Sunday, May 19, 2024
Home Search

రాహుల్ గాంధీ - search results

If you're not happy with the results, please do another search
Any State is OK for Bihar Teacher Posts: Nitish Kumar

కేజ్రీవాల్‌తో భేటీకానున్న నితీశ్ కుమార్

న్యూఢిల్లీ: బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యతను తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత...
Freedom for the country only with the sacrifice of Congress ranks: Revanth Reddy

కాంగ్రెస్ శ్రేణుల ప్రాణత్యాగంతోనే దేశానికి స్వాతంత్య్రం: టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

ప్రధానంగా మనం ముగ్గురిని స్మరించుకోవాలి మణిపుర్ మండుతుంటే మోడీ, అమిత్ షాలు కర్ణాటకలో ఓట్ల వేటకు వెళ్లారు దేశంలో ఇండియా కూటమి ద్వారానే మంచి రోజులు వస్తాయి మనతెలంగాణ/హైదరాబాద్ :  దేశ ప్రజలకు సాంతంత్య్ర ఫలాలు అందించాలని...
Adivasi

ఆదివాసీలను జనరల్ స్థానాల కేటాయింపు పరిశీలిస్తాం

ఆదివాసీ కాంగ్రెస్ మహాసభలో మాణిక్‌రావ్ ఠాక్రే మన తెలంగాణ / హైదరాబాద్ : ఆదివాసీలకు వచ్చే ఎన్నికల్లో జనరల్ స్థానాలను కేటాయించడాన్ని పరిశీలిస్తామని ఎఐసిసి ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అన్నారు. ఆదివారం ఆదివాసీ కాంగ్రెస్...

అవిశ్వాస తీర్మానం ఓడినా గెలిచిందెవరు?

లోక్‌సభలో ప్రతిపక్షాల బలం ఎంతో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఏమీ దాచుకోకుండా ముందే చెప్పాయి. అధికార, ప్రతిపక్షాల సంఖ్యాపరమైన బలాబలాల లెక్కలు అందరికీ విస్పష్టమైన అవగాహన ఉంది. ఇందులో కొత్త...
Rahul Gandhi Slams BJP from France

ఇంటికొచ్చినట్లుంది..జనమే కుటుంబం

తిరువనంతపురం : కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ శనివారం రెండురోజుల పర్యటనకు కేరళలోని వాయనాడుకు చేరుకున్నారు. వాయనాడ్ ఎంపిగా లోక్‌సభ సభ్యత్వ పునరుద్ధరణతరువాత రాహుల్ తన సొంత నియోజకవర్గ పర్యటనకు రావడం ఇదే...
Rahul Gandhi Slams BJP from France

మణిపూర్ తగలబడుతుంటే ప్రధాని నోటా జోకులా?

న్యూఢిల్లీ : గత నాలుగు నెలలుగా మణిపూర్ మండిపోతూ ఉంటే ప్రధాని అయ్యి ఉండి మోడీ నవ్వులు, జోకులకు దిగుతారా? ఇదేనా పద్దతి అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. అవిశ్వాస...

మణిపూర్ హోరు..

న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల వర్షాకాల సమావేశాలు తూతూమంత్రంగా సాగి శుక్రవారం నుంచి నిరవధికంగా వాయిదాపడ్డాయి. మణిపూర్ ఘర్షణలపై ప్రధాని మోడీ ప్రకటనకు ప్రతిపక్షాలు పట్టుపట్టడం, చర్చ ఉంటుంది కానీ, నేరుగా ప్రధాని...

23 మంది జడ్జిల బదిలీకి కొలీజీయం సిఫార్సు

న్యూఢిల్లీ : హైకోర్టులకు చెందిన 23 మంది న్యాయమూర్తుల బదిలీలకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. మరింత సమర్థవంతమైన న్యాయ పరిపాలనా వ్యవహారాల వెసులుబాట్లకు అన్ని విషయాలను పరిశీలించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు....

కెసిఆర్ ను అసభ్యకరంగా దూషించారు.. బండి సంజయ్ ను ఏం చేయాలి?

ముంఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును లోక్ సభలో దూషించిన బండి సంజయ్ పై మంత్రి కెటిఆర్ మండిపడ్డారు.  "ప్రధాని ఇంటి పేరును అవమానించారని కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేశారు....

తెచ్చిన వారికే దానిపై విశ్వాసం లేదు

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చిన వారికే దానిపై విశ్వాసం లేదంటూ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. గురువారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...
Jyotiraditya Scindia Slams Opposition

అవిశ్వాస తీర్మానం తెచ్చిన వారికే దానిపై విశ్వాసం లేదు

న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానాన్ని తీసుకువచ్చిన వారికే దానిపై విశ్వాసం లేదంటూ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. గురువారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...

మణిపూర్‌లో భరతమాతను చంపేశారు

న్యూఢిల్లీ : మణిపూర్ అంశంపై లోక్‌సభలో బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షకూటమి ‘ఇండియా’ లోక్‌సభలో ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంప రెండోరోజు చర్చలో ప్రదాని మోడీనే...

అగ్నికి ఆజ్యం పోయొద్దు..

న్యూఢిల్లీ: మహిపూర్‌లో హింసను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఈ అంశంపై చర్చించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉందని అన్నారు. లోక్‌సభలో అవిశ్వాసతీర్మానంపై బుధవారం రెండో రోజు...

అసలు మీది ఇండియానే కాదు: స్మృతి ఇరానీ

న్యూఢిల్లీ: మణిపూర్‌లో భారతమాతను హత్య చేశారంటూ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగాకాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం...
Boreddy

అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల హామీలపై చర్చేది? : కాంగ్రెస్

హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల పై చర్చ జరగలేదని పిసిసి అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్య రెడ్డి అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి సభను ఎలా నడపాలో ఇంకా తెలియడం లేదని...

అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభం

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ చర్చను ప్రారంభించారు. మణిపూర్‌లో మే నెల...

కాంగ్రెస్ చైనా న్యూస్‌ క్లిక్ అక్రమ సంబంధాలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ చైనా ఇతర జాతి వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అయిందని, న్యూయార్క్‌టైమ్స్ వార్తాకథనంలో ఈ విషయం వెల్లడించారని బిజెపి విమర్శించింది. చైనా, ఇక్కడి కాంగ్రెస్, భారతీయ న్యూస్ వెబ్‌సైట్...

మోడీ సర్కారుపై అవిశ్వాసం

న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు లోక్‌సభలో చర్చ ఆరంభమవుతుంది. మణిపూర్‌లో ఇప్పటి ఘర్షణలపై ప్రధాని మోడీ మౌనాన్ని నిరసిస్తూ, ఆయన...
sanjay raut

సెప్టెంబర్ 1న ముంబైలో ఇండియా కూటమి 3వ సమావేశం

ముంబై: ప్రతిపక్ష ఇండియా(ఇండియన్ నేషనల్ దెవలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్) కూటమి మూడవ సమావేశం సెప్టెంబర్ 1న ముంబైలో జరగనున్నది. ఈ సమావేశం శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) ఆధ్వర్యంలో జరగనున్నట్లు ఆ పార్టీ రాజ్యసభ...

న్యాయ పోరాటం ఆగబోదు: పూర్ణేష్

న్యూఢిల్లీ : రాహుల్ గాంధీకి జైలు సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన అంశంపై గుజరాత్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే పూర్ణేషు మోడీ శుక్రవారం స్పందించారు. ఈ రూలింగ్‌ను తాను స్వాగతిస్తానని, అయితే సెషన్ కోర్టులో...

Latest News