Friday, May 10, 2024
Home Search

పంచాయతీ కార్యదర్శుల - search results

If you're not happy with the results, please do another search

తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శం: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

మంచాల:ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే తలమానికంగా తయారవుతున్నాయని బిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండల పరిధిలోని...

తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శం

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మంచాల: ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే తలమానికంగా తయారవుతున్నాయని బిఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా...
Palle Pragathi Programme in Telangana

‘పల్లె ప్రగతి’తోనే మార్పు

పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపు రేఖలు... గ్రామాల అభివృద్ధికి నూతన చట్టం తీసుకొచ్చిన సిఎం కెసిఆర్ ప్రతి పల్లెలో నర్సరీ, వైకుంఠదామం, డంపింగ్ యార్డు నిర్మాణం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి శుద్ది చేసిన...

ఊరూరా చెరువుల పండగకు అన్ని ఏర్పాటు చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం : ఊరూరా చెరువుల పండుగ ప్రతీ ఊరులో జరిగేపెద్ద పండుగని అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా నేడు...
CM KCR condoles SampathAmma's death

తెలంగాణ ఘనకీర్తి చాటేలా దశాబ్ది ఉత్సవాలు

జూన్ 2నుంచి 21రోజుల పాటు ఉత్సవాలు అంబేద్కర్ సచివాలయంలో తొలిరోజు వేడుకలు ప్రారంభం  అదేరోజు జిల్లా కేంద్రాల్లోనూ ఆరంభం  అన్నిరంగాల్లో అద్భుత ఫలితాలు సాధించాం, పేరుకు తొమ్మిదేళ్లయినా దాదాపు మూడేండ్లు వృథా కేవలం ఆరేండ్లలోనే తెలంగాణ అద్భుత...
Start of transfer of files in new secretariat

నేటి నుంచి తరలింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర నూతన సచివాలయ భవనాన్ని ఈనెల 30వ తేదీన సిఎం కెసిఆర్ ప్రారంభించనుండగా అందులోకి నేటి నుంచి ఫైళ్ల తరలింపు ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని శాఖలకు...
Shifting of branches into new secretariat building

రేపటి నుంచి షిఫ్టింగ్

మనతెలంగాణ/హైదరాబాద్ : కొత్త సచివాలయ భవనంలోకి శాఖల తరలింపు రేపటి నుంచి (మంగళవారం) ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కేటాయింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ప్రారంభోత్సవం నుంచే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు జరగాలన్న...
Telangana has won many awards in National Panchayat Raj Awards

మన పల్లెకు పట్టం

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర కీర్తి కిరీటంలో మరికొన్ని అవార్డులు వచ్చి చేరాయి. జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల్లో తెలంగాణ పలు పురస్కారాలు దక్కించుకుంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో...

పెండింగ్ బిల్లులపై న్యాయపోరాటం..

గవర్నర్ వ్యవహారంపై సుప్రీంను ఆశ్రయించిన రాష్ట్ర ప్రభుత్వం 10 బిల్లులు ఆమోదించకుండా గవర్నర్ జాప్యం చేస్తున్నారు ఉభయ సభల్లో ఆమోదించుకున్న బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సబబుకాదు వెంటనే పెండింగ్ బిల్లులు ఆమోదించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వండి పిటిషన్‌లో సుప్రీం...

ఏసిబి అధికారులకు పట్టుబడ్డ ఆర్‌డబ్లుఎస్ డిఈ

తాండూరు : తాండూరు ప్రభుత్వ కార్యాలయాలపై ఏసిబి అధికారులు ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వం ద్వారా వేలాదిగా వేతనాలు వస్తున్నప్పటికి అధికారుల ఆశలకు హద్దులు లేకుండా పోతున్నాయి. అధికారులు కమీషన్లకు కక్కుర్తి...
telangana kanti velugu scheme

కంటి వెలుగును సక్సెస్ చేయాలి

ఎంపీపీ శ్యామాలమ్మ, జడ్పీటీసీ వెంటకయ్య మాగనూర్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగును విజయవంతం చేయాలని జడ్పీటీసీ వెంకటయ్య, ఎంపీపీ శ్యామాలమ్మ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యలయంలో వివిధశాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో...

ఆన్‌లైన్‌లో హాజరు

హైదరాబాద్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. జనవరి ఒకటో తేదీ నుంచి ఈ పథకం కింద చేపట్టే అన్నిరకాల పనులను...

మండల కేంద్రాల్లో మహిళా వేదికలు

మన హైదరాబాద్ : రాష్ట్రంలో రైతు వేదికల తరహాలో మహిళా వేదికలను నిర్మించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. అత్యుత్తమంగా పనిచేసిన స్వ...

సింగిల్‌లేన్ నుంచి డబుల్ లేన్‌లుగా పరిణతి…

ఎనిమిదేళ్లలో ఆర్ అండ్ బి అద్భుత ప్రగతి 7,928 కి.మీ రాష్ట్ర రహదారులు 2 లేన్లుగా అభివృద్ధి మనతెలంగాణ/హైదరాబాద్:  ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు రహదారుల పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా...
TS Govt distributes KCR Nutrition Kit

ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాల్సిన సమయం

స్వచ్ఛ భారత్ మిషన్‌లో రాష్ట్రానికి అవార్డుల పంటపై ముఖ్యమంత్రి కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: సుస్థిరాభివృద్దిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ, ‘స్వచ్ఛ భారత్ సర్వేక్షణ‘లో మరోసారి దేశంలోనే నంబర్ వన్ గా నిలవడం...
Amit Shah Sabha in Hyderabad is an utter flop

భారీ వర్షాల ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ఎర్రబెల్లి

హైద‌రాబాద్‌: తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు భారీగా కురుస్తున్నాయని, వాగులు వంకలు పొంగపొర్లుతున్నాయని,  మ‌రికొద్ది రోజుల‌ పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో అందరూ...
National flags should be hoisted on 1.28 crore houses

సకలజనుల సంబురం

స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించేలా వజ్రోత్సవాలు 1.28కోట్ల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరాలి ఇంటింటికి ఉచితంగా పతాకాల పంపిణీ మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలదే ఆ బాధ్యత హెచ్‌ఐసిసిలో ప్రారంభోత్సవ సమారోహం ప్రభుత్వ భవనాలకు ప్రత్యేక అలంకరణ స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తహం సమీక్షలో...
Programs of India's Independence Diamond Festival fortnight:CM KCR

స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహం

ఆగస్ట్టు 15వ తేదీకి ముందు 7 రోజులు, అనంతరం 7 రోజులు మొత్తం 15 రోజులు జెండాల తయారీకి నేత, పవర్‌లూమ్ కార్మికులకు ఆర్డర్ ఇవ్వండి క్రీడా, వక్తృత్వ, వ్యాసరచన పోటీలు, కవి సమ్మేళనాల...
Control room set up at Secretariat: CS somesh kumar

సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం

అన్ని జిల్లాల కలెక్టర్‌లు కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేసుకోవాలి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి నిరంతరం కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అవసరమైతే ప్రత్యేక శిబిరాలకు తరలించాలి భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల...
Transfers of IAS in the joint Nalgonda district

నిరంతర వర్షాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: సిఎస్ సోమేశ్ కుమార్

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ సోమేశ్ కుమార్ హైదరాబాద్: రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...

Latest News