Home Search
రాహుల్ గాంధీ - search results
If you're not happy with the results, please do another search
మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్
సంగారెడ్డిః జగ్గారెడ్డి దిష్టిబొమ్మను దగ్దం చేసే నైతిక హక్కు సంగారెడ్డి బిజెపి నాయకులకు లేదని టిపిసిసి కార్యదర్శి తోపాజి అనంతకిషన్ అన్నారు. మంగళవారం సంగారెడ్డిలో కాంగ్రెస్ నాయకులు ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం...
గిరిజనులను మోడీ అడవిమనుష్యులు చేశాడు
బుల్ధానా : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గిరిజనులకు పలు రకాలుగా ద్రోహం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. యుపిఎ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి వారి భవిష్యత్తుకు తీసుకువచ్చిన పలు చట్టాలను,...
షెగావ్ నుంచి భారత్ జోడో యాత్ర…పెద్ద సంఖ్యలో మహిళలు
షెగావ్: మహారాష్ట్రలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ శనివారం 13వ రోజుకు చేరుకుంది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ యాత్రలో పెద్ద ఎత్తున మహిళలు నడిచారు. ఉదయం...
ఇందిర పాలనతోనే నియంతృత్వం
జనవరి 1966, మార్చి 1977 మధ్య మొదటి పర్యాయం, జనవరి 1980, అక్టోబర్ 1984 మధ్య రెండో పర్యా యం, సుమారు పదహారేళ్ల పాటు, మకుటంలేని మహారాణిలాగా, భారత ప్రధాన మంత్రి పదవిలో...
ఇండోర్లో ‘భారత్ జోడో యాత్ర’కు బాంబు బెదిరింపు
ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ షాపుకు బాంబు బెదిరింపు అందింది. ఒకవేళ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న వారు నవంబర్ 28న స్థానిక స్టేడియంలో రాత్రి బస చేస్తే బాంబు...
తుషార్, శ్రీనివాస్లకు సిట్ నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్: టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతం చేసింది. దీనిలో రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న...
రాజీవ్ హత్యలో అసలు సూత్రధారులు
స్వతంత్ర భారతదేశంలో అనుమానాస్పద అత్యంత సంచలనం, విషాదం కలిగించిన ప్రముఖుల హత్యలలో మాజీ ప్రధాని రాజీవ్గాంధీ హత్య ఒకటని చెప్పవచ్చు. డా. శ్యామప్రసాద్ ముఖర్జీ మరణం నుండి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం...
డిసెంబర్ 9నుంచి రేవంత్ పాదయాత్ర..!
మన తెలంగాణ/హైదరాబాద్: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఆయన తెలంగాణ మొత్తం చుట్టేలా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ కూడా...
దేశంలో గులాబీ కండువా విప్లవం సృష్టించబోతోంది : ఎమ్మెల్సీ కవిత
జగిత్యాల : తెలంగాణలో విప్లవం సృష్టించినట్లే ఈ దేశంలో కూడా గులాబీ కండువా విప్లవం సృష్టించబోతుందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జగిత్యాల నియోజక వర్గం రాయికల్ మండల కేంద్రంలో...
జగ్గారెడ్డి న్యూ లుక్…!
జగ్గారెడ్డి న్యూ లుక్...!
శ్రీవారికి తలనీలాలు సమర్పణ..
వెంట్రుకలు, గడ్డం తీసేయడంతో అసలు ఆయన జగ్దారెడ్డియేనా?
అని డౌట్ వ్యక్తం చేసిన పలువురు నెటిజన్లు..
ఇంకొందరు ఆయన ఫోటోను షేర్ చేస్తూ
‘ఇయన ఎవరో చెప్పుకోండి...
నిర్దోషులైతే వణుకెందుకు?
ఎంఎల్ఎల ఎర కేసులో సిట్ దర్యాప్తును ఎందుకు అడ్డుకుంటున్నారు
ఎంక్వయిరీ ఆపాలంటూ పిటిషన్ వేయడంలో పరమార్థం ఏమిటి?
సంబంధం లేదంటూనే కేసులు ఎందుకు వేస్తున్నారు?
కమలనాథులకు చిత్తశుద్ధి ఉంటే దర్యాప్తుకు సహకరించాలి
బిజెపి నేతలు తేలు కుట్టిన...
కంచుకోటల్లో కాంగ్రెస్ ఢమాల్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొన్న
నాగార్జునసాగర్.. నేడు మునుగోడు
అంతర్గత కుమ్ములాటలే కారణం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ఢమాల్ అయ్యింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైంది. వరుస ఎన్నికల్లో ఓటములను...
యూనిఫామ్ కాదు, సంస్కరణలు!
పోలీసులు అందించే సేవల గురించి అటు ప్రభుత్వమూ, ఇటు పోలీసు అధికారులు లోతుగా ఆలోచించడం లేదు. దానికి బదులుగా, వారి యూనిఫాం మార్పు వంటి పనికిమాలిన విషయాలను ఆలోచిస్తూ తమ శక్తియుక్తులను వృథా...
12వ రోజు కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర..
హైదరాబాద్: పన్నెండవ రోజు జుక్కల్ చౌరస్తా నుంచి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మొదలైంది. గత 12 రోజులుగా తెలంగాణలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించింది....
గుజరాత్ను మోడీ ద్రోహం నుంచి రక్షిస్తాం
న్యూఢిల్లీ : గుజరాత్ను బిజెపి ఆధ్వర్యపు డబుల్ ఇంజిన్ ద్రోహం బారి నుంచి తమ పార్టీ కాపాడితీరుతుందని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తెలిపారు. గుజరాత్ ప్రజలకు తమ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను...
భారత్ జోడో గర్జననను విజయవంతం చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్: దేశం కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం దేశంలో కులం, మతం, భాష, ప్రాంతం...
దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: భారత్ జోడో యాత్ర గత నెల 23న తెలంగాణలో ప్రవేశించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరగకుండా యాత్ర కొనసాగుతోంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భరోసానిస్తూ రాహుల్ గాంధీ పాదయాత్ర...
పదో రోజు భారత్ జోడో యాత్ర ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణలో పదో రోజు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ భారత్ జోడో యాత్ర చౌటకూర్ నుంచి ప్రారంభమైంది. ఈ రోజు ఆందోల్, జోగిపేట మీదుగా పెద్దాపూర్ వరకు జోడో...
ఇవాళ శంషాబాద్ నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం…
హైదరాబాద్: తెలంగాణలో ఏడో రోజు శంషాబాద్ నుంచి భారత్ జోడో యాత్ర మొదలైంది. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించనుంది. మంగళవారం ఉదయం ఆరాంఘర్ మీదుగా పురానాపూల్...
బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
బిజెపిపై యుద్ధం రెండు నిమిషాల్లో ముగిసేది కాదు
2024 ఎన్నికలు.. విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటం
బిజెపి విద్వేషాలు వ్యాప్తి చేస్తోంది.. హింసను ప్రేరేపిస్తోంది
టిఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తుపెట్టుకునే ప్రసక్తే...