Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
కేరళ వయనాడ్ స్థానం ఖాళీ.. లోక్సభ సచివాలయం ప్రకటన
న్యూఢిల్లీ : కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఇప్పుడు ఖాళీ అయింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి ఎంపిగా ఉన్నారు. సూరత్ కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించడం,...
కుమారస్వామితో మమత భేటీ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం తన నివాసంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, జెడి(ఎస్) నేత హెచ్డి కుమారస్వామితో సమావేశమయ్యారు. అంతకు ముందు నగరానికి చేరుకున్న...
దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు: సిఎం కెసిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ అనర్హత వేటుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పందిస్తూ.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటి రోజు అని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర...
విపక్ష నాయకులే బిజెపి ప్రధాన టార్గెట్: మమతా బెనర్జీ
న్యూస్డెస్క్: ప్రధాని మోడీ నవభారతంలో ప్రతిపక్షాలకు చెందిన నాయకులే బిజెపికి ప్రధాన టార్గెట్గా మారిపోయారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీకి...
Uddhav Thakre: దొంగను దొంగంటే నేరమైపోయింది: ఉద్ధవ్ థాక్రే
న్యూస్డెస్క్: దొంగను దొంగ అనడం మన దేశంలో నేరంగా మారిపోయిందని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) అధినేత ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యానించారు. దొంగలు, దోపిడీదారులు స్వేచ్ఛగా తిరుగుతుంటే రాహుల్ గాంధీని...
నీరవ్ మోడీ, లలిత్ మోడీలను వెనకేసుకొస్తున్న బిజెపి: ఖర్గే
న్యూఢిల్లీ: ఓబీసీ కులాలవారిని రాహుల్ గాంధీ దొంగలతో పోల్చారంటూ బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా చేసిన ఆరోపణలను కాంగ్రెస్ శుక్రవారం గట్టిగా తిప్పికొట్టింది. ప్రభుత్వ బ్యాంకులను కొల్లగొటి దేశం విడిచి పారిపోయిన నీరవ్...
Renuka Chowdhury: ప్రధాని మోడీపై రేణుకా చౌదరి పరువు నష్టం దావా వేస్తారా?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పరువునష్టం దావా కేసు పెట్టారు. రాహుల్ గాంధీకి గుజరాత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష కూడా...
బిజెపి బెదిరింపులకు భయపడం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జైలు శిక్ష బిజెపి రాజకీయ కక్ష సాధింపు చర్య అని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలిపారు. సిట్ ముందు రేవంత్ హాజరైన సందర్భంగా ఆయన...
ఉభయ సభలు మధ్యాహ్నం రెండు వరకు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలు గురువారం ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 2.00గంటల వరకు వాయిదా పడ్డాయి. లోక్సభ ప్రారంభమైన కొద్దిసేపటికే బిజెపి ఎంపీలు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లండన్లో చేసిన...
‘మోదానీ మోడల్ ’పై ధ్వజమెత్తిన కాంగ్రెస్
ఇంటర్పోల్ జాబితా నుంచి మెహుల్ చోక్సీ పేరు తొలగింపు...
‘మోదానీ మోడల్ ’ అంటే మొదట దోచుకో, తర్వాత శిక్ష నుంచి తప్పించుకో!
న్యూఢిల్లీ: ఆర్థిక మోసానికి పాల్పడి దేశం వదిలి పారిపోయిన మెహుల్ చోక్సీ...
లోక్సభ ప్రతిష్ఠంభనపై పార్టీ నాయకులతో స్పీకర్ సమావేశం విఫలం!
న్యూఢిల్లీ: లోక్సభలో స్పీకర్ ఓమ్ బిర్లా ప్రతిష్ఠంభనను ముంగించేసేందుకు పిలిచిన సమావేశం ఎలాంటి ఫలితం లేకుండా ముగిసింది. పార్టీలు తమ వ్యతిరేకతను వదులుకోడానికి ఇష్టపడలేదు. అభిజ్ఞ వర్గాల ప్రకారం అధికార పక్షం బిజెపి,...
పార్లమెంటు భవనం నుంచి వేలాడిన జెపిసి బ్యానర్!
న్యూఢిల్లీ: వివిధ ప్రతిపక్ష నాయకులు మంగళవారం పార్లమెంట్ హౌస్ కారిడార్లో తమ నిరసన ప్రదర్శించారు. అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జెపిసి) కోరుతూ నినాదాలు చేశారు. అంతేకాక ‘వి వాంట్ జెపిసి’ అన్న...
ప్రాంతీయ శక్తులతోనే బిజెపికి పాతర
కోల్కతా: 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపిని ఓడించేందుకు ప్రతిపక్షాల కూటమి రూపుదిద్దుకుంటుందన్న ఆశాభావాన్ని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాది పార్టీ అధినేత అ ఖిలేశ్ యాదవ్ వ్యక్తం...
కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కాంగ్రెస్ లేని విపక్ష కూటమి అసాధ్యం
కూటమి ఏర్పడితే దానిలో కాంగ్రెస్ కీలక పాత్ర
ఇప్పుడు పార్టీ దృష్టంతా రాష్టారల్లో ఎన్నికలపైనే
ఆ తర్వాతే కూటమిపై ఆలోచిస్తాం
కాంగ్రెస్ నేత జై రాం రమేశ్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: బిజెపిని ఎదుర్కోవడానికి...
ఓర్వలేకే దేశంపై నిందలు
రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ధ్వజం
న్యూఢిల్లీ : భారత్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బ్రిటన్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోడీ తూర్పారబట్టారు. ఇండియా టుడే సదస్సులో మాట్లాడిన...
ప్రతిపక్ష కూడిక – తీసివేత!
సంపాదకీయం: 2024 లోక్సభ ఎన్నికలు ఎవరెవరి మధ్య జరుగుతాయో ఇంకా స్పష్టమైన యుద్ధ రేఖ కనిపించడం లేదు. ప్రతిపక్షాలన్నీ ఒక్క శక్తిగా కలిసి నడిచే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ అటువంటి కూటమి వివరంగా రూపు...
చైనాతో పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే : జైశంకర్
న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభన పరిష్కారమైతే గానీ, భారత్, చైనా మధ్య సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి రాలేవని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు....
పార్లమెంటు సమావేశాల వృథా!
దేశ అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థ, ప్రజాస్వామ్య తలమానిక సంస్థ అయిన పార్లమెంటు సమావేశాలు విజ్ఞత, పరిణతతో కూడిన చర్చకు నోచుకొని చాలా కాలమైంది. కీలకాంశాలపై పాలక, ప్రతిపక్షాల మధ్య ప్రశాంతమైన వాదప్రతివాదలు...
కాంగ్రెస్ లేకుండానే కమలంతో ఫైట్
కోల్కతా/న్యూఢిల్లీ: కాంగ్రెస్, బిజెపిలతో సమానదూరం పాటించాలని దేశంలోని మూడు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అంగీకారానికి వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బిజూజనతాదళ్లు తమది థర్డ్ఫ్రంట్ కానీ, కాంగ్రెసేతర బిజెపియేతర విపక్ష కలయిక...
ప్రధాని మోడీపై కాంగ్రెస్ సభాహక్కుల నోటీసు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్ శుక్వారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు సమర్పించారు....