Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
దేశ ప్రజలను ఏకం చేసిన ‘మేరీ మాటీ మేరా దేశ్’ : కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రజల్లో దేశ భక్తి భావనను జాగృతం చేయడంతో పాటు.. అందరినీ ఏక తాటిపైకి తీసుకొచ్చేందుకే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని రెండేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని...
ఉమాభారతిని మరిచిన బిజెపి
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 40 మంది ప్రముఖ ప్రచారకర్తల పేర్లతో బిజెపి శుక్రవారం ఓ జాబితా విడుదల చేసింది. ఈ స్టార్ కంపైనర్ల లిస్టులో ప్రధాని మోడీ, అమిత్ షా,...
త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు స్వీకరణ
స్వాగతం పలికిన సిఎం డా. మాణిక్ సాహు, మంత్రులు
మన తెలంగాణ/ హైదరాబాద్: త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనా రెడ్డి పదవి బాధ్యతలు స్వీకరించారు. గురువారం అగర్తలాలో త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలి
అధికార వ్యామోహంలో ప్రధాని మోడీ
రాహుల్తో మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ముఖాముఖి
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ, ఆయన ప్రభుత్వంపై జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ , బీజేపీ మాజీ నేత సత్యపాల్...
తెలంగాణలో సీట్ల పంపకంపై బిజెపి-జనసేన కసరత్తు
హైదరాబాద్: వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల సర్దుబాటుపై బిజెపి, జనసేన పార్టీ మధ్య చర్చలు జరగనున్నాయి. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి, జనసేన పార్టీ...
డికె అరుణ దారెటు?
గద్వాలపై విముఖత, ముళ్లును ముళ్లుతోనే తీయాలనే స్కెచ్, బిజెపి నుంచి రంగంలోకి బోయ వీరబాబు ?, పాలమూరు,
నారాయణపేట అసెంబ్లీకి పోటీ చేయాలని అధిష్ఠానం సూచన, అంతుబట్టని డికె అరుణ రాజకీయం, నడిగడ్డలో...
ఇంద్రసేనా రెడ్డికి అభినందనల వెల్లువ
మనతెలంగాణ/ హైదరాబాద్ : త్రిపుర గవర్నర్గా నియమితులైన బిజెపి సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డికి అభినందనల వెల్లువ కొనసాగింది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డిని గురువారం బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ప్రేమేందర్...
కృష్ణానదీ జలాల వివాదంపై ట్రిబ్యునల్లో విచారణ ప్రారభం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాన దీజలాల వివాదాల పరిష్కారానికి సంబంధించిన అంశంపై బుధవారం జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో విచారణలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కృష్ణానదీజలాల పంపకాలకు సంబంధించి తెలంగాణ,...
అరుంధతీరాయ్పై కేసు!
ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ 2010లో చేసిన ప్రసంగానికి మాత్రమే కేసు పెట్టలేదు. మేధాపట్కర్తో ఆమెకున్న స్నేహం వల్ల, 1998 నుంచి ఆమె రాస్తున్న ‘ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్’ వ్యాసాల వల్ల కేసు...
సంహిత పేరిట క్రూర చట్టాలు.. కేంద్రంపై మమత బెనర్జీ నిరసన
కోల్కతా : దేశంలోని దేశద్రోహ చట్టం నిబంధనల ఎత్తివేత సాకుతో కేంద్రం మరింతగా నిర్బంధకాండకు దిగుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఆరోపించారు. కేంద్ర ప్రతిపాదిత భారతీయ న్యాయ సంహిత చట్టం...
అక్టోబర్ 15న బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బిజెపి) కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అక్టోబర్ 15వ తేదీన జరుగుతుందని పార్టీ వర్గాలు బుధవారం తెలిపాయి. న్యూఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు...
కుమారస్వామి కుట్రలు బయటపడ్డాయి: డికె శివకుమార్
బెంగళూరు: కర్నాటకలో మళ్లీ 2024లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ తీహార్ జైలుకు వెళతారంటూ జెడి(ఎస్) శాసనసభా పక్ష నాయకుడు హెచ్డి కుమారస్వామి చేసిన సంచలన వ్యాఖ్యలపై కాంగ్రెస్...
రాజస్థాన్ బరిలో ఏడుగురు బిజెపి ఎంపిలు..
న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడడంతో ఆ రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ మరో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. రాజస్థాన్లో తొలి జాబితాను విడుదల చేయగా, మధ్యప్రదేశ్,...
ఇవేనా మన ప్రజాస్వామ్య మూలాలు?
‘భారతీయుల డిఎన్ఎలోనే ప్రజాస్వామ్యం ఉంది’ అని ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ నుంచి ప్రకటించి ఏడాది కూడా కాలేదు. ‘ప్రజాస్వామ్యానికి భారత దేశం మాతృక” అని తరుచూ ఆయన...
న్యూస్క్లిక్ అరెస్టులపై వివరణ ఇచ్చుకోండి
ఢిల్లీ పోలీసుకు హైకోర్టు ఆదేశాలు
న్యూఢిల్లీ : న్యూస్క్లిక్ వ్యవస్థాపకులు ప్రబీర్ పుర్కయస్థ, హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తి అరెస్టులపై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం స్పందించింది. తమ అరెస్టులను సవాలు చేస్తూ వీరు...
చీపురు పట్టిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం...
చీపురుపట్టిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం...
అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో బిజెపి
న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) శని, ఆదివారాలలో కీలక భేటీ జరుపుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా ఈ సమావేశాలు జరుగుతాయి. ఎన్నికల...
మణిపూర్ విద్యార్థుల హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు..
ఇంఫాల్ : మణిపూర్లో జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన సంఘటనపై సిబిఐ దర్యాప్తు ప్రారంభమైందని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రానికి సిబీఐ అధికారుల బృందం చేరుకుందని , సిబిఐ...
రాష్ట్ర వ్యాప్తంగా 40 బహిరంగ సభలు : బిజెపి
హైదరాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నేతలతో 40 బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర...