Home Search
వర్షాలు - search results
If you're not happy with the results, please do another search
మున్సిపాల్టీలకు మాస్టర్ ప్లాన్
అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు పురపాలక శాఖ నూతన ప్రణాళికలు
రోడ్లు, డ్రైనేజీలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అధికారుల నిర్ణయం
రాష్ట్రంలోని పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులను...
బలపడిన అల్పపీడనం
రాగల 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం
నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్: బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 12 గంటల్లో అది వాయుగుండంగా...
బంగాళాఖాతంలో అల్పపీడనం..
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. తీర ప్రాంతంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. దీని...
రాష్ట్ర వరి విస్తీర్ణంతో కేంద్రానికి అజీర్ణం
61.75లక్షల ఎకరాల్లో రాష్ట్రంలో వానాకాలం వరిసాగైందన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక కేంద్రం అవాకులు చెవాకులు, కాకి లెక్కలతో నిందారోపణలు
శాస్త్రీయంగా రూపొందే సాగు నివేదికలను తప్పు పడుతున్న కేంద్రం
రాష్ట్ర ప్రభుత్వ రైతు అనుకూల...
ఇక వరద ప్రయాణానికి స్వస్తి.. సీదా ప్రయాణమే…
సిద్దిపేట: నియోజకవర్గంలోని నంగునూర్ మండలంలోని దర్గాపల్లి గ్రామం వద్ద హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి రూ.7కోట్ల 15 లక్షల నిధులు మంజూరు అయినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నంగునూర్...
ర్యాపిడ్ టెస్టులకు జనం బారులు
జలుబు, దగ్గు, జ్వరంతో ఆరోగ్య కేంద్రాలకు
చలి తీవ్రతో సీజనల్ వ్యాధుల విజృంభణ
రోజుకు 30నుంచి 40 మందికి పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బంది
నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పు తప్పదంటున్న జిల్లా వైద్యాధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: నగరంలో...
కుండపోత వర్షం.. జలదిగ్బంధంలో చెన్నై..
చెన్నై: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కన్యాకుమారి, కాంచీపురం, ముధరైలలో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇక, రాజధాని చెన్నై నగరంలోనూ కుండపోత వర్షం కురిసింది. దీంతో వందలాది కాలనీలు జలదిగ్బంధంలో...
కేంద్రం నో అన్నది.. యాసంగిలో వరి వద్దు
పంటల సేకరణ బాధ్యతలనుంచి తప్పుకొన్న కేంద్రం
యాసంగిలో వరిధాన్యం కొనేది లేదు
ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి, విత్తనోత్పత్తుల కింద
కంపెనీలతో ఒప్పందం ఉన్న రైతులు యాసంగిలో వరి
సాగుచేసుకోవచ్చు : మంత్రి నిరంజన్ రెడ్డి...
మండుతున్న కూరగాయల ధరలు
అధిక వర్షాలతో తగ్గిన దిగుబడి
హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు మండుతున్నాయి. అకాల వర్షాలు , అధిక వర్షాలతో కూరగాయ పంటలు బాగా దెబ్బతిన్నాయి. దీంతో కూరగాయల పంట ఉత్పత్తులు తగ్గటంతో ఆ...
ఈశాన్య దిశ నుంచి శీతల గాలులు
పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు
ఉత్తర తెలంగాణలో చలిగాలులు అధికం
అప్రమత్తంగా ఉండాలని -వాతావరణ శాఖ హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్ : ఈశాన్య దిశనుంచి వీస్తున్న శీతల గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి....
ఉపరితల ద్రోణి ప్రభావంతో చల్లబడిన వాతావరణం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లబడిపోతోంది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా మధ్యాహ్నాం అయ్యేసరికి చల్లగా అయిపోతోంది. ఇది తూర్పుగాలుల ప్రభావం, ఉపరితల ద్రోణి కారణమని,...
కశ్మీర్లోయ భద్రతపై షా ఆరా
లెఫ్టినెంట్ గవర్నర్తో ఉన్నతస్థాయి సమీక్ష
ఉగ్రవాద కట్టడికి ప్రాధాన్యత
పోలీసు అధికారి కుటుంబానికి పరామర్శ
శ్రీనగర్ : కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితి గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం అధికారుల...
నేపాల్లో భారీ వర్షాలకు 88 మంది మృతి
ఖాట్మాండ్ : నేపాల్లో భారీ వర్షాలకు వరదలు ఉప్పొంగి, కొండచరియలు విరిగి పడిన సంఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య గురువారానికి 88 కి చేరింది. మంత్రిత్వశాఖ విపత్తు నిర్వహణ విభాగం వెల్లడించిన...
ఉత్తరాఖండ్ లో భారీ వరదలు…. 52 మంది మృతి
వరదల అనంతర సమస్యలతో
ఉత్తరాఖండ్ సతమతం
రోడ్లు, విద్యుత్, కమ్యూనికేషన్ పునరుద్ధరణకు మరికొన్ని రోజులు
52కు చేరిన మృతులు, 5 మంది గల్లంతు
డెహ్రాడూన్: వర్షాలు, వరదల అనంతర సమస్యలతో ఉత్తరాఖండ్ సతమతమవుతోంది. బుధవారం ఉదయానికి ఆ రాష్ట్రంలో...
26వరకల్లా దేశాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు
ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు: ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు పవనాలు...
26వరకల్లా దేశాన్ని వీడనున్న నైరుతి రుతుపవనాలు
ప్రవేశించనున్న ఈశాన్య రుతుపవనాలు : ఐఎండి
న్యూఢిల్లీ: ఈ నెల 26 వరకల్లా నైరుతి రుతుపవనాలు దేశాన్ని పూర్తిగా వీడనున్నాయని భారత వాతావరణశాఖ(ఐఎండి) బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇక దేశంలోకి ఈశాన్య రుతు...
కుండపోత వర్షాలకు ఉత్తరాఖండ్ అతలాకుతలం
34 మంది మృతి, మరో ఐదుగురు గల్లంతు
కూలిన కొండచరియలు, కొట్టుకు పోయిన వంతెనలు,రైల్వేట్రాక్లు ధ్వంసం
వందలాది ఇళ్లు నేలమట్టం, శిధిలాల కింద పలువురు
300 మందిని కాపాడిన ఎన్డిఆర్ఎఫ్ బృందాలు
నైనిటాల్కు బయటి ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
ముఖ్యమంత్రికి...
వంట పాత్రలో వరదనీదుకుని పెళ్లికి వచ్చిన నవజంట
అలప్పుజ ( కేరళ): ప్రకృతి వైపరీత్యం ఎదురైనా ప్రేమకు హద్దులు ఆటంకాలు ఉండవు. కేరళలో వరదలతో రహదారులన్నీ జలమయమైనా అవన్నీ అధిగమించి ఓ ప్రేమజంట పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి సాహసించి చేరుకోగలిగారు. అల్యూమినియం...
చార్ ధామ్ యాత్ర తాత్కాలిక నిలిపివేత
ఉత్తరాఖండ్ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ను వరుసగా రెండవరోజు సోమవారం భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో చార్ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యమునోత్రికి బయల్దేరిన యాత్రికులను బడ్కోట్ జన్కిచట్టి వద్ద నిలిపివేయగా...
కేరళలో వర్షబీభత్సం
కొట్టాయంలో కొట్టుకుపోయిన ఓ కుటుంబం, అయ్యప్ప భక్తులు రావద్దని విజ్ఞప్తి
కొండ చరియలు విరిగిపడి 21 మంది మృతి
పలు జిల్లాల్లో హృదయవిదారక దృశ్యాలు
రంగంలోకి ఆర్మీ, సహాయక చర్యలు ముమ్మరం
కొట్టాయం/ ఇదుక్కి : సముద్రతీర...