Wednesday, May 1, 2024

IPL 2023: సన్‌రైజర్స్ లక్ష్యం 193

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్ 2023లో భాగంగా ఉప్పల్‌ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఓపెనర్లు రోహిత్ శర్మ(28), ఇషన్ కిషన్(38), తిలక్ వర్మ(37)లు రాణించగా.. కెమెరూన్ గ్రీన్(64 నాటౌట్) అర్థ శతకంతో మెరిశారు.దీంతో ముంబై, సన్‌రైజర్స్ జట్టుకు 193 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.సన్‌రైజర్స్ బౌలర్లలో జాన్సన్ రెండు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ లు తలో వికెట్ తీశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News