Thursday, May 2, 2024

వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ లోక్‌సభలో ప్రైవేట్ బిల్లు

- Advertisement -
- Advertisement -

Private bill in the Lok Sabha seeking repeal of Farm laws

 

పంజాబ్ కాంగ్రెస్ ఎంపిల చొరవ

న్యూఢిల్లీ : వివాదాస్పదమైన మూడు కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ లోక్‌సభలో ప్రైవేట్ సభ్యుల బిల్లును ప్రవేశపెట్టడానికి పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపిలు ముందుకు కదులుతున్నారు. కాంగ్రెస్ ఎంపి మనీష్ తివారీ పాత్రికేయులతో మాట్లాడుతూ తనతోపాటు పార్టీ ఎంపిలు కొందరు లోక్‌సభలో వ్యవసాయ చట్టాల రద్దు, సవరణ బిల్లు 2021 ప్రవేశ పెడతామని చెప్పారు. ఇతర పార్టీల ఎంపిలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఎగువ సభలో కూడా ఇలాంటి బిల్లును ప్రవేశ పెట్టాలని ఆయా సభ్యులను కోరినట్టు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News