆర్ఎస్...
గ్యారంటీలేని పార్టీ ఇచ్చే గ్యారంటీలను ప్రజలు నమ్మరు : తెలంగాణ రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: తుక్కుగూడ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూస్తే.. సచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చేది అన్నట్టుగానే ఉందంటూ రెడ్కో ఛైర్మన్ వై . సతీష్ రెడ్డి ఎద్దేవా...
ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 73 వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, పలువురు ప్రముఖులు , ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
వైరల్ : ఒక్క వాక్యంలో బిఆర్ఎస్కు తుమ్మల రాజీనామా..
ఖమ్మం: బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన రాజీనామా లేఖను పంపారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్కు పంపించారు. ‘ఇన్నాళ్లూ మీరు అందించిన సహకారానికి ధన్యవాదాలు... పార్టీకి...
కాంగ్రెస్ నేతల కపట మాటలు నమ్మొద్దు: కవిత
కరీంనగర్: భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని ఎంఎల్సి కవిత తెలిపారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో జరిగిన బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కవిత మాట్లాడారు. చరిత్ర సృష్టించిన పార్టీ బిఆర్ఎస్ అని,...
మతం ఊతకర్రతో ‘దేశభక్తి’
12 మే 1940లో పశ్చిమ బెంగాల్, ఝర్ గ్రాంలో జరిగిన బహిరంగ సభలో నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఈ దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటల్ని మనం ప్రస్తుత పరిస్థితుల్లో గుర్తు చేసుకోవాల్సి...
సనాతన వ్యాఖ్యలపై స్పందనలేదేమి ?
రాహుల్, థాకరేలకు కేంద్ర మంత్రి ప్రశ్న
న్యూఢిల్లీ : భారతీయుల విశ్వాసపాత్రమైన సనాతన ధర్మాన్ని కొందరు పనిగట్టుకుని కించపరుస్తున్నారని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. ఇంతజరుగుతోన్నా ఇంతవరకూ కాంగ్రెస్...
బిజెపి పనులకు, హిందూ మతానికి సంబంధం లేదు
లండన్: పాలక పార్టీ బీజేపీ చేసే పనులకు, హిందూ మతానికి ఎలాంటి సంబంధం లేదని, అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ఏమైనా చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఫ్రాన్స్ రాజధాని...
ప్రజాస్వామ్య దేశాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు: చిదంబరం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ 20 సదస్సును పురస్కరించుకుని భారత్ మండపంలో ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించకపోవడంపై పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి....
తోడో తంతుల్లేని దేశం కోసం జోడో యాత్ర
న్యూఢిల్లీ : తన భారత్ జోడో యాత్ర ఆగదని, దేశంలో విద్వేషం తొలిగిపోయి, ఇండియా ఐక్యంగా నిలిచే వరకూ ఇది సాగుతూనే ఉంటుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. తన భారత్...
భారత్ జోడో యాత్ర వార్షికోత్సవం: ఈ యాత్ర కొనసాగుతుంది
న్యూఢిల్లీ: భారతదేశంలో విద్వేషాన్ని నిర్మూలించేవరకు, దేశాన్ని సమైక్యంగా ఉంచేంతవరకు తన యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు.
గత ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీరు...
7 నుంచి భారత్ జోడో పాదయాత్రలు
న్యూఢిల్లీ : రాహుల్ గాంధీ జరిపిన భారత్ జోడో యాత్ర తొలివార్షికోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఈ నెల 7 వ తేదీన పెద్ద ఎత్తున పాదయాత్రలు జరుపుతుంది. దేశంలోని 722 జిల్లాల్లో...
ప్రతిపక్ష ఐక్యత!
ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) త్వరగా పుంజుకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరపాలని చూస్తున్నదనే అంచనాలు వెలువడుతుండడంతో తాము కూడా...
ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరు.. షర్మిల కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంపై జరుగుతున్న చర్చలపై తాజాగా వివరణ ఇచ్చారు. ప్రస్తుతం ఈ చర్చలు...
ఎన్నికల్లో కర్ణాటక రిపీట్ ఖాయం
ముంబై : వచ్చే లోక్సభ ఎన్నికల్లో బిజెపి పరాజయం తప్పదని కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు. ఇక త్వరలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కర్నాటక తరహా విజయం కాంగ్రెస్...
అనుకోని అతిథి రాకతో హైడ్రామా
ముంబయి: కాంగ్రెస్ మాజీ నేత,రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ శుక్రవారం ముంబయిలో జరుగుతున్న విపక్ష ఇండియా కూటమి సమావేశంలో హాజరు కావడంతో కొంత హైడ్రామా నెలకొంది. ఎవరూ ఊహించని విధంగా ఆయన ఎంట్రీ...