Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
రేపే రాజస్థాన్ లో పోలింగ్….
జైపూర్: రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో 199 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. కరన్ఫూర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనర్ సెప్సిస్ కన్నుమూయడంతో ఆ...
సమయం లేదు మిత్రమా!
ఆఖరి పోరాటానికి సై.. ప్రచారంలో ప్రధాన పార్టీల మరింత దూకుడు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. నవంబర్ 28 సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. కేవలం వారం రోజులు వ్యవధి మాత్రమే మిగిలి...
రాజస్థాన్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన: రాహుల్
జైపూర్ : రాజస్థాన్లో మళ్లీ కాంగ్రెస్ అధికారం లోకి వస్తే కులగణన నిర్వహిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజస్థాన్లో ఎన్నికలు జరగుతున్న ధోల్పూర్, భరత్పూర్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార...
అరుంధతీరాయ్ నోరు నొక్కే చర్యలు!
ప్రముఖ రచయిత్రి, బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత అరుంధతీరాయ్ జర్మనీ వెళ్ళడానికి భారత ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. జర్మనీలో ఈ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు జరిగే...
జమిలితో అందరికీ ప్రయోజనమే: రాంనాథ్ కోవింద్
జమిలితో అందరికీ ప్రయోజనమే
అన్ని రాజకీయ పార్టీలు ఇందుకు మద్దతు ఇవ్వాలి
మాజీ ష్ట్రపతి రాంనాథ్ కోవింద్
రాయ్బరేలి: జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. దేశానికి మేలు...
ఫైనల్కు భారీ ఏర్పాట్లు..
హాజరుకానున్న ప్రధాని మోడీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్
అహ్మదాబాద్: భారత్ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరుగనున్న వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించేందుకు అతిరథ మహారథులు హాజరుకానున్నారు. భారత...
బిజెపికి చుక్కలు చూపిస్తున్న ఏక్నాథ్!
మహారాష్ట్రలో ఎన్ని వత్తిడులు తెచ్చినా, బెదిరింపులు చేసినా ఉద్ధవ్ థాకరే లొంగి రాకపోవడంతో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను రంగంలోకి దింపి, బెదిరించి ఆయన ఎంఎల్ఎలను చీల్చి, ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రిగా చేయడం ద్వారా...
అధికారం కోసం అమలు కానీ హామీలు
రాహుల్ ప్రధాని కోసం కాంగ్రెస్ అడ్డదారులు
బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సిఎం చేస్తాం
గద్వాల్, నల్లగొండ, వరంగల్ సభల్లో కేంద్ర మంత్రి అమిత్ షా
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి బిజెపి పెద్దల...
టైమ్ విశిష్ట వ్యక్తుల్లో 8 మంది భారతీయులు
న్యూయార్క్ : ఈ ఏడాది 2023 ముగింపు దశలో టైమ్స్ పత్రిక ప్రపంచంలోని అత్యంత ప్రభావవంత వ్యక్తుల జాబితాను వెలువరించింది. వందమందితో కూడిన ఈ తొట్టతొలి లిస్టులో ఎనమండుగురు భారతీయులు, భారతీయ సంతతికి...
టోకుగా ఓట్లు.. కొల్లగొట్టేందుకు పాట్లు
ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్రిముఖ పోరుకు వేదికవుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అగ్ర పార్టీలన్నీ తమదైన వ్యూహాలతో దూసుకెళుతున్నాయి. ఓట్లు చీలకుండా గంపగుత్తగా తమకే పడేలా అన్ని రాజకీయ పక్షాలు...
త్రిముఖ పోరులో అసెంబ్లీ ఎన్నికలు
ఆధిపత్యం కోసం అగ్ర పార్టీల వ్యూహాలు
ఆత్మీయ సమ్మేళనాలతో బిఆర్ఎస్ అభ్యర్థుల బిజీ
ఇంకా అసంతృప్తులను సముదాయించడానికి కాంగ్రెస్ తంటాలు
బిసి నినాదాన్ని భుజానికెత్తుకున్న బిజెపి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు త్రిముఖ పోరుకు వేదికవుతున్నాయి....
కమలం వీడిన రాములమ్మ..
హైదరాబాద్ ః రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోరు ఉదృత్తంగా సాగుతున్న సమయంలో కమలం పార్టీ ఊహించని షాక్ తగిలింది. ఆపార్టీ సీనియర్ నాయకులు, సినీ నటి విజయశాంతి పార్టీకి గుడ్ బై చెప్పింది....
మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో ప్రచారం పరిసమాప్తం
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. చివరిరోజున అధికార, విపక్షాలు ముమ్మరంగా ప్రచారం సాగించాయి. మధ్యప్రదేశ్ లోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్గఢ్లో రెండో విడతలోని...
బిజెపిలో ఈటెల వర్గానికి పొగ…
హైదరాబాద్ ః రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుండగా భారతీయ జనతా పార్టీల్లో అధిపత్య పోరు చాపకింది నీరుల్లా సాగుతుంది. సూర్యాపేట సభలో కేంద్ర మంత్రి అమిత్షా బిసి ముఖ్యమంత్రి ప్రకటన చేసిన...
కర్నాటకలో వారసత్వ కమలం
దేశంలో ఎక్కడైనా ప్రధాని నరేంద్ర మోడీ హవా నడుస్తుందేమో గానీ కన్నడ సీమలో చెల్లదని అధికార రాజకీయాల్లో తలపండిన కర్నాటక మాజీ సిఎం బిఎస్ యెడ్యూరప్ప తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎదుటి వారికి...
ఇక హెలీ ‘వార్’
హెలికాప్టర్లతో ఎక్కువ సభల్లో పాల్గొనేలా పార్టీల వ్యూహాలు
హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంలో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్లు పోటీ
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో వివిధ పార్టీలు ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు....
ఎమ్ఎల్ఎల కొనుగోలుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చిన బిజెపి : రాహుల్
భోపాల్ : 2020లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ఎమ్ఎల్ఎలను బీజేపీ కొనుగోలు చేసిందని, అయితే ఈసారి కాంగ్రెస్ ప్రభంజనం వీస్తోందని, నవంబర్ 17 న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 230...
హెలికాప్టర్లతో ఎక్కువ సభల్లో పాల్గొనేలా పార్టీల వ్యూహాలు
హెలికాప్టర్లను అద్దెకు తీసుకోవడంలో బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్లు ముందంజ
ఆ పార్టీల అధ్యక్షులతో పాటు ముఖ్య నాయకులకు అవకాశం
సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ధర రూ.1.5 లక్షలు,
డబుల్ ఇంజన్ హెలికాప్టర్ ధర రూ.2.75 లక్షలు
ఉదయం 10...
బిజెపిలో ఈటెల వర్గానికి పొగ…
పార్టీకి దూరమయ్యేలా సీనియర్ల ఎత్తుగడలు
తుల ఉమ, రవీందర్ రెడ్డిలను అవమానించిన నేతలు
టికెట్లు వచ్చిన నేతలను ఓడించేందుకు కుట్రలు
బిసి ఆత్మగౌరవ సభ, మాదిగల విశ్వరూపం సభ సక్సెస్
ఒక్కసారిగా ఈటెలకు హస్తిన పెద్దల వద్ద పెరిగిన...
కొడుకుకు పట్టం కోసం కోరలేదు: యడ్యూరప్ప
బెంగళూరు : తన కుమారుడు విజయేంద్రకు కర్నాటక బిజెపి అధ్యక్ష పదవి దక్కుతుందని తాను ఊహించలేదని, దీని కోసం తాను అడగనూ లేదని బిజెపి దిగ్గజ నేత బిఎస్ యడ్యూరప్ప తెలిపారు. ఢిల్లీలోని...