Home Search
ఉప్పల్ స్టేడియం - search results
If you're not happy with the results, please do another search
బెంగళూరుకు కీలకం.. నేడు సన్రైజర్స్తో పోరు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా గురువారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో ఆతిథ్య సన్రైజర్స్ హైదరాబాద్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక పోరు ఆడనుంది. సన్రైజర్స్ ఇప్పటికే...
సన్రైజర్స్కు లక్నో షాక్.. హైదరాబాద్ ఆశలు గల్లంతు!
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా శనివారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన కీలక మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. దీంతో హైదరాబాద్ ప్లే ఆఫ్ అవకాశాలకు దాదాపు తెరపడినట్టే. ఇక ఈ మ్యాచ్లో...
ఐపిఎల్ మ్యాచ్కు ఆర్టిసి ప్రత్యేక బస్సులు..
హైదరాబాద్: నగరంలో సోమవారం ఉప్పల్ రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న క్రికెట్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల కోసం ఆర్టిసి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరం నలుమూలల నుంచి ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి...
IPL 2023: సన్రైజర్స్ లక్ష్యం 193
హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబయి నిర్ణీత 20...
IPL 2023: తొలి వికెట్ కోల్పోయిన ముంబయి..
హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబయి, ఓపెనర్...
IPL 2023: ముంబైపై బౌలింగ్ ఎంచుకున్న సన్రైజర్స్..
హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ మార్క్రమ్ బౌలింగ్ ఎంచుకుని,...
IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్రైజర్స్
హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా ఈ రోజు పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. టాస్ గెలిచిన సన్రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది....
సన్రైజర్స్కు సవాల్ నేడు పంజాబ్తో పోరు
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. పంజాబ్ ఈ సీజన్లో...
సమరోత్సాహంతో హైదరాబాద్
మన తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్16లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. హైదరాబాద్ టీమ్కు భువనేశ్వర్ కుమార్, రాజస్థాన్కు సంజు శాంసన్ సారథ్యం వహిస్తున్నారు. రెగ్యూలర్ కెప్టెన...
బ్రేస్వెల్ చెమటలు పట్టించాడు.. ఓటమి తప్పదనుకున్న: రోహిత్
హైదరాబాద్: ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం తొలి వన్డే నువ్వానేనా అన్నట్టు సాగింది. టీమిండియా 12 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించిన విషయం తెలిసిందే. కష్టమైన లక్షంతో బ్యాటింగ్...
తొలి వన్డే.. ఉత్కంఠ పోరులో భారత్ గెలుపు
హైదరాబాద్ : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో జరుగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్ పై విజయం సాధించింది. మ్యాచ్ చివరి దాక ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ 12...
6 వికెట్లు కోల్పోయిన కివీస్.. 141/6
హైదరాబాద్ : నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్లో భారత్ న్యూజిలాండ్కు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత...
మూడు వికెట్లు కోల్పోయిన భారత్.. సెంచరీకి చేరువలో గిల్
హైదరాబాద్: మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్(ఉప్పల్) స్టేడియంలో జరుగుతున్న తొలి మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్...
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్…. ఈ రోజు నుంచే ఆన్ లైన్ లో టికెట్లు
హైదరాబాద్: ఈ నెల 18న ఉప్పల్ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం. 1.30 నుంచి సాయంత్రం గంటల వరకు ఫస్ట్ ఇన్నింగ్స్ జరుగుతుంది. సాయంత్రం 5.45 నుంచి రాత్రి 9.15 వరకు...
ఖమ్మంలో పర్యటించనున్న చంద్రబాబు…
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు బుధవారం ఖమ్మంలో పర్యటించనున్నారు. ఉదయం 9 గం.లకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి బయలు దేరనున్న...
కుండపోత
అరగంటలో 6 సెం.మీ. వర్షపాతం
నీట మునిగిన వందలాది కాలనీలు
వణికిన మూసీ పరివాహక జనం
పలుచోట్ల నేలకూలిన చెట్లు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మరో మూడు రోజులు భారీ...
సిరీస్ గెలిచేదెవరో?
సిరీస్ గెలిచేదెవరో?
ఆత్మవిశ్వాసంతో భారత్, గెలుపు కోసం ఆస్ట్రేలియా
నేడు ఉప్పల్లో చివరి టి20
మన తెలంగాణ/హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఆదివారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే పోరుకు టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. సిరీస్లో ఇరు...
టికెట్ల విక్రయంతో తమకు సంబంధం లేదు
హెచ్సిఎ అధ్యక్షుడు అజారుద్దీన్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్ వేదికగా ఆదివారం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టి20 మ్యాచ్కు సంబంధించి టికెట్ల అమ్మకానికి హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని హెచ్సిఎ అధ్యక్షుడు...
టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు నిజమేనా?
హెచ్సిఎ తీరుపై వెల్తువెత్తుతున్న విమర్శలు
మన తెలంగాణ/హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మూడో టి20 మ్యాచ్కు సంబంధించిన టికెట్ల అమ్మకం వ్యవహారం మరింత ముదిరింది....
నేడు నిమజ్జనం
హైదరాబాద్లో నేడు నిమజ్జనం
హుస్సేన్సాగర్ చుట్టూ 22 క్రేన్ ఏర్పాటు
శోభయాత్రకు 12వేల మంది పోలీసులతో బందోబస్తు
పాతబస్తీలో ప్రత్యేకంగా 2,500 పోలీసులతో భద్రత
శోభయాత్ర మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మూడు జిల్లాలకు ప్రత్యేక సెలవు
మనతెలంగాణ/హైదరాబాద్: నగరంలో శుక్రవారం ఘనంగా...