Home Search
రైలు - search results
If you're not happy with the results, please do another search
దావోస్ చేరుకున్న మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు ఆదివారం రాత్రి దావోస్కు చేరుకున్నారు. రేపటి నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలలో ఆయన పాల్గొంటారు. దావోస్కు...
పలు రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లు
దక్షిణమధ్య రైల్వే
హైదరాబాద్: వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇప్పటికే పలు స్టేషన్ల మధ్య ప్రత్యేక సర్వీసులను నడుపుతుండగా...
ఐనాక్స్ 4వ మల్లీప్లెక్స్ను ప్రారంభించిన అడవి శేష్..
హైదరాబాద్: భారతదేశపు అగ్రగామి మల్టీప్లెక్స్ సంస్ధ ఐనాక్స్ లీజర్ లిమిటెడ్(ఐనాక్స్) శనివారం హైదరాబాద్లో తమ 4వ మల్లీప్లెక్స్ను సత్వా నెక్లెస్ మాల్ వద్ద ప్రారంభించింది. ఈ మాల్ కవాడీగూడా మెయిన్ రోడ్, సికింద్రాబాద్...
అమిత్ షాకు రేవంత్ రెడ్డి తొమ్మిది ప్రశ్నలు..
హైదరాబాద్: తుక్కుగూడలో రాష్ట్ర బిజెపి పార్టీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ కు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
తల్లీ, పిల్లల కోసం ‘బేబీ బెర్త్’….
అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వేశాఖ
త్వరలోనే అన్ని రైళ్లలో బెర్త్ల ఏర్పాటు
మనతెలంగాణ/హైదరాబాద్ : రైలులో ప్రయాణించే తల్లీ, పిల్లల కోసం రైల్వే శాఖ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. అందులో భాగంగా చిన్న పిల్లలు పడుకోవడానికి ప్రత్యేకంగా...
ఆర్ఆర్బి పరీక్షలు రాసే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రత్యేక రైళ్లలో అనుమతి
మనతెలంగాణ/హైదరాబాద్ : రైల్వే మంత్రిత్వ శాఖ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (ఆర్ఆర్బి ఎన్టిపిసి) కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సిబిటి 2) రెండో దశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని...
ఓ బాబును ఆటాడేసుకున్న మొబైల్ గేమ్
రైలులో లోకం తెలియని ప్రయాణం
నాసిక్ : సెల్ఫోన్లలో మొబైల్ గేమ్స్కు అలవాటుపడ్డ ఓ 12 ఏండ్ల బాబు నాందేడ్ నుంచి నాసిక్కు ఒంటరిగా రైలులో వెళ్లాడు. తమ అబ్బాయి ఇంటికి రాకపోవడంతో రాహేర్...
రైల్వే పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలి: మంత్రి హరీశ్
రైల్వే లైన్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చెయాలి...
జిల్లాకు అవసరమగు 4వేల టార్పెలిన్ కవర్లు వెంటనే ఇవ్వాలి..
జిల్లా వ్యాప్తంగా 413 కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలి..
కొత్తగా మరో 88 ప్యాడి క్లినర్లు వచ్చే...
86 శాతం ఓపెన్ వ్యాగన్లు బొగ్గు రవాణాకే
విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి రైల్వేల కార్యాచరణ
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరత కారణంగా ఎదురవుతున్న విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి దేశంలోని వివిధ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బొగ్గును సరఫరా చేయడం కోసం రైల్వే తన...
ఒమిక్రాన్తో బీజింగ్ జంగ్
పాక్షిక లాక్డౌన్...పూర్తి స్థాయి టెస్టులు
నిశ్శబ్దం అయిన రణగొణధ్వనుల నగరం
జనం కదలికలపై ఆరోగ్య నిఘా
బీజింగ్ : చైనా రాజధాని బీజింగ్ ఇప్పుడు కరోనా ఉపజన్యువు ఒమిక్రాన్ ప్రభావంతో తిరిగి లాక్డౌన్లు, ఆంక్షల...
ఎంఎంటిఎస్ ఫస్ట్ క్లాస్ చార్జీలు 50 శాతం వరకు తగ్గింపు
సబర్బన్ ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ చార్జీల తగ్గింపు రేపటి నుంచి అమల్లోకి...
ఫలక్నుమా టు సికింద్రాబాద్ టు హైదరాబాద్ టు లింగంపల్లి టు రామచంద్రాపురం మధ్య
ప్రయాణించే వారికి ప్రయోజనకరం
మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్ టు...
విమాన ఛార్జీలకు పోటీగా రైల్వే టికెట్లు !
రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే దాదాపు రెండింతల చార్జీల వసూలు
అదనపు చార్జీలను చెల్లించినా దొరకని బెర్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : విమాన ఛార్జీలతో పోటీగా రైలుల్లో ప్రయాణించడానికి టికెట్లకు డబ్బులు పెట్టాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు....
పట్టాలు తప్పిన బొగ్గు గూడ్స్
ఇటావా : ఉత్తరప్రదేశ్లో బొగ్గు నిల్వలతో వెళ్లుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఇక్కడి ఇటావా సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. థర్మల్ కేంద్రాలకు బొగ్గు నిల్వల చేరవేతకు అత్యవసర ప్రాతిపదికపై...
ప్రయాణికులకు కేంద్రం ఎర్రజెండా
దేశవ్యాప్తంగా 657 రైళ్లు రద్దు
గూడ్స్ రైళ్లలో థర్మల్ కేంద్రాలకు బొగ్గు
గంటకు 100 కిమీల వేగంతో పరుగులు
విద్యుత్ అత్యయిక స్థితి నివారణకు చర్యలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఒకేసారి మొత్తం 576...
ఇష్టం లేని పెండ్లిచేశారని నవవధువు ఆత్మహత్య
హైదరాబాద్: ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్థాపంతో ఓ నవవధువు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన నగరంలోని కెపిహెచ్ పి కాలనీ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కృష్ణ జిల్లా మోవ్వ మండలం కోనూరు...
మతపిచ్చి ఓ కేన్సర్
ఎట్టి పరిస్థితుల్లోనూ దాని బారిన పడొద్దు
తాత్కాలికంగా అది అనిపించినా శాశ్వత ప్రయోజనాలు దెబ్బతింటాయి
ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా?
టిమ్స్ ఆస్పత్రుల్లో
పేదలకు ఉచితంగా
కార్పొరేట్ స్థాయి
వైద్యం ఇండియాలో
కరెంట్...
వైష్ణోదేవి దర్శనానికి ఐ.ఆర్.సి.టి.సి ప్రత్యేక ప్యాకేజ్
మనల తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నుండి మాతా వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకోవడానికి కాట్రా వెళ్ళాలనుకునే భక్తులకు, పర్యాటకులకు ఐ.ఆర్.సి.టి.సి ఏడు రాత్రులు, ఎనిమిది రోజుల ట్రిప్ను అందిస్తోంది. రైలు మార్గం ద్వారా భక్తులను ఈ...
మెట్రో ప్రయాణికులకు శుభవార్త
హైదరాబాద్: మెట్రో రైలు ప్రయాణికులకు మరో సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఇంటి నుంచి మెట్రో స్టేషన్కు, మెట్రో స్టేషన్ నుంచి ఇంటికి చేరుకునేందుకు ‘మెట్రో రైడ్’ పేరుతో ఈ– ఆటో సేవలు ప్రారంభమయ్యాయి....
దార్శనిక నేత
తెలంగాణ హృదయ వీణను సవరించి
హరిత గీతాన్ని ఆలపిస్తూ రాష్ట్రాన్ని
దేశానికే తలమానికం చేసిన
ఎనిమిదేళ్ల కెసిఆర్ పాలనను ప్రశంసిస్తూ ఎన్డిటివి ప్రత్యేక కథనం
అనితర సాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించారు....
ఢిల్లీలో ఆటో, క్యాబ్ల సమ్మెతో ప్రయాణికుల అవస్థలు
న్యూఢిల్లీ: దేశంలో ఇంధన ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో సిఎన్జి సబ్సిడీని, ఛార్జీల పెంపును డిమాండు చేస్తూ ఆటో రిక్షా, క్యాబ్, ట్యాక్సీ యూనియన్లు రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వడంతో సోమవారం దేశరాజధానిలో ప్రజలు...