Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
‘సత్యం భయపడదు’
టూల్కిట్ కేసులో రాహుల్గాంధీ ట్విట్
న్యూఢిల్లీ: కొవిడ్ టూల్కిట్ వ్యవహారంలో ఢిల్లీ పోలీసుల తీరును తప్పు పడ్తూ ‘సత్యం భయపడదు’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ట్విట్ చేశారు. టూల్కిట్ అంశంలో ఢిల్లీ పోలీసులు...
అదనంగా 10 వేల ఆక్సిజన్ బెడ్స్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రులలో అదనంగా 10 వేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేయడంతో ఆక్సిజన్ పడకల సంఖ్య 20 వేలకు చేరిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ తెలిపారు. గత ఏడాది...
ద్వేషం స్థానంలో శాంతిని తెస్తాం
అసోం ప్రజలకు రాహుల్ భరోసా
మరియానీ: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ద్వేషాన్ని తొలగించి, శాంతిని నెలకొలుపుతుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. శనివారం అసోం జోర్హత్ జిల్లాలోని మరియానీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో...
జేసీ దివాకర్రెడ్డి తన రాజకీయాలేవో ఆంధ్రాలో చేసుకోవాలి: విహెచ్
హైదరాబాద్: గత రెండ్రోజులుగా ఎపి టిడిపి నేత, మాజీ ఎంపి జేసీ దివాకర్రెడ్డి హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. తెలంగాణ సిఎల్పీ కార్యాలయానికి విచ్చేసిన ఆయన ఒకప్పటి తన కాంగ్రెస్ సహచరులను కలుస్తూ అన్ని...
కాంగ్రెస్ సీనియర్లకు షాక్
బెంగాల్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఒక్కరికీ దక్కని చోటు
లిస్టులో రాహుల్ టీమ్కు ప్రాధాన్యం
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఇందులో రాహుల్...
రైతు ఉద్యమం @100
వంద రోజులైనా వెనక్కి తగ్గని అన్నదాతలు, బ్లాక్ డేలో భాగంగా ఢిల్లీ సమీపంలోని జాతీయ రహదారి దిగ్బంధం, సాగు చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఉద్యమం సాగిస్తాం, రైతు నేత రాకేశ్ తికాయత్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ:...
మోడీ బలమైన శత్రువు.. వ్యతిరేకుల్ని అణచివేసే వ్యక్తి
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ
తిరునెల్వేలి: ప్రధాని మోడీ బలమైన శత్రువని, వ్యతిరేకించేవారిని అణచివేసే స్వభావమున్న వ్యక్తి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. ప్రేమ, అహింసా మార్గంలో ఆయణ్ని రాజకీయ క్షేత్రం నుంచి తెరమరుగు...
బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు: 11మంది మృతి
విరుధ్నగర్: తమిళనాడులోని విరుధ్నగర్ జిల్లాలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో జరిగిన ఈ ప్రమాదంలో 11మంది చనిపోగా, 36మంది గాయపడ్డారు. సత్తూర్ సమీపంలోని అచ్చనకులం గ్రామంలో టపాసుల తయారీ...
ఢిల్లీలో ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్
ఢిల్లీలో ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్
వ్యక్తిగత పూచీకత్తుపై ఒకరి విడుదల
న్యూఢిల్లీ: హర్యానా-ఢిల్లీ సరిహద్దు ప్రాంతం సింఘులో రిపోర్టింగ్ చేస్తున్న ఇద్దరు జర్నలిస్టులను శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తమ విధులకు అంతరాయం కలిగించారని...
గుస్సాడి కనక ‘రాజు’
మార్లవాయి మెడలో మరో మణిహారం
పద్మశ్రీ అవార్డుతో గిరిసీమలో సంబరాలు
గుస్సాడికళ ఔన్నత్యాన్ని చాటిన గోండు బిడ్డ
జైనూర్/అసిఫాబాద్: ఉమ్మడి తెలంగాణలో చారిత్రాత్మక గ్రామంగా పేరు గాంచిన మార్లవాయి మరోసారి జాతీయ వార్తల్లోకెక్కింది. గుస్సాడి రారాజుగా పేరు...
అధికారిక రహస్యాలను ఓ జర్నలిస్ట్కు లీక్ చేయడం నేరం
బాలాకోట్ దాడుల గురించి అర్నాబ్కు ముందే తెలుసంటున్న రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: అధికారిక రహస్యాలను ప్రభుత్వంలోనివారు ఓ జర్నలిస్ట్కు తెలియజేయడం నేరపూరిత చర్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. పాకిస్థాన్ బాలాకోట్లోని ఉగ్ర స్థావరాలపై...
చట్టాల రద్దే పరిష్కారం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కేంద్రం భేషజాలకు పోకుండా మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, అప్పుడే రైతుల నిరసనలపై పరిష్కారం దక్కుతుందని కాంగ్రెస్ స్పష్టం చేసింది. జంతర్ మంతర్ వద్ద రైతులకు సంఘీభావంగా ధర్నా చేస్తున్న...
మోడీది అబద్ధాల చరిత్ర
అందుకే రైతులు నమ్మడం లేదు : రాహుల్గాంధీ
న్యూఢిల్లీ: అబద్ధాల(అసత్యాగ్రహం) విషయంలో ప్రధాని మోడీకి దీర్ఘ చరిత్ర ఉన్నదని, అందుకే రైతులు ఆయణ్ని నమ్మడంలేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ విమర్శించారు. ప్రతి ఒక్కరి బ్యాంక్...
పార్టీని ముంచుతాడు
టిపిసిసి అధ్యక్ష పదవి రేవంత్రెడ్డికి ఇస్తే టిడిపిని ముంచినట్టే కాంగ్రెస్ను కూడా
అంతం చేస్తాడు, ఆయనకు కట్టబెడితే నేను తప్పుకుంటా : విహెచ్ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్ : రేవంత్కు పిసిసి ఇస్తే తాను...
భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారు..?
ప్రధాని మోడీకి రాహుల్ ప్రశ్నాస్త్రం
న్యూఢిల్లీ: ప్రపంచంలో పలు దేశాలు కొవిడ్19 నిరోధానికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. భారత్లో టీకాలు ఎప్పుడు ప్రారంభిస్తారంటూ ప్రధాని మోడీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. ప్రపంచంలో ఇప్పటికే...
త్వరలో తెలంగాణ పిసిసి నేత ఖరారు?
కాంగ్రెస్లో సంస్థాగత మార్పుల స్పీడ్
న్యూఢిల్లీ : తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో నాయకత్వాన్ని భారీ స్థాయిలో ప్రక్షాళించాలని కాంగ్రెస్ అధిష్టానం తలపెట్టింది. పార్టీలో సంస్థాగత మార్పులు చేర్పులపై సుదీర్ఘ విరామం తరువాత ఇప్పుడు...
సోనియాతో రెబెల్స్ బృందం భేటీ ఖరారు?
కమల్ నాథ్ చొరవతో సయోధ్య మార్గం
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సంస్థాగత మార్పుల వాదన తెచ్చిన 23 మంది కాంగ్రెస్ రెబెల్స్ బృందం త్వరలోనే పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తుంది. మధ్య ప్రదేశ్...
ఎవ్వరూ ఢిల్లీకీ రావొద్దు..
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఝలక్...
టాస్క్ని అమలుపర్చడంలో వ్యూహాత్మక అడుగులు
అవతలి వర్గం చేజారకుండా బుజ్జగింపుల చర్యలు వేగవంతం
ఈ మారు జిల్లా స్థాయి నేతలతో అభిప్రాయ సేకరణ చేసే ఛాన్స్...!
మన తెలంగాణ/హైదరాబాద్: టిపిసిసి చీఫ్...
స్వర్ణ విజయ జ్యోతిని వెలిగించిన ప్రధాని మోడీ
1971 యుద్ధంలో భారత్ విజయానికి 50 ఏళ్లు
ఏడాదిపాటు జరగనున్న ఉత్సవాలు
న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోడీ బుధవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ వార్షికోత్సవాలను ప్రారంభించారు. 1971లో పాకిస్థాన్పై యుద్ధంలో...
ఇక్కడ ముగిసింది.. అక్కడ మొదలైంది…
ప్చ్.. ఎటూ తేలడం లేదు.. ఢిల్లీకి చేరిన పిసిసి పంచాయతీ...
మన తెలంగాణ/హైదరాబాద్: ప్చ్.. ఎటూ తేలడం లేదు.. పిసిసి అధ్యక్ష పదవి ఎంపిక వ్యవహార పంచాయతీ ఢిల్లీకి చేరింది. పిసిసి అధ్యక్ష ఎంపిక...