Monday, May 20, 2024
Home Search

పంచాయతీ కార్యదర్శుల - search results

If you're not happy with the results, please do another search
Decade goals of trees wealth should be completed

దశాబ్ది సంపద వనాల లక్ష్యాలను పూర్తి చేయాలి

వచ్చే నెల రెండవ వారంలో హారితహారం ద్వారా చేపట్టాల్సిన ప్లాంటేషన్ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ల వీడియో కాన్పరెన్స్‌లో అధికారులకు సూచించిన సిఎస్ శాంతికుమారి మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణాకు హరితహారం క్రింద...

ఉపాధి హామీ రికార్డులను సక్రమంగా నిర్వహించాలి

అచ్చంపేట రూరల్ : మండల పరిధిలోని మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం కి ంద జరిగిన పనుల విషయంపై 13వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని మండల కేంద్రంలో బుధవారం...
Haritaharam target should be completed within a month and a half

హరితహారం లక్ష్యాన్ని నెలన్నరలోగా పూర్తి చేయాలి

నాటిన ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయించాలి 85 శాతం మొక్కలు మనుగడ సాధించేలా చర్యలు చేపట్టాలి అన్ని జిల్లాల కలెక్టర్‌లను ఆదేశించిన సిఎస్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం కింద నిర్థారించిన లక్ష్యాన్ని నెలన్నరలోగా...

సమ్మె విరమించండి

మనతెలంగాణ/ హైదరాబాద్ : గ్రామ పంచాయతీ కార్మికులంతా వెంటనే సమ్మె వీడి తమ విధుల్లో చేరాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ పారిశుద్ధ్య...
President Murmu presented Bhumi Samman awards

భూమి సమ్మాన్ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం తొమ్మిది రాష్ట్రాల కార్యదర్శులకు, 68 జిల్లాల కలెక్టర్లకు భూమి సమ్మాన్ అవార్డులను ప్రదానం చేశారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడర్నైజేషన్ ప్రోగ్రామ్‌ను అమలులో...

జీపీ కార్మికులను పర్మినెంట్ చేయాలి

దుబ్బాక : ఏళ్ల తరబడి గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వారిని పర్మినెంట్ చేయాలని సిఐటియూ మండల నాయకులు సాధిక్ అన్నారు. గురువారం ఉమ్మడి...
Pay revision Commission should setup: Kura Raghotam Reddy

వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయాలి: కూర రఘోత్తం రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఈనెల 30వ తేదీతో మొదటి వేతన సవరణ కాలపరిమితి ముగియనుండటంతో జూలై 1వ తేదీ నుండి నూతన పే స్కేలు రూపొందించి అమల్లోకి...

జూలై 6 నుంచి జీపీ ఉద్యోగ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధంకావాలి

జనగామ ప్రతినిధి : జనగామ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలను జూలై 5వ తేదీలోపు పరిష్కరించకుంటే జూలై 6 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధం కావాలని ఉద్యోగ కార్మికులకు గ్రామ పంచాయతీ...

రూరల్‌లో అసిస్టెంట్ కలెక్టర్ పర్యటన

ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలంలోని ఏదులాపురం, పోలేపల్లి గ్రామాల్లో అసిస్టెంట్ కలెక్టర్ స్నేహలత గురువారం పర్యటించారు. తొలుత ఏదులాపురం పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి, మన ఊరు - మనబడి పనులను...

హరితహారం అపహాస్యం

నాగర్‌కర్నూల్ : రోజురోజుకు పెరుగుతున్న పర్యావరణ మార్పులతో మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. అంతరించిపోతున్న అడవులను రక్షించుకోవాలని గ్రామాలు, పట్టణాలలో పచ్చదనం పరమళ్లించాలనే లక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమానికి కెసిఆర్ ప్రభుత్వం...

అమరుల త్యాగఫలమే తెలంగాణ

కరీంనగర్: అమరవీరుల ప్రాణ త్యాగాలు తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక వహించాయని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల...

తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఊహించని అభివృద్ధి

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకర్‌పల్లి: తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదేళ్లలో ఊహించని అభివృద్ధి జరిగిందని, ప్రతిఒక్కరు 2014కు ముందు, తర్వాత పరిస్థితులను బేరీజు వేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా...

పల్లెల అభివృద్ధే తెలంగాణ రాష్ట్ర లక్ష్యం: ఎంఎల్‌ఎ చిన్నయ్య

కాసిపేట: మారుమూల పల్లెల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని బెల్లంపల్లి ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య అ న్నారు. సోమవారం కాసిపేట మండలంలోని సోనాపూర్, దేవాపూర్, మద్దిమాడ, గట్రావ్‌పల్లి గిరిజన గ్రామ...

మళ్లీ మనమే వస్తాం….

పాలమూరు రంగారెడ్డి త్వరలో పూర్తి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకున్న కాంగ్రెస్ దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ తెలంగాణ హరితోత్సవంలో సియం కెసిఆర్ రంగారెడ్డి జిల్లా: తెలంగాణలో మరోమారు మనమే అధికారంలోకి వస్తామని మిగిలి ఉన్న...

దశాబ్దాల సమస్యలకు మిషన్ భగీరథతో పరిష్కారం

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మంచాల:మిషన్ భగీరథతో తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరికిందని బిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో...

ఊరూర ‘మిషన్ భగీరథ’ మంచినీళ్ల పండుగ

తెలకపల్లి : మండల కేంద్రంలో, పరిసర గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మిషన్ భగీరథ మంచినీళ్ల పండుగ వేడుకలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి గ్రామాలలోని మిషన్...
Palle Pragathi Dinotsavam in Telangana

ప్రగతి సాగేనో పల్లె మురిసేనో…

తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం జరుపుకొన్న పల్లె ప్రగతి దినోత్సవం చాలా ప్రత్యేకమైనది. గ్రామ స్వపరిపాలన, గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ జ్యోతి తెలంగాణ గ్రామ అభివృద్ధి పథకాన్ని...

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పల్లెలు

అంతర్గాం: సీఎం కేసీఆర్ అమలు చేసిన పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలన్ని మారిపోయాయని, దేశానికే ఆదర్శంగా తెలంగాణ గ్రామా లను నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు....

పల్లె ప్రగతితో పెరిగిన ప్రజల జీవన ప్రమాణాలు

మహబూబాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్...

పల్లె ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజ

కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శామీర్‌పేట: పల్లె ప్రగతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని అది సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం శామీర్‌పేట...

Latest News