Home Search
సౌదీ అరేబియా - search results
If you're not happy with the results, please do another search
యుఎఇ, భారత్ మధ్య10 సహకార ఒప్పందాలు
ఇంధన, మౌలిక వసతులు, పెట్టుబడుల రంగాల్లో ఒప్పందాలు
భారత విదేశాంగ శాఖ కార్యదర్శి క్వాత్రా వెల్లడి
యుఎఇలో ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన
అబూ ధాబి : భారత్, యుఎఇ తమ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత...
చీరకట్టులో అలియా భట్ అదుర్స్!
అలియా భట్ ఎక్కడుంటే అందరి కళ్లూ అక్కడే ఉంటాయి. ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నటన, అందం పోతపోస్తే ఆ రూపం అలియా భట్ లానే ఉంటుంది మరి. తాజాగా సౌదీ అరేబియాలోని...
మళ్లీ హైదరాబాద్ అమ్మాయినే పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్
సనా జావేద్.. హైదరాబాద్ అమ్మాయే!
పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సనా జావేద్ గురించి నెటిజన్లు గూగుల్ లో తెగ సెర్చ్ చేస్తున్నారు. సనా తల్లిదండ్రులది హైదరాబాదే కావడం విశేషం....
అరబ్ దేశాల్లో పుతిన్ పర్యటన
దుబాయ్ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం అరబ్ దేశాల్లో పర్యటన ప్రారంభించారు. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) పుతిన్పై అరెస్టు వారెంట్లు జారీ చేయడంతో గత...
ముంబైలో జరుగనున్న IDMA ప్రతిష్టాత్మక కార్యక్రమం ఫార్మా లైవ్ ఎక్స్పో & సమ్మిట్
ఇండియన్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ యొక్క ప్రతిష్టాత్మక కార్యక్రమం, ఫార్మా లైవ్ ఎక్స్పో & సమ్మిట్, 500 కంటే ఎక్కువ ఎగ్జిబిటర్లకు ఆతిథ్యం ఇవ్వడానికి, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న భారతీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ...
‘కాప్28’ వాతావరణ వ్యాపారమా?
సుమారు అర్ధ శతాబ్ది కాలంగా ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పుకు విఘాతం కలిగిస్తున్న కాలుష్య సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఏడాది సదస్సులు జరుగుతున్నాయి. ప్రతి ఏడాది ఈ సదస్సులు వాతావరణ కాలుష్యం...
అభ్యర్థులకు గల్ఫ్ గండం
కేంద్రం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చేసింది ఏమీ లేదు.. అక్కడి నుంచే స్మార్ట్ ఫోన్లతో ప్రచారం
గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న 15 లక్షల మంది తెలంగాణ ప్రవా’స కార్మికులు, గత పదేళ్ళలో గల్ఫ్ నుంచి...
$10 మిలియన్ల విలువైన మెస్సీ ‘ఫిఫా వరల్డ్ కప్’ జర్సీలు వేలం..
అర్జెంటీనా గెలుపొందిన 2022 ప్రపంచ కప్ రన్ సందర్భంగా ఫుట్బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ ధరించిన ఆరు జెర్సీల సెట్ను డిసెంబర్లో వేలం వేయనున్నట్లు సోథెబీ సోమవారం ప్రకటించింది. వాటి విలువ దాదాపు...
అమలుకాని ఐరాస తీర్మానాలు!?
అంతర్జాతీయ శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యత గల ఐక్య రాజ్య సమితి (ఐరాస) భద్రత మండలి 1967-1989 మధ్య ఇజ్రాయెల్-, పాలస్తీనా ఘర్షణకు సంబంధించి 131 తీర్మానాలు చేసింది. (14 మే 1948లో పాలస్తీనా...
అత్యాచారయత్నం…. మర్మాంగాన్ని కోసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కౌశాంబి జిల్లాలో ఓ మహిళపై యువకుడు అత్యాచారం చేస్తుండగా అతడి మర్మాంగాన్ని కత్తితో కోసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ వద్ద యువకుడు పని...
రెండేళ్లలో భారత్కు నీటికి కటకట: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: భారత్ లో నీటికి కటకట తప్పదా..? ఐక్యరాజ్యసమితి ఇదే విషయమై హెచ్చరిస్తోంది. భారత్ లోని ఇండో-గ్యాంగెటిక్ బేసిన్ పరిధిలో ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటుతున్నట్టు ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించింది. భారత్ లోని ...
రష్యన్ ఆయిల్కు అంతరాయం?
రష్యాతో ఇండియా ఆయిల్ స్నేహానికి చైనా నుంచి తీవ్రమైన ముప్పు ఎదురవుతున్నదా? రూపాయిల్లో కొనుగోలుకు ఇంత కాలం సునాయాసంగా అందుబాటులో వున్న రష్యన్ ఆయిల్ ఇక నుంచి ఇండియాకు ముఖం చాటుచేయనున్నదా? చైనా...
హైదరాబాద్లో మరోసారి ఫార్ములా ఈ రేస్
హైదరాబాద్లో మరోసారి ఫార్ములా ఈ రేస్
వచ్చే ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన పోటీలు
ట్విట్టర్ వేదికగా తెలిపిన పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఫార్ములా ఈ రేస్...
గాజా అంధకారం
గాజాను తలచుకొంటేనే గుండె బేజారెత్తుతోంది. అక్కడున్న 20 లక్షలకు పైగా పాలస్తీనా ప్రజలు కనీస మానవీయ సౌకర్యాలైన మంచినీరు, విద్యుత్తు, ఇంధనం, మందులకు, తిండికి కూడా నోచుకోకుండా, పసి పిల్లలను ఎలా సాకాలో...
అర్జెంటీనా విధ్వంసం.. టి20లో 421 పరుగులు..
టి20లో అర్జెంటీనా విధ్వంసం
20 ఓవర్లలో 421 పరుగులు బాదిన మహిళా జట్టు
న్యూఢిల్లీ : మూడు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా అర్జెంటీనా, చిలీ మహిళా జట్ల మధ్య జరిగిన టి20 మ్యాచ్లో స్కోరు...
ద్వంద్వ వైఖరి!
ఇజ్రాయెల్ పాలస్తీనా మారణకాండపై భారత వైఖరిలో స్పష్టత లోపించడం ఎటువంటి పరిణామాలకు దారి తీస్తుందో? ఈ నెల 7న హమాస్ ఇజ్రాయెల్పై వేలాది రాకెట్లతో, దళాలతో భీషణ దాడి చేసిన వెంటనే ప్రధాని...
ఇజ్రాయెల్పై ఇరకాటంలో ఇండియా
ఇజ్రాయెల్, హమాస్ ఉగ్రమూకల మధ్య వారం రోజులుగా జరుగుతున్న భీకర పోరు భారత రాజకీయాలలో మరోసారి 2024 ఎన్నికల ముందు ఉగ్రవాదంపై పోరును ఓ ప్రధాన అంశంగా తెరపైకి తీసుకొస్తున్నది. ఇజ్రాయెల్లో ఉగ్రదాడిపై...
“హోయసల” ఆలయాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు
న్యూఢిల్లీ : ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో భారత్ లోని మరో చారిత్రక కట్టడం వచ్చి చేరింది. కర్ణాటక లోని హోయసల ఆలయాలను ఈ జాబితాలో చేర్చినట్టు యునెస్కో వెల్లడించింది. ప్రసిద్ధి చెందిన...
భద్రతా వలయంలో ఢిల్లీ..
న్యూఢిల్లీ: భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జి20 శిఖరాగ్ర సమావేశం కోసం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాల నేతలు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నెల 9,10 తేదీల్లో జరిగే ఈ సమావేశం...
మరింత శక్తిమంతంగా బ్రిక్స్
బ్రిక్స్ కూటమిలోకి మరో ఆరు కొత్త దేశాలు చేరనున్నాయి. అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చోటు కల్పించారు బ్రిక్స్ దేశాధినేతలు. ఈ దేశాలు వచ్చే ఏడాది...