Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
నా యాత్ర ఆపలేరు
ఆర్ఎస్ఎస్, బిజెపి దేశంలో చీలికకు కుట్రలు పన్నుతున్నాయి దేశ సమైక్యత కోసమే యాత్ర : రాహుల్ గాంధీ
రాష్ట్రంలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు నేటి నుంచి...
మునుగోడు ఉప ఎన్నిక.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు
నేను ప్రచారం చేసిన లాభం లేదు
పాదయాత్ర చేద్దామనుకున్నా..
కానీ కాంగ్రెస్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్రూప్
కాంగ్రెస్ పార్టీ ఫైనాన్షియల్గా వీక్..
తాను ప్రచారానికి వెళ్తే డబ్బులు ఎవరు పెట్టాలి?
25...
బిల్కిస్బానో కేసు.. నిందితుల విడుదలపై నవంబర్ 29న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ : బిల్కిస్ బానో గ్యాంగ్రేప్ కేసులో యావజ్జీవ ఖైదు పడిన 11 మంది దోషుల శిక్షాకాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ్గించి ముందుగానే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం...
మాటల్లో స్త్రీల పట్ల గౌరవం.. కాని రేపిస్టులకు మద్దతు
ప్రధానిపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎర్రకోటపై నుంచి మహిళల పట్ల గౌరవాన్ని ప్రకటిస్తూ ఉపన్యాసాలు ఇస్తున్న వారు నిజానికి రేపిస్టులకు మద్దతు తెలుపుతున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశించనున్నభారత్ జోడో యాత్ర
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, నవంబర్ 7 వరకు కొనసాగుతుందని తెలంగాణ ఏఐసిసి ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ తెలిపారు. సోమవారం...
యాత్ర ఆపి ఎన్నికల ప్రచారం చేపట్టండి
రాహుల్కు కాంగ్రెస్ ఎంపి సూచన
పనాజీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రను నిలిపివేసి ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్పై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ ఎంపి, గోవా మాజీ...
ఖర్గేనా.. థరూరా?
ఓటు హక్కు వినియోగించుకోనున్న 9వేల మందికి పైగా ప్రతినిధులు
బళ్లారిలో ఓటెయ్యనున్న రాహుల్ గాంధీ
రాష్ట్రం నుంచి పాల్గొననున్న 238మంది ప్రతినిధులు... ఎల్లుండి ఫలితం వెల్లడి
న్యూఢిల్లీ: చాలా ఏళ్ల తరువాత కాంగ్రెస్లో గాం ధీయేతర...
కర్నాటకలో రూ 80 లక్షలకు ఎస్ఐ పోస్టు
కర్నాటకలో రూ 80 లక్షలకు ఎస్ఐ పోస్టు
అంతులేని అవినీతి తంతు : రాహుల్
పక్కదార్లు పట్టిన దళితుల నిధులు
బళ్లారిలో భారత్ జోడో యాత్ర 1000 కిమీ
బళ్లారి : బిజెపి పాలిత...
మునుగోడు.. హోరు
199 నామినేషన్లు దాఖలు
చివరిరోజు 50కి పైగా నామినేషన్లు రేపు, ఎల్లుండి నామినేషన్ల పరిశీలన
ఉపసంహరణ గడువు అక్టోబర్ 17 ఇక హోరెత్తనున్న ప్రచారం
మన తెలంగాణ/హైదరాబాద్: నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక రాజకీయ...
భారత్ జోడో-దేశ్ కో బచావో
ఐదు వేల సంవత్సరాల క్రితం వరకు భారతీయులంతా కుల, మత, దైవ భావనలకతీతంగా మనుషులుగా, సమూహాలుగా, సంఘ జీవులుగా, ప్రకృతి ఆరాధకులుగా ఉండేవారు. ఆర్యులు వచ్చి భారతదేశంలో వర్ణ వ్యవస్థను స్థాపించి కుల,...
బిజెపికి తొత్తు పికె: విహెచ్
హైదరాబాద్: గతంలో దేశంలోని పలు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన తరువాత సర్వేలు జరిగేవని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు తెలిపారు. మంగళవారం విహెచ్ గాంధీ భవన్ నుంచి మీడియాతో మాట్లాడారు....
గుజరాత్ కాంగ్రెస్ ఎమ్ఎల్ఎపై బిజెపి నేత దాడి… తీవ్ర ఉద్రిక్తత
నవ్సారీ (గుజరాత్): గుజరాత్ నవ్సారీ జిల్లా ఖేర్గాంలో ఖేర్గాంలో కాంగ్రెస్ ఎమ్ఎల్ఎ అనంత్ పటేల్పై బీజీపి నేత బాబు అహిర్, ఆయన మద్దతుదారులు దాడిచేశారని పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం జరిగిన...
కొత్త కాంగ్రెస్ అధ్యక్షుడు మా రిమోట్ కంట్రోల్ కాదు
తురువెకెరె(కర్నాటక): కాంగ్రెస్ అధ్యక్షునిగా తదుపరి ఎన్నికయ్యే వ్యక్తి గాంధీ కుటుంబం చేతిలో రిమోట్ కంట్రోల్గా ఉంటారంటూ వెలువడుతున్న వార్తలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొట్టివేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ...
‘టార్గెట్’ 2024
వచ్చే పార్లమెంట్ ఎన్నికలే మా లక్షం
అందుకే టిఆర్ఎస్ను బిఆర్ఎస్గా మార్చాం లోక్సభ ఎన్నికల నాటికి జాతీయ పార్టీగా
బలపడుతుంది మహారాష్ట్ర, కర్నాటకలో మాకు సానుకూల పరిస్థితులు కన్నడనాట జెడిఎస్తో
కలిసి పనిచేస్తాం...
గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కాదని కాంగ్రెస్ జోడో యాత్ర చేపట్టాలని మంత్రి కెటిఆర్ సూచించారు. మంత్రి కెటిఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. రాహుల్ కేరళలో...
ఇడిని బిజెపి ఎలక్షన్ డిపార్ట్ మెంట్ గా మార్చుకుంది: రేవంత్
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు భయపడి బిజెపి కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇడి అధికారులతో కాంగ్రెస్ నాయకులను వేధింపులకు గురిచేస్తోందని...
శశిథరూర్ చెబుతున్నది బ్రిటన్ సంస్కృతి: విహెచ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ లో ప్రజాస్వామ్యం లేదని బిజెపి విమర్శలు చేయడం సరికాదని వి హనుమంత రావు తెలిపారు. దేశం కోసం దివంగత ప్రధానులు రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ ప్రాణాలర్పించారని, సోనియా గాంధీకి...
కర్నాటకలోకి ’భారత్ జోడో యాత్ర‘
గుండ్లుపేట: తమిళనాడు, కేరళలో పర్యటించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర శుక్రవారం కర్ణాటకలో ప్రవేశించడంతో నీలగిరి రోడ్డులో తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట పట్టణం పండుగ శోభ...
చేతగాక ‘చే’జేతులా…
జరగక జరగక జరుగుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నిక ఘట్టంలో ఆదిలోనే హంసపాదు ఎదురు కావడం ఆశ్చర్యపోవలసిన పరిణామం కాదు. తనకు విధేయుడని, పార్టీకి గాంధీల కుటుంబేతర సారథిగా వుండదగిన వాడని...
రాజస్థాన్ సంక్షోభంలో కమల్ నాథ్ మధ్యవర్తిత్వం వహించొచ్చు
న్యూఢిల్లీ: రాజస్థాన్ సంక్షోభంలో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ మధ్యవర్తిత్వం నెరపొచ్చని అభిజ్ఞవర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అశోక్ గెహ్లోత్ తమ ముఖ్యమంత్రిగానే ఉండాలని...