Home Search
ఆత్మహత్యల - search results
If you're not happy with the results, please do another search
అసత్యాలు… అభూత కల్పనలు
రాష్ట్రం దివాళా తీయలేదు - దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారు!
గవర్నర్ ప్రసంగం తప్పుల తడకగా ఉంది
అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎంఎల్ఎ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దివాళా తీయలేదని, దివాళాకోరు రాజకీయాలు చేస్తున్నారని ప్రభుత్వంపై బిఆర్ఎస్...
ప్రజాస్వామ్యం ఖూనీ
ప్రతిపక్షం గొంతు నొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం
అసెంబ్లీలో మూడు నిమిషాల్లో మూడుసార్లు మైక్ కట్ చేశారు...
శాసనసభ మీడియా పాయింట్లో బిఆర్ఎస్ ఎంఎల్ఏ హరీశ్ రావు వ్యాఖ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని...
కాంగ్రెసోళ్లు సభలో అన్ని అబద్ధాలే చెప్పిండ్రు: హరీశ్ రావు
హైదరాబాద్: అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు పూర్తిగా అబద్ధాలు చెప్పారని బిఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. శాసనసభ సమావేశాలు ముగిసిన అనంతరం బిఆర్ఎస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ...
కెటిఆర్, బిఆర్ఎస్ నేతలు ధర్నాచౌక్ లో ధర్నా చేసుకోవచ్చు: రేవంత్
హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్ ఎత్తివేసి తెలంగాణ ప్రజలు ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేసిందని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు తాము మళ్లీ ధర్నాచౌక్ ను పునరుద్ధరించామని ముఖ్యమంత్రి రేవంత్ రేడ్డి తెలిపారు....
గవర్నర్ ప్రసంగాన్ని తప్పుబడుతున్నాం: కెటిఆర్
గవర్నర్ ప్రసంగం పూర్తి అసత్యంగా, తప్పుల తడకగా ఉందని మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం అసెంబ్లీ ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా...
పిల్లలపై పెనుభారం
ఎన్.సి.ఇ.ఆర్.టి. దేశవ్యాప్తంగా సి.బి.ఎస్.ఇ. సిలబస్ అమలవుతున్న పాఠశాలలలో ఒకటి, రెండవ తరగతి చదివే విద్యార్ధులకు హోంవర్కు ఇవ్వరాదని ఆదేశాలు జారీ చేసింది. 3వ తరగతి వరకు కేవలం 3 సబ్జెక్టులు మాత్రమే బోధించాలని...
10 నెలల్లో 2366 మంది రైతులు ఆత్మహత్య
నాగ్పూర్ : మహారాష్ట్రలో గడచిన పదినెలల్లో (జనవరి నుంచి అక్టోబర్) 2366 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో అమరావతి డివిజన్ లోనే అత్యధికంగా 951 మంది రైతులు...
మహిళా రైతులదే కీలక పాత్ర
ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకై, హరిత హారం కోసం పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం ఆదివాసీ మహిళలు సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్ని తీసుకొనే విధానం మానుకోవాలి. ఆదివాసీ ప్రాంతాలలో అటవీ హక్కుల చట్టంలో భాగంగా...
ఢిల్లీలో రోజుకు 3 రేప్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో సగటున రోజుకు 3 రేప్ కేసులు నమోదు అవుతూ భారత మహానగరాల్లో అత్యంత అసురక్షిత నగరం (మోస్ట్ అన్సేఫ్ సిటీ)గా నిలవడం విచారకరం. గత ఆదివారం 3, 2023...
ఐదో సారి గెలుపు కోసం కెటిఆర్
సిరిసిల్ల ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గాలకు నేడు (గురువారం) పోలింగ్ నిర్వహిస్తుండగా రెండు నియోజక వర్గాల్లో బిఆర్ఎస్ సిరిసిల్ల అభ్యర్థి కెటిఆర్ మినహా మిగిలిన...
నిన్న స్వప్నం.. నేటి సత్యం
తెలంగాణ సమాజం అరవై ఏళ్లు అరిగోస పడ్డది. చరిత్రలో ప్రతి సందర్భంలో దగాకు గురైంది. ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష పాలకులకు పట్టలేదు. కొట్లాడిన ప్రతిసారి సమైక్యశక్తులు, ఢిల్లీ పాలకులు.. ఉద్యమకారుల నెత్తురు...
నేడు దీక్షా దివస్…ఉద్యమానికి ఊపిరిలూదిన రోజు
తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు
‘కెసిఆర్ సచ్చుడో... తెలంగాణ వచ్చుడో’ అంటూ నినదించి ఆమరణ దీక్షకు పూనుకుని ఉద్యమానికి ఊపిరిలూదిన కెసిఆర్
''కెసిఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో” అంటూ కెసిఆర్ చేసిన నినాదం...
తెలంగాణనే గెలుస్తుంది
తెలంగాణ మీద దండయాత్రలా ఉత్తరాది నాయకులు పెద్దఎత్తున తెలంగాణలో మకాం వేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, నడ్డాతో పాటు బిజెపి ప్రముఖ నాయకులంతా తెలంగాణలో విస్తృతంగా...
రైతుల నోట్లో మట్టి
మన తెలంగాణ/సుల్తానాబాద్/ వెల్గటూర్: రైతులకు పంట పెట్టుబడి ఉపయోగప డే రైతుబంధు పథకాన్ని నిలుపుదల చే యించి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతుల పొట్టకొట్టాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు....
తెలంగాణ కోసం పోరాడిన యువతకు న్యాయం జరగలేదు: ప్రియాంక
పదేళ్లుగా బీఆర్ఎస్ ఏం చేసిందో ఆలోచించుకోవాల్సిన సమయం ఇది అని.. వచ్చే ఐదేళ్లు మీకు ఎలాంటి పాలన కావాలో తేల్చుకోవాల్సిన సమయమని ప్రియాంక గాంధీ ప్రజలనుద్దేశించి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం...
నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు సాధిస్తాం : స్టాలిన్
చెన్నై : తమిళనాడు లోని వైద్య విద్య కనీస సౌకర్యాలను విచ్ఛిన్నం చేసేలా “నీట్ ”ను బలవంతంగా విధిస్తున్నారని, కానీ ప్రజా పోరాటాలతో రాష్ట్రం తనకు తాను దీని నుంచి మినహాయింపు పొందుతుందని...
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం జరగలేదు
ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తుందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ వల్లే తెలంగాణ...
పదేండ్లలో ఎంత మంది యువకులకు ఉద్యోగాలొచ్చాయి: ప్రియాంక
మహబూబాబాద్: మహిళల కష్టాలు ఏమిటో తనకు తెలుసునని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలిపారు. తొర్రూర్లో జరిగిన బహిరంగా సభలో...
నాలుగు చందమామలు, ఆరు సూర్యుళ్లు తెస్తామంటే నమ్మొద్దు: కెసిఆర్
మంచిర్యాల: రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారని, రైతు బంధు ఉండాలా వద్దా ? అనేది ప్రజలే చెప్పాలని సిఎం కెసిఆర్ అడిగారు. టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మూడు గంటలు...
భారత్ జోడో యాత్రతో కొత్త ఊపు వచ్చింది: జైరామ్ రమేష్
హైదరాబాద్: భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొత్త ఊపువచ్చిందని, భారత్ జోడో యాత్ర రాష్ట్రనేతల్లో విశ్వాసం నింపిందని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ తెలిపారు. బిఆర్ఎస్కు బిజెపి బీటీమ్గా మారిందని దుయ్యబట్టారు. తెలంగాణ...