Saturday, May 18, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search

చీపురు పట్టిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం...
PM Modi joined by fitness influencer Ankit Baiyanpuria

చీపురుపట్టిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 2న పురస్కరించుకుని ఆదివారం దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ‘స్వచ్ఛతాహి సేవా’లో భాగంగా పరిసరాల పరిశుభ్రత కోసం...

అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలో బిజెపి

న్యూఢిల్లీ : భారతీయ జనతాపార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సిఇసి) శని, ఆదివారాలలో కీలక భేటీ జరుపుతుంది. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా ఈ సమావేశాలు జరుగుతాయి. ఎన్నికల...

మణిపూర్ విద్యార్థుల హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు..

ఇంఫాల్ : మణిపూర్‌లో జులైలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్యకు గురైన సంఘటనపై సిబిఐ దర్యాప్తు ప్రారంభమైందని ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ వెల్లడించారు. రాష్ట్రానికి సిబీఐ అధికారుల బృందం చేరుకుందని , సిబిఐ...

రాష్ట్ర వ్యాప్తంగా 40 బహిరంగ సభలు : బిజెపి

హైదరాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గుణాత్మకమైన మార్పు కోసం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ నేతలతో 40 బహిరంగ సభలను నిర్వహించనున్నట్లు కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం బిజెపి రాష్ట్ర...

జెడిఎస్ మనుగడ కోసమే బిజెపితో పొత్తు: దేవెగౌడ

బెంగళూరు: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో పొత్తు తమ పార్టీ నిరయాన్ని జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ సమర్ఙంచుకున్నారు. తమ పార్టీని కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, లౌకికవాద...
I don't need KTR certificate: Kishan Reddy

నాకు కెటిఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు : కిషన్‌రెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : తనకు మంత్రి కెటిఆర్ సర్టిఫికెట్ అవసరం లేదని, తెలంగాణ ప్రజల సర్టిఫికెట్ అవసరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ...

జమిలి కమిటీ తొలి భేటీ

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారధ్యపు జమిలి ఎన్నికల కమిటీ శనివారం సమావేశం అయింది. కమిటీకి ఇది తొలి భేటీ అయింది. దేశమంతటా ఒకేసారి అసెంబ్లీలకు, లోక్‌సభకు కలిపి ఎన్నికలు...
Today is the first meeting of Jamili Election Committee

నేడు జమిలి ఎన్నికల కమిటీ తొలి సమావేశం

పరిశీలన అంశాలపై చర్చించనున్న సభ్యులు న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం శనివారం ఇక్క డ జరగనుంది. ఈ విషయంలో రోడ్‌మ్యాప్‌పైన, ఇందుకు...

నేడు జమిలి ఎన్నికలపై కమిటీ పరిచయ సమావేశం

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయిన కమిటీ పరిచయ సమావేశం శనివారం ఇక్కడ జరగనుంది. ఈ విషయంలో రోడ్‌మ్యాప్‌పైన, ఇందుకు సంబంధించిన భాగస్వాములతో ఎలా చర్చించాలనే దానిపై...

ఎన్‌డిఎలో చేరిన జెడిఎస్..

న్యూఢిల్లీ: కర్నాటకకు చెందిన జనతాదళ్ సెక్యులర్(జెడిఎస్)బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్(ఎన్‌డిఎ) కూటమిలో చేరింది. జెడిఎస్ సీనియర్ నేత, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్...

సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే

సాయుధ పోరాటంలో గానీ, స్వాతంత్య్ర పోరాటంలో గానీ అసలు ఏ ఉద్యమంలోనూ బిజెపి పాత్ర లేదు. అసలు సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు బిజెపికి లేదు.దేశంలో లౌకిక వ్యవస్థను నాశనం చేసేందుకు,...
Olympian woman wrestler morphed photo

మహిళా రెజ్లర్ మార్ఫ్‌డ్ వీడియో వైరల్…… వ్యక్తి అరెస్టు

ఛండీగఢ్: ఒలింపియన్ మహిళా రెజ్లర్ మార్ఫ్‌డ్ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అతడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన హర్యానాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తన...
Asaduddin

తృతీయ ఫ్రంట్‌కు మంచి అవకాశం

కెసిఆర్ సారథ్యం వహించాలి ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ వ్యాఖ్య మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో తృతీయ ఫ్రంట్‌కు బలమైన అవకాశాలు ఉ న్నాయని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి అన్నారు. తెలంగాణ...

ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్రమోడీ 73 వ పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, పలువురు ప్రముఖులు , ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ...
Revanth Reddy vs CM KCR

కెసిఆర్ పై ఇడి, సిబిఐ కాదుకదా ఈగ కూడ వాలదు: రేవంత్

హైదరాబాద్: కాళేశ్వరాన్ని సిఎం కెసిఆర్ ఎటిఎంలా వాడుకున్నారని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం సరిపోలేదని ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు...

ప్రత్యేక పార్లమెంట్‌కు నేడు అఖిల పక్ష భేటీ

న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం అవుతున్న దశలో ఆదివారం సాయంత్రం అఖిలపక్ష సమావేశం జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి...

పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

సిటిబ్యూరోః సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కేంద్ర మంత్రి అమిత్‌షా బహిరంగ సభ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్...

23న “ఒకే దేశం ఒకే ఎన్నిక” కమిటీ తొలి సమావేశం

న్యూఢిల్లీ : “ఒకే దేశం, ఒకే ఎన్నిక ” విధానాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ...

సెప్టెంబర్ 23న ఒకే దేశం, ఒకే ఎన్నికల కమిటీ తొలి సమావేశం: కోవింద్

న్యూఢిల్లీ: ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీ తొలి సమావేశం సెప్టెంబర్ 23న జరగనున్నట్లు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం ప్రకటించారు. మాజీ రాష్ట్రపతి కోవింద్...

Latest News