Sunday, May 19, 2024
Home Search

అమిత్ షా - search results

If you're not happy with the results, please do another search

ప్రతిష్టంభన

రైతుల ఢిల్లీ దిగ్బంధన ఆందోళన మొదలై 20 రోజులు కావొస్తున్నది. కేంద్ర ప్రభుత్వానికి, రైతు సంఘాల నేతలకు పలు దఫాలు చర్చలు జరిగినప్పటికీ వ్యవహారం ఏ మాత్రం ముందుకు కదలలేదు. కేంద్ర హోం...
Farmers to Hunger Strike Tomorrow in Delhi

ఉద్యమం ఉధృతి

నేడు రైతుల నిరాహార దీక్షలు సోమవారం ఉ.8 నుంచి సాయంత్రం 5గం. వరకు రైతు నేతల నిరాహార దీక్షలు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు, డిమాండ్ నెరవేరకపోతే 19 నుంచి ఆమరణ నిరాహరా దీక్ష ఉద్యమాన్ని నీరుగార్పించే...
CM KCR Returns to Hyderabad From Delhi

విజయవంతంగా ముగిసిన కెసిఆర్ ఢిల్లీ పర్యటన..

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటన విజవయంతంగా ముగిసింది. దీంతో ఆదివారం మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి హెదరాబాద్‌కు చేరుకున్నారు. మూడు రోజుల సిఎం ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీతో...
CM KCR Meets PM Modi in New Delhi

నిధుల కొరత తీర్చండి

కేంద్రం నుంచి రావాల్సినవి సకాలంలో విడుదల కాక కష్టాల్లో ఖజానా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి ప్రధాని మోడీతో దాదాపు 30ని. ముఖ్యమంత్రి కెసిఆర్ సమావేశం పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు సహకారం అందించాలి ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితిని పెంచి...

రైతుపోరుపై సోషల్ మీడియా పాత్ర

భారతీయ రైతులు తమ హక్కుల కోసం ఢిల్లీలో చేస్తున్న శాంతియుత నిరసనలకు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత రైతులకు అనుకూలంగా మాట్లాడినందుకు ఆయన గురుద్వారాలో సిక్కులతో కలిసి దిగిన...

భారత్ బంద్ ప్రశాంతం

  బిజేపియేతర రాష్ట్రాల్లో సంపూర్ణ బంద్ ఢిల్లీలో బంద్ ప్రభావం పాక్షికం పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల భారీ ర్యాలీలు అక్కడక్కడా స్వల్ప ఘర్షణలు న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం రైతు సంఘాలు తలపెట్టిన...
Union Ministers Meet PM Narendra Modi

ప్ర‌ధాని నివాసంలో కేంద్ర మంత్రుల భేటీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, హోంశాఖ మంత్రి అమిత్ షా, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌లు ప్ర‌ధాని...
Corona vaccine in India in few more weeks

మరికొద్ది వారాల్లో కరోనా టీకా

  శాస్త్రవేత్తల ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సినేషన్ వృద్ధులు, ఆరోగ్య సిబ్బందికి తొలి ప్రాధాన్యత వ్యాక్సిన్ ధరపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అఖిలపక్ష సమావేశంలో ప్రధాని వెల్లడి న్యూఢిల్లీ: కొవిడ్ కోరలనుంచి విముక్తి కలిగించే వ్యాక్సిన్ కోసం యావద్భారతావని ఆసక్తిగా...

పురఎన్నికల్లో కెటిఆర్ అంతాతానై

యావత్ దేశమూ ఆసక్తితో ఎదురుచూస్తున్న, చర్చిస్తున్న జిహెచ్‌ఎంసి ఎన్నికలు ముగిశాయి. నాల్గవ తారీఖు మధ్యాహ్నానికి గెలుపు వాసనలు కొద్దిగా తెలుస్తాయి. ఇవిఎంలయితే మధ్యాహ్నానికే గెలుపు గుర్రం ఏదో తెలిసిపోయేది. బ్యాలట్ పేపర్లు కనుక...
GHMC Polls 2020: High turnout in slums and bastis

డుమ్మా కొట్టిన ఓటు

చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్ మురికివాడలు, బస్తీల్లోనే అధికంగా ఓటింగ్  ఓపికగా వచ్చి ఓటేసిన వృద్ధులు, వికలాంగులు  పెన్షన్‌లు సక్రమంగా అందుతున్న ప్రాంతాల్లో భారీగా పోలింగ్, విద్యావంతుల ఓటింగ్...
Central Govt Negotiation failed with Farmers

అన్నదాతలతో చర్చలు విఫలం

అన్నదాతలతో చర్చలు విఫలం కమిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదన.. తిరస్కరించిన రైతు నేతలు మళ్లీ గురువారం చర్చలకు ప్రతిపాదన న్యూఢిల్లీ: రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమైనాయి. వ్యవసాయ చట్టాలపై అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో...
Modi will preside over an all-party conference on corona on Dec 4

కరోనా వైరస్‌పై ప్రధాని అధ్యక్షతన డిసెంబర్ 4న అఖిల పక్ష సమావేశం

  న్యూఢిల్లీ: కొవిడ్-19 పరిస్థితిని చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 4న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన అన్ని...

పాతబస్తీలో పాకిస్థానీలు ఎవరో చెప్పండి

సర్జికల్‌స్ట్రైక్ వ్యాఖ్యలపై బిజెపికి అసదుద్దీన్ సవాలు మన తెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్‌ఎంసి ఎ న్నికల నేపథ్యంలో బిజెపి, ఎంఐఎం నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సర్జికల్ స్టయిక్స్‌పై ఇరు పార్టీల మధ్య సంవాదం...

కాంగ్రెస్ అహ్మద్ భాయ్ ఇకలేరు

  కరోనాతో కన్నుమూసిన సీనియర్ సోనియా, రాహుల్ ఆంతరంగికుడు పార్టీలో సర్దుబాట్ల దిట్టయిన పటేల్ న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ బుధవారం కన్నుమూశారు. సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పటేల్‌కు పేరుంది....
KTR road show in GHMC elections

మన హైదరాబాద్ పాక్‌లో ఉందా?

  బిజెపి సర్జికల్ జోక్‌పై మండిపడ్డ కెటిఆర్ సర్జికల్ స్ట్రైక్ చేస్తామంటున్నారు, హైదరాబాద్ భారతదేశంలో లేదా? కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన వారు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు ప్రశాంత నగరంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు భాగ్యనగరం శాంతి సామరస్యాలతో తులతూగకపోతే పెట్టుబడులు రావు,...
Railways providing coaches with 800 beds to Delhi

కరోనా పేషెంట్ల కోసం రైల్వేకోచ్‌ల్లో 800 పడకలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. పారామిలిటరీకి చెందిన 45మంది వైద్యులు, 160మంది పారామెడికల్ సిబ్బందిని ఢిల్లీకి చేర్చింది. ఈ వైద్య సిబ్బంది ఢిల్లీ విమానాశ్రయ సమీపంలోని...

ట్రంప్ ఓటమి మోడీకి దెబ్బ

అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ పార్టీ నేత జో బైడెన్ ఎన్నికను ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఓట్ల లెక్కింపు తీరుతెన్నులను బట్టి విజేతగా ఇప్పటికే ఖరారయ్యారు. ఎలెక్టోరల్ కాలేజీలోని 538 ఓట్లకు గాను బిడెన్‌కు...
BJP win in Dubbaka byelection

దుబ్బాకలో బిజెపి విజయం

  టిఆర్‌ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతపై 1431 ఓట్ల తేడాతో రఘునందన్ విజయం రౌండ్ రౌండ్‌కు నరాలు తెగే ఉత్కంఠ కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు రఘునందన్(బిజెపి) 62,984 సుజాత(టిఆర్‌ఎస్) 61,553 శ్రీనివాస్‌రెడ్డి(కాంగ్రెస్) 22,054 మన తెలంగాణ/హైదరాబాద్ : అత్యంత ఉత్కంఠత, నరాలుతెగే భావోద్వేగం...
Violinist T N Krishnan passess away at 92

ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత..

ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎస్ కృష్ణన్ కన్నుమూత ప్రధాని, ఉపరాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రి సంతాపం చెన్నై: ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు టిఎన్ కృష్ణన్ సోమవారం నాడిక్కడ కన్నుమూశారు. వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో మరణించిన 92 సంవత్సరాల...
BJP Election Committee meets on Bihar Assembly elections

బీహార్‌పై కమలం కసరత్తు

  బిజెపి ఎన్నికల కమిటీ భేటీ న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని శనివారం బిజెపి అత్యున్నత స్థాయిలో పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సిఇసి) సమావేశం నిర్వహించింది. ఈ భేటీకి...

Latest News

అబ్బాయిల హవా

కింకర్తవ్యం?