Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
గుజరాత్కు రూ.20 వేల కోట్లు.. తెలంగాణకు రూ.500 కోట్లా?: కెటిఆర్
హైదరాబాద్: శనివారం ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు తాము వెళ్లమని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. తాము మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన...
హాట్ టాపిక్: సిఎం జగన్తో పొంగులేటి భేటీ
తాడేపల్లి: ఇటీవల రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ...
నరేంద్ర మోడి బిసిలకు చేసిందేమిలేదు : విహెచ్
హైదరాబాద్ : బిసి సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోడి ప్రధాని అయినా బిసిలకు చేసిందేమి లేదని పిసిసి మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల...
కాళేశ్వరం ఖర్చే రూ.80వేల కోట్లు.. రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది..?
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుడు వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ యార్డ్ లో బుధవారం...
కాంగ్రెస్ అంటేనే కుంభకోణాలు
ఆమనగల్లు : కాంగ్రెస్ పార్టీ అంటేనే కుంభకోణాల పార్టీ అని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్యాదవ్ అన్నారు. రాహుల్ గాంధీకి కనీస రాజకీయ పరిజ్ఞానం లేదని ఆయన విమర్శించారు. మంగళవారం నగరంలోని తన...
తెలంగాణ అన్ని రంగాలలో సుభిక్షంగా ఉంది
బాన్సువాడ: తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో సుభిక్షంగా తయారవుతుందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం పాత బాన్సువాడలో రూ. 1.05 కోట్లతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ శాఖ...
ఖమ్మంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆదివారం ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన సభ విజయవంతం కావడం, సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొని...
కాంగ్రెస్ అంటే స్కాములు, స్కీములు తప్ప మరేంలేదు
అవగాహన రాహిత్యంతో స్క్రిప్టు చదివిన రాహుల్
ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఎద్దేవా
గజ్వేల్: సిఎం కెసిఆర్ సారథ్యంలో తొమ్మిది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే...
కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన పార్టీ కాంగ్రెస్ అని, కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్రెడ్డి పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అధికారం తమదేనని, అధికారంలోకి రాగానే రూ.4000 పెన్షన్ను...
కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక తాను ముక్కలే
ఎవరు ఎవరికి ‘బి టీమ్’ అనేది ప్రజలకు తెలుసు : కేంద్రమంత్రి కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : బిజెపి ఎదుగుదలను అడ్డుకునేందుకు బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకుని ఓ పక్కా ప్రణాళికతో...
ఇంతకీ ఎఐసిసి అధ్యక్షులు ఎవరు : డికె అరుణ
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఖమ్మం సభలో రాహుల్ గాంధీ.. బిఆర్ఎస్ బిజెపి బి టీమ్ అనడం సిగ్గు చేటు అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ...
దేశాన్ని కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసింది : కెఏ పాల్
హైదరాబాద్ ః కాంగ్రెస్ పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసిందని ఆపార్టీ పనికిరాని పార్టీగా మారిందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ ఆరోపించారు. సిఎం కెసిఆర్కు ఆఖిలేష్ యాదవ్ను కలిసేందుకు సమయం...
వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిలతో చర్చలు జరపలేదు: జానారెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : వైఎస్సార్ టిపి అధినేత్రి షర్మిలతో తాను చర్చలు జరిపినట్లు జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ జానారెడ్డి స్పందించారు. షర్మిలతో తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తలను ఆయన...
బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల డిఎన్ఎ ఒకటే: కిషన్ రెడ్డి
హైదరాబాద్: బిజెపి ఖతం అయిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం కాంగ్రెస్ సభలో రాహుల్ ప్రసంగానికి కిషన్ రెడ్డి రీకౌంటర్...
విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించిన బస్సు డ్రైవర్
అమరావతి: ఏలూరు జిల్లా గోపవరంలో టిడిపి కార్యకర్త వికృత చేష్టలకు పాల్పడుతున్నాడు. టిడిపి కార్యకర్త మురళి(50) విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఓ ప్రైవేటు కాలేజీలో గోపవరానికి చెందిన 20 మంది విద్యార్థులు చదువుతున్నారు....
కెసిఆర్ది రాచరిక పాలన కాదు.. జనరంజక పాలన
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ది రాచరిక పాలన కాదు..జనరంజక పాలన అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనగర్జన సభలో పాల్గొని బిఆర్ఎస్...
ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధుల్లో సగం దుర్వినియోగం: భట్టి విక్రమార్క
హైదరాబాద్ః కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా ఇరిగేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వం ఎటిఎంలా వాడుకుంటుందని సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మంలో భారీ ఎత్తున కాంగ్రెస్...
కాంగ్రెస్ లో ‘గ్యారెంటీ’తో కొత్త మలుపు..
తెలంగాణలో కాంగ్రెస్ సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు "గ్యారంటీ" చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. భట్టి యాత్రతో...
బిఆర్ఎస్ బిజెపి బంధువుల పార్టీ
మన తెలంగాణ/హైదరాబాద్/ఖమ్మం :అధికారంలోకి వస్తే వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పె న్షన్ ఇస్తామని ఏఐసిసి అగ్రనేత రాహుల్గాంధీ ప్ర కటించారు. గిరిజనులకు పోడు భూములను పం పిణీ చేస్తామని ఆయన తెలిపారు. పొంగులేటి...
కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోవడంపై విహెచ్ ఆగ్రహం
ఖమ్మం : ఖమ్మంలో ఆదివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభకు వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో మాజీ ఎంపీ వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ పోలీస్...