Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ
న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్కం టాక్స్ ఆఫీస్...
హిమాచల్కు మరో రూ. 180 కోట్ల సాయం
హిమాచల్ ప్రదేశ్: వరదలతో దెబ్బతిన్న హిమాచల్ ప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం రెండో విడత సహాయ నిధిని ముందస్తుగా విడుదల చేసేందుకు కేంద్ర మంత్రి అమిత్షా ఆమోదం తెలిపారు. రూ. 180 . 40...
ఇంకా జలదిగ్బంధంలో ఢిల్లీ
న్యూఢిల్లీ : ఢిల్లీలో యమునా నది వరద నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతున్నా జలదిగ్బంధం నుంచి నగర వాసులు ఇంకా పూర్తిగా బయటపడలేదు. ఐటీవో, శాంతివాన్ ఏరియా, ఇన్కం టాక్స్ ఆఫీస్...
జలదిగ్బంధంలోనే ఢిల్లీ..
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ పౌరులను వణికిస్తున్న యమునా నది వరద శు్రక్రవారం కాస్త నెమ్మదించినప్పటికీ నగరంలో వరద ప్రభావం మాత్రం తగ్గలేదు. రాజధానిలోని అనేక ప్రాంతాలు ఇప్పటికీ...
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు…..
దేశ ప్రజలంతా కాంగ్రెస్ వైపు.....
రాహుల్గాంధీపై అనర్హత వేటుతో లబ్ది పొందాలని బిజెపి కుట్రలు
దేశం కోసం త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుంటుంబానిదే
కార్పొరేట్ వ్యవస్థకు అండగా నిలిచే మోడీని సాగనంపే రోజులు దగ్గర పడ్డాయి
సత్యాగ్రహ...
కేంద్రం జోక్యం కోరిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షాలు పడక పోయినప్పటికీ యమునా నది జలాలు అసాధారణ స్థాయిలో పెరుగుతున్నాయని, హర్యానా లోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడమే దీనికి కారణమని...
రేపు బిజెపి దక్షిణాది రాష్రాల సమావేశం
హైదరాబాద్ : రానున్న పార్లమెంట్ ఎన్నికలు, దక్షిణాదిలో భారతీయ జనతాపార్టీ విస్తరణ తదితర అంశాలు ఎజెండాగా దక్షిణాది రాష్రాల ముఖ్యనేతలతో బిజెపి అగ్రనేతలు భేటికానున్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ బిజెపి రాష్ట్ర...
తొమ్మిది, పది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత ప్రధాని మోడీదే: గుత్తా
మిర్యాలగూడ: దేశవ్యాప్తంగా 9, 10 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఏర్పాటు చేసిన...
తొమ్మిది, పది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత ప్రధాని మోడీదే
నల్లగొండ: దేశవ్యాప్తంగా 9, 10 రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదని రాష్ట్ర శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. శనివారం మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావుతో కలిసి ఏర్పాటు...
పార్టీ పిరాయింపులు, చీల్చడం బిజెపి ఉద్దేశ్యం
నల్లగొండ: నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న రాజకీయాలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నాయని అందుకు ఉదాహరణ గతంలో...
బిజెపి తెలంగాణ ఎన్నికల ఇంఛార్జ్గా ప్రకాష్ జవదేకర్
హైదరాబాద్: ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్గా మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ ప్రకాశ్ జవదేకర్ను భారతీయ జనతా...
రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే
భీమ్గల్ : మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పిసిసి అధికార ప్రతినిధి వేణుగోపాల్ యాదవ్ భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొదిరే స్వామి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు....
రాష్ట్రంలో రాబోయేది బిజెపి ప్రభుత్వం: ఈటల
వరంగల్ : ఈ నెల ఎనిమిదిన వరంగల్కు ప్రధానమంత్రి నరేంద్రమోడీ వస్తున్నందున దేశ స్థాయిలో వరంగల్లో బిజెపి పార్టీ శ్రేణులతో కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలుకుతామని బిజెపి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ...
మణిపూర్ మంటలు ఆరవెందుకు?
మణిపూర్ 60 రోజులుగా మండుతోంది. మణిపుర్ పట్ల ప్రధాని మౌనం వహించారని ప్రతిపక్షాల, సామాజిక ఉద్యమకారుల విమర్శ. మణిపూర్ గురించి ప్రధాని రోజూ చర్చిస్తున్నారని కేంద్ర గృహ మంత్రి అమిత్ షా, మణిపూర్...
ప్రధాని మోడితో సిఎం జగన్ భేటి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వివిధ పథకాలు , వాటికి సంబంధించిన నిధులు ఇతర అపరిస్కృత అంశాలను పరిష్కరించాని ప్రధాని నరేంద్రమోడికి ఏపి సిఎం జగన్ విజ్ణప్తి చేశారు....
తాబ్రేజ్ అన్సారీ హత్యకేసు.. 10 మందికి పదేళ్ల కఠిన కారాగారం
సెరైకెలా (ఝార్ఖండ్ ) : 2019 జూన్ నాటి తాబ్రేజ్ అన్సారీ హత్య కేసులో దోషులు పదిమందికి జిల్లా కోర్టు పదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తూ బుధవారం తీర్పు చెప్పింది....
ఢిల్లీ చేరుకున్న సిఎం జగన్
అమరావతి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం ప్రధాని మోడీతో జగన్ సమావేశం కానున్నారు. ఆ తర్వాత అమిత్ షాను జగన్ కలవనున్నారు. గురువారం మరికొందరు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నట్టు...
హక్కుల పరిరక్షణకు ‘అన్హద్’
‘దేశభక్తి మన చివరి ఆధ్యాత్మిక మజిలీ కాకూడదు. నేను వజ్రాల ధరనిచ్చి గాజు పూసలు కొనుక్కోను. నా జీవిత కాలంలో ఎన్నడూ దేశభక్తి మానవత్వాన్ని అధిగమించనీయను” విశ్వకవి రవీంద్ర నాథ్ టాగూర్ 2002లో...
బండి ఔట్.. కిషన్-2024
కేంద్రమంత్రి కిషన్రెడ్డి చేతికి రాష్ట్ర బిజెపి పగ్గాలు
మూడోసారి సారథ్య బాధ్యతలు అనుభవానికి
పెద్దపీట రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ
చైర్మన్గా ఈటల ఎపికి పురంధేశ్వరి, జార్ఖండ్కు
బాబూలాల్ మరాండీ, పంజాబ్కు...
బిజెపి గెలుపు.. ప్రజలకు లాభం : ఈటల
మనతెలంగాణ/ హైదరాబాద్ : తనపై విశ్వాసంతో రాష్ట్ర బిజెపి ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ఈటల మీడియాతో మాట్లాడారు. ‘తెలంగాణ...