Friday, April 19, 2024

ఎపిసిసి అధ్యక్షుడిగా శైలజానాథ్ నియామకం

- Advertisement -
- Advertisement -

Sailajanath

 

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఎన్ రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దరిమిలా ఈ పదవి ఇప్పటివరకు ఖాళీగా ఉంది. కాగా, గురువారం ఎఐసిసి సాకే శైలజానాథ్‌కు ఎపిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయనతోపాటు ఎపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఎన్ తులసిరెడ్డి, షేక్ మస్తాన్ వలీని ఎఐసిసి నియమించింది. పార్టీకి విశేష సేవలందించిన మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని ఎఐసిసి ప్రశంసించింది.

Sailajanath appointed as APCC Chief, Tulasi Reddy, Shaik Mastan Vali have been appointed as APCC working presidents
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News