Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
నేనైతే బిజెపి జీరో కావాలని కోరుకుంటున్నాను: మమతా బెనర్జీ
కోల్కతా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సోమవారం కోల్కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. నితీశ్ కుమార్ వెంట ఉపముఖ్య మంత్రి తేజస్వీ యాదవ్ కూడా వెళ్ళారు. 2024 లోక్సభ...
ఈటల రాజకీయ అజ్ఞాని: విహెచ్
ఖమ్మం బ్యూరో : బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మాజీ పార్లమెంటు సభ్యులు విహెచ్.అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన...
ట్విటర్ వినియోగదారులకు శుభవార్త
న్యూఢిల్లీ: ఇటీవల అధికారిక ట్విటర్ అకౌంట్లకు తొలగించిన బ్లూటిక్ వెరిఫికేసన్ మార్క్లను మళ్లీ పునరుద్ధరించాలని ట్విటర్ అధినేత ఎలాన్మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే బ్లూటిక్కు మస్క్ ఛార్జీలు...
సెలబ్రిటీలకు ట్విట్టర్ షాక్
న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశారు. ట్విట్టర్లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘ బ్లూటిక్’కు సబ్స్క్రిప్షన్ చార్జీలను తీసుకువచ్చిన మస్క్ డబ్బులు చెల్లించని వారికి...
సెలబ్రిటీలు, ప్రముఖులకు ఎలాన్ మస్క్ భారీ షాక్…
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వినియోగదారు ప్రొఫైల్ల నుండి లెగసీ బ్లూ చెక్మార్క్లను తీసివేసింది. దీంతో సెలబ్రిటీలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ భారీ షాక్ ఇచ్చినట్లు అయింది. సబ్...
శరద్ పవార్తో గౌతమ్ అదానీ భేటీ
ముంబై: హిండెన్బర్గ్ నివేదిక వివాదం నేపథ్యంలో పారిశ్రామికవేత్త, అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ గురువారం ఎన్సిపి అధినేత శరద్ పవార్ను ఆయన నివాసంలో కలుసుకున్నారు. అదానీ గ్రూపుపై హిండెన్బర్గ్ రిసెర్చ్ నివేదికపై...
రేవంత్ వర్సెస్ ఉత్తమ్
హైదరాబాద్ : కాంగ్రెస్లో నిరుద్యోగ సభల చిచ్చు రేగింది. కాంగ్రెస్ నాయకుల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. నేతల మధ్య సమన్వయం లేదని మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ...
ప్రచారాల హోరు… సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
ప్రచారాల హోరుతో కర్ణాటక దద్దరిల్లుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే పలు ప్రచార ర్యాలీల్లో కాషాయ పార్టీపై విమర్శనాస్త్రాలు ప్రయోగించారు. మాజీ సిఎం కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య బుధవారం వరుణ...
సామాజిక న్యాయ స్వరం
అధికార రాజకీయాలు ఎంతో కాలం ఆకాశంలో విహరించజాలవు. ఎప్పుడో ఒకప్పుడు అణగారిన వర్గాల వశం కాక తప్పదు. ఒకప్పుడు ఒకవైపు ముస్లింలు, ఎస్సిల మద్దతు మరోవైపు అగ్ర వర్ణాల అండదండలతో దేశాన్ని చిరకాలం...
మీడియాలో ప్రజాస్వామ్యం
ప్రభుత్వంపై విమర్శలను జాతి వ్యతిరేకం లేక సమాజ (ఉనికిలో వున్న సామాజిక సంస్థలకు) వ్యతిరేకం అని భావించలేం. ఒక టివి ఛానల్ లైసెన్స్ రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఆ ఛానెల్...
గోమూత్రం తాగండి బుద్ధి వస్తుంది: బిజెపి నేతలకు సలహా
నాగపూర్: కాంగ్రెస్తో చేతులు కలిపినందుకు తనను విమర్శిస్తున్న బిజెపిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే ధ్వజమెత్తారు. ఆదివారం నాగపూర్లో ఒక బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ హిందూత్వమంటే...
కుల గణన కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాసిన ఖర్గే!
న్యూఢిల్లీ: కుల గణన (అప్ టు డేట్ క్యాస్ట్ సెన్సస్) చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీకి రాశారు. కుల గణనకు సంబంధించిన నమ్మకమైన డేటా...
కర్ణాటకలో కాంగ్రెస్కు ప్రతిరూపంగా బిజెపి!
గత వారం రోజులలో దక్షిణాదిన నలుగురు ప్రముఖ కాంగ్రెస్ నాయకులు నాలుగు రాష్ట్రాల నుండి బిజెపిలో చేరారు. ఆంధ్ర ప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి, కేరళలో మాజీ కేంద్ర...
IPL 2023: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్కతా
హైదరాబాద్: ఐపిఎల్ లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు పోరుకు సమరోత్సాహంతో సిద్ధమయ్యాయి. టాస్ గెలిచిన కోల్కతా బౌలింగ్ ఎంచుకుని, సన్రైజర్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంజాబ్ కింగ్స్పై...
చారిత్రాత్మక ప్రతిపక్ష ఐక్యత: నితీశ్తో ఖర్గే భేటీ
న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ బుధవారం నాడిక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఆయన నివాసంలో కలుసుకున్నారు. 2024...
ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారు: మండలి చైర్మన్ గుత్తా పైర్
నల్లగొండ: తెలంగాణలో ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి అధికార సాధనతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నారని వాళ్లు వస్తే సీఎం కేసీఆర్ పాలనలో అభివృద్ధి పథంలో సాగుతున్న...
కర్ణాటక కాంగ్రెస్లో ఉత్సాహం!
అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్కు ప్రతిష్ఠాత్మకంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశమంతటా ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఏ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఏ పార్టీ ముందుకు తెస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటి...
కాంగ్రెస్ మూడో విడత జాబితాలో భారీ పోటీ
బెంగళూరు : పెండింగ్లో ఉన్న 58 నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్ నాయకులు సోమవారం ఢిల్లీలో చర్చలు జరిపారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ముకుల్...
రూ.20 వేల కోట్ల లెక్క ఇదిగో
న్యూఢిల్లీ : గత 2019 సంవత్సరం నుంచి అదానీ గ్రూప్ సంస్థల్లో 2.87 బిలియన్ డాలర్ల (రూ.23,541 కోట్లు) వాటాల విక్రయం వివరాలను బిలియనీర్ గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సోమవారం వెల్లడించింది....
విపక్షాన్ని కలిపిన సమావేశాలు
2024 లోక్సభ ఎన్నికలకు ముందరి పార్లమెంటు ఆఖరి బడ్జెట్ సమావేశాలు గురువారం నాటితో ముగిసిపోయాయి. ‘అచ్ఛేదిన్’ నినాదం బూజుపట్టిపోడంతో ‘అమృత్ కాల్’ అనే సరికొత్త పంచదార పలుకుతో ఈ బడ్జెట్ను ఆర్థిక మంత్రి...