Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
సిఎం కెసిఆర్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: వైఎస్ షర్మిల
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ వైఎస్సార్టీపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్...
మెగా డిఎస్సి కాదు…దగా డిఎస్సి : రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : మెగా డిఎస్సి ప్రకటించాలని అభ్యర్ధులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది మెగా డిఎస్సి కాదు... ఎన్నికల...
కర్ణాటకలో గృహలక్ష్మి పథకం ప్రారంభమైంది : ఉత్తమ్
హైదరాబాద్ : కర్ణాటక రాష్ట్రంలో గృహలక్ష్మి పథకం ప్రారంభమైందని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కోటి మంది మహిళలకు నెలకి 2 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తోందన్నారు. బుధవారం గాంధీభవన్లో...
దమ్ముంటే చైనాపై సర్జికల్ దాడి చేయాలి: సంజయ్ రౌత్
హైదరాబాద్: అరుణాచల్ప్రదేశ్ను చైనా తమ భూభాగంగా పేర్కొనడంపై శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం)నేత సంజయ్ రౌత్ మోడీ సర్కార్పై మండిపడ్డారు. లడఖ్పై రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు సరైనవేనని, కేంద్రంలోని మోడీ సర్కార్కు దమ్ము, ధైర్యం...
మోడీకి దమ్ముంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ జరపాలి: రౌత్
ఇముంబై:చైనా దురాక్రమణకు సంబంధించి కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ లడఖ్లో చెప్పిందే నిజమైందని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని, అక్సయ్ చిన్ ప్రాంతాన్ని తన...
బల్లెం వీరుడు నీరజ్పై ప్రశంసల వర్షం
బుడాపెస్ట్: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రాపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ఒలింపిక్స్లో పసిడి...
అధికారం మాదే
తెలంగాణలో తదుపరి సిఎం బిజెపి నుంచే..
బిఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదు
సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలి
ఖమ్మం సభలో కేంద్ర హోం మంత్రి అమిత్షా
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/హైదరాబాద్: బిఆర్ఎస్ పార్టీతో...
ముంబై ఇండియాపై అందరి దృష్టి
న్యూఢిల్లీ : ఈ నెల 31వ తేదీన ముంబైలో జరిగే మూడో ప్రతిపక్ష భేటీపై రాజకీయ వర్గాల దృష్టి కేంద్రీకృతం అయింది. ఇండియా కూటమి ఎట్టకేలకు ముంబైలో రెండు రోజుల సమావేశాన్ని ఖరారు...
డాల్ లేక్లో ఫ్లోటింగ్ గార్డెన్స్ను సందర్శించిన సోనియా
శ్రీనగర్ : కశ్మీర్లో వ్యక్తిగత పర్యటనలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం డాల్ లేక్ లోని ఫ్లోటింగ్ గార్డెన్స్ను సందర్శించారు. డాల్ లేక్ ఒడ్డున ఉన్న నిషాత్, షాలిమర్...
అందరి పోరాటంతోనే తెలంగాణ
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ కోసం అం దరూ పోరాటం చేశారని ఏఐసిసి అధినేత మల్లికార్జున ఖర్గే అన్నారు. సోనియాగాంధీ తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చారని, సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని ఆయన తెలిపారు. చేవెళ్లలో...
శ్రీనగర్ కు విచ్చేసిన సోనియా
శ్రీనగర్ : కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తన వ్యక్తిగత సందర్శన కోసం శనివారం శ్రీనగర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనగరలో కాంగ్రెస్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు, జమ్ముకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్...
ఎక్కాలు నేర్చుకోనందుకు చిన్నారికి ‘దారుణ’ శిక్ష
లక్నో: హోమ్వర్క్ చేయనందుకు ఓ విద్యార్థిని తోటి విద్యార్థుల చేత కొట్టించారు ఓ ఉపాధ్యాయురాలు. ఎక్కాలు నేర్చుకోలేదని ఆ శిక్ష విధించారు. ఆ విద్యార్థిని వేధించిన వీడియో వైరల్ కావడంతో అమానుషంగా ప్రవర్తించిన...
భారత భూభాగాన్ని చైనా లాక్కుందన్నది సుస్పష్టం
లద్ధాఖ్: చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ లక్షంగా మరోసారి విమర్శలు గుప్పించారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న విషయం...
గుడి, చర్చి, మసీదును ప్రారంభించిన కెసిఆర్, గవర్నర్
హైదరాబాద్: సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదును సిఎం కెసిఆర్, గవర్నర్ తమిళి సై ప్రారంభించారు. చర్చి ప్రారంభ వేడుకలో తమిళిసై, సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. కెసిఆర్, తమిళిసై కలిసి చర్చిలో కేక్...
అధికారంలోకి వచ్చాక కుల జనగణన నిర్వహిస్తాం: ఖర్గే
భోపాల్: మధ్యప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కుల జనగణనను కాంగ్రెస్ నిర్వహిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు.
మంగళవారం బుందేల్ఖండ్ ప్రాంతంలోని సాగర్లో ఒక బహిరంగ సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తూ కాంగ్రెస్...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో 39 మంది ప్రముఖులు
హైదరాబాద్: తాజా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాబితాలో పలువురు ప్రముఖులకు స్థానం కల్పించారు. వీరిలో మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, ఏకె ఆంటోనీ, అధిర్ రంజన్ చౌదురి,...
ఎన్నికలకు కాంగ్రెస్ రేస్
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికల దశలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్లుసి)ని ప్రకటించారు. భారీ స్థాయిలో పునర్వస్థీకరణతో కమిటీ పునరుద్ధరణ...
సీడబ్ల్యూసీని పునర్ వ్యవస్థీకరిస్తూ కాంగ్రెస్ నిర్ణయం
మొత్తం 84 మందితో జాబితా విడుదల
సీడబ్ల్యూసీ జనరల్ సభ్యులుగా 39మందికి చోటు
18 మందిని సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితులుగా, 14 మందిని ఇన్చార్జీలుగా,
9 ప్రత్యేక ఆహ్వానితులుగా, 4 ఎక్స్అఫిషియో సభ్యులకు చోటు
మనతెలంగాణ/హైదరాబాద్: త్వరలో ఎన్నికలు...
సిడబ్ల్యుసిలో తెలంగాణకు మొండి‘చేయి’
సీనియర్ల ఆశలపై అధిష్టానం నీళ్లు
ఇప్పటికే ఢిల్లీకి బారులు తీరిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు
రానున్న ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని తమకు
న్యాయం చేయాలని డిమాండ్
టిపిసిసిలో సీనియర్, జూనియర్ల మధ్య తారాస్థాయికి చేరిన గొడవలు
అందుకే సీడబ్ల్యూసీలో దక్కని...
పార్టీ మార్పుపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..
హైదరాబాద్: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ నేత, ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. గత కొంతకాలంగా తనపై సోషల్ మీడియాలో దుష్పచారం చేస్తున్నారని.. ఇలా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో...