Thursday, April 18, 2024

వాటితో రైతులకు భరోసా ఇచ్చాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్వయంగా రైతు అని మంత్రి హరీష్ రావు తెలిపారు. రాడిసన్ బ్లూ హోటల్‌లో నాబార్డ్ ఆధర్వంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ -2020కి ముఖ్యఅతిథిగా హరీష్ రావు హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఫార్మర్ ఫ్రెండ్లీ ప్రభుత్వమని, రైతుల సమస్యలు ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నామని, గోదాముల నిర్మాణం, సూక్ష్మసేద్యానికి నాబార్డు అండగా నిలిచిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్‌తో రైతులకు భరోసా ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు సిజిఎం విజయ్ కుమార్, టిఎస్‌సిఎబి చైర్మన్ కొండూరి రవీందర్ రావు పాల్గొన్నారు.

 

Rythu bhima, Rythu bandhu for Farmers in Telangana, CM KCR is Farmer then Farmers Problems Solved by KCR, Telangana Government is Farme Friendly Govt
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News