Home Search
కడియం శ్రీహరి - search results
If you're not happy with the results, please do another search
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతం..
ఎమ్మెల్యే టికెట్ రానందుకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతమయ్యారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి...
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న బిఆర్ఎస్ అభ్యర్ధుల జాబితా
తెలంగాణలో జరగనున్న శాసన సభ ఎన్నికలకు బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు.
నియోజవర్గం అభ్యర్థి
1. సిర్పూర్ - కోనేరు కోనప్ప
2. చెన్నూరు (ఎస్సీ)- బాల్క సుమన్
3....
7 బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో మార్పులు.. అభ్యర్థులు ఎవరంటే?
తెలంగాణలో రానున్న శాసనసభ ఎన్నికల్లో ఏడు బిఆర్ఎస్ సిట్టింగ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. సోమవారం తెలంగాణ భవన్ నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు...
సుధాకర్ రావుకు సిఎం శుభాకాంక్షలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. సుధాకర్రావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ని...
స్టేషన్ ఘన్పూర్ టికెట్పై సర్వత్రా ఆసక్తి..
జఫర్గడ్ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్ధి ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న డా తాటికొండ రాజయ్య కు...
పొలిటికల్ ఫైట్కు ఇక ఫుల్స్టాప్
స్టేషన్ ఘన్పూర్ ఎంఎల్ఎ రాజయ్య, ఎంఎల్సి కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధానికి అధిష్టానం తెర
కెటిఆర్తో రాజయ్య భేటీ, క్రమశిక్షణ మీరొద్దని ఆదేశం
ఇక శ్రీహరిపై వ్యాఖ్యలు చేయను :...
జఫర్గడ్ రిజర్వాయర్కు పరిపాలనా అనుమతులు
జఫర్గడ్ : మండల కేంద్రంలోని జఫర్గడ్ పెద్ద చెరువును ఆన్లైన్ రిజర్వాయర్గా మార్చేందుకు మార్గం సుగమమైంది. చెరువు కట్టను బలోపేతం చేసి సిసి రోడ్డు నిర్మాణం చేయడంతో పాటు చెరువును ఆన్లైన్ రిజర్వాయర్గా...
ఉద్యమ ధీరోదాత్తుడు జగదీశ్
వరంగల్ : ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ మడమ తిప్పని ఉద్యమ నాయకుడని... సిఎం కెసిఆర్ తమ్ముడిగా చురుకైన కార్యకర్తగా చివరి వరకు పోరాడిన తెలంగాణ సైనికుడిగా...ఉద్యమ ధీరోదాత్తుడు కుసుమ జగదీశ్...
ములుగు జడ్పి చైర్మన్ జగదీశ్ హఠాన్మరణం
గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి
సిఎం కెసిఆర్ హూక్షుగ్భాంతి, అండగా నిలుస్తామని భరోసా
బిఆర్ఎస్ కుటుంబానికి తీరనిలోటు : మంత్రి కెటిఆర్
హైదరాబాద్: ములుగు బిఆర్ఎస్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ హఠాన్మరణం చెందారు....
ఘనంగా సుపరిపాలన దినోత్సవం
జనగామ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో శనివారం తెలంగాణ సుపరిపాలన దినోత్సవం జిల్లా కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య అధ్యక్షతన సూర్యాపేట రోడ్డులోని భ్రమరాంబ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
నూతన మండలాలకు ఐకెపి భవనాలు
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన మండల కేంద్రాలలో ఐకెపి భవన నిర్మాణాలను చేపట్టనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. ఆదివారం నూతన సచివాలయ భవనంలో...
టార్గెట్ 100
ఇందుకోసం నేతలు అంశాల కార్యాచరణ పాటించాలి ఈ లక్షసాధనకు నియోజకవర్గానికి ఇద్దరు బాధ్యత
వహించాలి పల్లెనిద్ర వంటి కార్యక్రమంతో జనంతో కావాలి మన ప్రభుత్వం అధికారంలోకి
రావడమనేది పెద్ద టాస్క్ కాదు...
డబ్బులు వసూలు చేసే ఎంఎల్ఎలకు సిఎం హెచ్చరిక
హైదరాబాద్ : రాష్ట్రంలో దళితబంధు పథకం అమలు అంశంపై ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్ సొంత పార్టీ ఎంఎల్ఎలను హెచ్చరించారు. పార్టీ ఆవిర్భావోత్సవం సందర్భంగా హైదరాబాద్లో తెలంగాణ భవన్లో...
సిఎం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ఎంఎల్ఎ రాజయ్య
స్టేషన్ ఘన్పూర్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాలను స్థానిక నేతలు బేఖాతరు చేస్తున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలో సిఎం సహాయ...
శ్రీఅండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం
మనతెలంగాణ/యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలతోపాటు అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో సాయంత్రం...
జనహితమే మా అభి’మతం’
మన తెలంగాణ/వరంగల్ : ఔను మాది కుటుంబ పాలనే.. తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలు కుటుంబ సభ్యులే. దానికి పెద్దగా కెసిఆర్ చేస్తున్న పరిపాలన కుటుంబపాలనైతే అది కచ్చితంగా వసుధైక కుటుంబ పాలనే...
కూత పెట్టాడు…ఆట ఆడాడు : మంత్రి ఎర్రబెల్లి
ఆటలు ఆరోగ్యాని ఇస్తాయని చదువుతో పాటు ఆటలు ముఖ్యమని , తెలంగాణ ప్రభుత్వం ఆటలను బాగా ప్రోత్సహిస్తుందని మన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
కంటి వెలుగు -2 ను విజయవంతం చేద్దాం : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక శ్రద్ద తీసుకోని పెట్టిన కంటి వెలుగు కార్యక్రమం కోసం అందరూ కష్టపడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
కల్లాల కుట్రపై కన్నెర్ర
న్యూస్ నెట్వర్క్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన ధాన్యం ఆరబోత, పంట కల్లాలపై కేంద్రం కుట్రలను నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఇచ్చిన పిలుపు...
జై భారత్
ప్రపంచానికే దేశం అన్నపూర్ణ
పూల బొకే లాంటి దేశంలో శక్తులు చిచ్చుపెడుతున్నాయి
మన దగ్గర ఉన్నంత
వ్యవసాయ యోగ్య భూమి
అమెరికాలోనూ లేదు
భారత్లో 50శాతం
వ్యవసాయ యోగ్యమే..
అమెరికాలో 29%, చైనాలో
16%...