Home Search
నితిన్ గడ్కరీ - search results
If you're not happy with the results, please do another search
యుపిలో అభ్యర్థుల ఖరారుపై బిజెపి కసరత్తు
న్యూఢిల్లీ: వచ్చే నెల 10వ తేదీ నుంచి ఏడు దశలలో జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలి దశలలో పోలింగ్ జరిగే నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల జాబితాను...
పలు డిమాండ్లపై పంజాబ్ సిఎంతో రైతుల భేటీ..
చండీగఢ్ : అనేక డిమాండ్ల పరిష్కారం కోసం గురువారం రైతు సంఘాల నేతలు పంజాబ్ సిఎం చరణ్జిత్ సింగ్ చన్నీతో భేటీ ఆయ్యారు. రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేయాలని, వ్యవసాయ చట్టాల...
రోడ్ల నిర్మాణానికి రూ.744 కోట్లు విడుదల చేయాలి: నామా
ఢిల్లీ: సిఆర్ఐఎఫ్ కింద రూ.744 కోట్ల నిధులను విడుదల చేయాలని లోక్ సభ పక్షనేత నామా నాగేశ్వరరావు కోరారు. లోక్సభలో తెలంగాణ రాష్ట్ర రోడ్ల నిర్మాణంపై నామా నాగేశ్వర్ రావు ప్రశ్నించారు. 2021-22,...
ఔటర్ తరహాలో అద్భుతమైన ఎక్స్ప్రెస్ వే
ఎల్బీనగర్ నుంచి దండు మల్కాపూర్ వరకు ఆరు లైన్ల విస్తరణ
ఎన్హెచ్- 65 విస్తరణకు
వనస్థలిపురం సహా 9 చోట్ల అండర్పాస్లు
త్వరలో టెండర్లు ఖరారు
మనతెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్రోడ్డు తరహాలో అద్భుతమైన ఎక్స్ప్రెస్ వే నిర్మాణం కానుంది....
రెండేళ్లలో కశ్మీర్ స్వరూపమే మారిపోతుంది
సొరంగాల నిర్మాణానికే లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాం: గడ్కరీ
జోజిలా టన్నెల్ నిర్మాణం పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి
కార్గిల్ : లడఖ్, జమ్మూ, కశ్మీర్లో సొరంగాలనిర్మాణం కోసమే ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా...
దేశంలో 600 వైద్య కళాశాలలు అవసరం
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
పుణె: ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య(పిపిపి) పద్ధతిలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి జరగాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు....
వాణిజ్య ట్రక్కు డ్రైవర్లకు నిర్దిష్ట పని గంటలు
కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ ప్రతిపాదన
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో వాణిజ్య ట్రక్కు డ్రైవర్లకు విమాన పైలట్ల తరహాలో నిర్దిష్టమైన డ్రైవింగ్ పనిగంటలను నిర్ణయించాలని కేంద్ర రవాణా శాఖ మత్రి నితిన్...
ఢిల్లీ -ముంబై ఎక్స్ప్రెస్ వే ద్వారా నెలకు రూ.1500 కోట్ల ఆదాయం
కేంద్ర మంత్రి గడ్కరీ ఆశాభావం
న్యూఢిల్లీ : ఢిల్లీ- ముంబై ఎక్స్ప్రెస్ వే 2023 నుంచి పనిచేయడం ప్రారంభిస్తే కేంద్రానికి నెలకు రూ.1000 కోట్లు నుంచి 1500 కోట్ల వరకు ఆదాయం వస్తుందని కేంద్రమంత్రి...
సిఎం కెసిఆర్ తిరిగి రాక
బేగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన హోం మంత్రి మహమూద్ అలీ
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం హైదరాబాద్కు చేరుకున్నారు. నగరానికి చేరుకున్న సిఎం కెసిఆర్కు బేగంపేట...
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్...
ఒక పర్యటన అనేక సమాధానాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరు రోజుల హస్తిన పర్యటన అనేక సమాధానాలిచ్చింది. ప్రత్యేకించి, ఈ పర్యటన కేంద్రంతో కెసిఆర్ వ్యూహాత్మక సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నా కేంద్రంతో సామరస్యపూర్వక...
3306 కిలో మీటర్లను జాతీయ రహదారులుగా గుర్తించాలి: కెసిఆర్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, ఆధునీకరణ, కొత్త లైన్ల మంజూరుకు సంబంధించి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సిఎం కెసిఆర్ పలు ప్రతిపాదనలు సమర్పించారు....
తెలంగాణకు 7 కొత్త జాతీయ రహదారులు..
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ల కాలంలో ఏడు కొత్త జాతీయ రహదారులను ప్రకటించినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల...
యడ్యూరప్ప సగౌరవ నిష్క్రమణ
బిజెపి పార్టీలో, ప్రభుత్వాలలో గత ఏడేళ్లుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, హోమ్ మంత్రి అమిత్ షా తిరుగులేని ఆధిపత్యాన్ని వహిస్తున్నారు. వారి మాటలకు ఎదురు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు....
సిఎం సిబ్బందిపై చేయి చేసుకున్న ఎస్పి.. వీడియో వైరల్
సిమ్లా: భుంటార్ విమానాశ్రయం సమీపంలో కులు జిల్లా పోలీసు సిబ్బంది, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ భద్రతా సిబ్బందికి మధ్య బుధవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త పెద్దదై చివరకు...
బిజెపి అదృష్ట ‘యోగం’ 50 సీట్లే!
నరేంద్ర మోడీ తరువాత బిజెపి ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్. నాలుగు సంవత్సరాలు గడిచేసరికి మీరు యుపి ముఖ్యమంత్రి పదవి నుంచి ముందే దిగిపోతే మంచిది అని బిజెపి పెద్దలు...
రాహుల్కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
వేడుకలకు దూరంగా రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీల అగ్రనేతలు శనివారం ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. కొవిడ్-19 రెండవ దశను దృష్టిలో...
టీకా తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతి
న్యూఢిల్లీ: డిమాండ్కు తగ్గట్టు టీకా తయారీకి మరిన్ని కంపెనీలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్లతో వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేటెంట్ హక్కుదారులకు...
వార్ధాలోని జెనెటెక్ లైఫ్సైన్సెస్లో రేపటి నుంచి రెమ్డెసివిర్ ఉత్పత్తి
కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి
నాగపూర్: కొవిడ్-19 రోగులకు అందచేసే చికిత్సలో ఉపయోగించే రెమ్డెసివిర్ ఇంజక్షన్ల ఉత్పత్తిని జెనెటెక్ లైఫ్సైన్సెస్ సంస్థ మహారాష్ట్రలోని వార్ధాలో బుధవారం నుంచి ప్రారంభించనున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి...
ఏడాదిలో టోల్ప్లాజాలు తొలగిస్తాం
ఏడాదిలో టోల్ప్లాజాలు తొలగిస్తాం
జిపిఎస్ విధానం ద్వారా టోల్ వసూలు చేస్తాం
లోక్సభలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన
న్యూఢిల్లీ: ఏడాదిలోగా దేశంలోని అన్ని టోల్ప్లాజాలను తొలగిస్తామని కేంద్ర రవాణా మంత్రి నితన్ గడ్కరీ తెలిపారు....