Tuesday, July 8, 2025
Home Search

కలెక్టరేట్ - search results

If you're not happy with the results, please do another search

ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి

యాదాద్రి భువనగిరి: ప్రజావాణి ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా స్థానిక సంస్థల జిల్లా కలెక్టర్ దీపక్ తివారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన...

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

నారాయణపేట : యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మాదకద్రవ్యాల వైపు ఆలోచన వస్తే మన తల్లిదండ్రులను గుర్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సోమవారం జిల్లా సంక్షేమ...

సత్వర సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

సూర్యాపేట : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుదారుల...

మాదకద్రవ్యాల నివారణే ఉత్తమ మార్గం

కరీంనగర్: మాదకద్రవ్యాలను నిర్మూలించేకన్నా నివారణే ఉత్తమ మార్గమమని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాపై కళంకం, వివక్షను ఆపండి, నివారణను బలోపేతం చేయండి అనే థీమ్‌తో...

ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార నిమిత్తం వచ్చిన...

ప్రజావాణి సమస్యలపై అలసత్వం వహించొద్దు

నాగర్‌కర్నూల్ : ప్రజావాణి సమస్యలపై అలసత్వం వహించొద్దని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జిదారుల నుంచి కలెక్టర్ వినతులు...
KCR-Podu-Bhoomulu

30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ

ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం అదే రోజున అసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్, జిల్లా ఎస్‌పి కార్యాలయాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కెసిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల (జూన్) 30వ తేదీ నుంచి గిరిజనులకు పోడు భూముల...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోపా కన్వీనర్‌గా సునీతగౌడ్

భూపాలపల్లి కలెక్టరేట్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గౌడ అఫీషియల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(గోపా) జిల్లా కన్వీనర్‌గా జిల్లా యువజన క్రీడాశాఖ అధికారిని బుర్ర సునీతను నియమించినట్లు గోపా రాష్ట్ర అధ్యక్షుడు మిద్దెల రమేష్‌గౌడ్ తెలిపారు....

సిఎం కెసిఆర్ ఆశీస్సులతో బ్రహ్మాండమైన అభివృద్ధి

ఖిలా వరంగల్: సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ ఆశీస్సులతో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 38వ డివిజన్‌లో రూ. 49 లక్షలతో స్మశాన వాటిక...

తీరనున్న గిరిజనుల దశాబ్దాల నాటి కల

ఖమ్మం: ముందుగా అనుకున్న ప్రకారం ఈనె ల24 నుంచి పంపిణీ చేయాలని భావించినప్పటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ని ఆసిఫబాద్ లో నూ తనంగా నిర్మించిన సమీక్రత కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 30న...

జిల్లాలో సికిల్ సెల్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

ఆసిఫాబాద్: జిల్లాలో సికిల్ సెల్ నిర్మూలనకు సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుంద ని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ...

మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఆసిఫాబాద్: జిల్లాలో మాత శిశు మరణాల నియంత్రణపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ చా హత్‌భాజ్‌పాయ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా వైద్య...

డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగిద్దాం

భూపాలపల్లి కలెక్టరేట్: ప్రతి ఒక్కరు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను కొనసాగించాలని బిజెపి భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కన్నం యుగేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బిజెపి అర్బన్ అధ్యక్షుడు సామల మధుసూదన్‌రెడ్డి...

వ్యవసాయ, మధ్య తరగతి రంగాలకు ప్రాధాన్యం

వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేసిన అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త మేడ్చల్: జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో ప్రధానంగా వ్యవసాయ రంగంతో పాటు చిన్న తరహా, మధ్య తరగతి రంగాలకు ప్రాధాన్యత...

జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు పూర్తి స్థాయి చర్యలు

ఆసిఫాబాద్ : జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు సంబంధింత శాఖల ఆధికారులు సమన్వయంతో పూర్తి స్థాయి చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్‌భాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన...

అత్తింటి వేధింపులు తాళలేక పిలల్లతో సహా అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం 

నిజామాబాద్ క్రైం: అత్తింటివారి వేధింపులకు తాళలేక నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు వారి ముగ్గురు పిల్లలతో కలిసి శుక్రవారం ఎడపల్లి మండలంలోని అశోక్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన...

గ్రూప్ 4 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి

నారాయణపేట : జిల్లాలో పకడ్బందీగా గ్రూప్ 4 పరీక్షల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత...

మిడ్డే మిల్స్ వర్కర్స్ బిల్స్ చెల్లించాలి

కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం మిడ్డే మిల్స్ వర్కర్స్‌కు చెల్లించాల్సిన గత ఏడాది మెనూ బడ్జెట్‌ను ఇచ్చే వరకు అన్ని పాఠశాలలో మధ్యాహ్నన భోజనమును వంట పనులు బంద్ చేస్తామని ఏఐటియుసి రాష్ట్ర...

పేద ప్రజల ఇండ్ల స్థలాలకు నష్టపరిహారం అందించాలి

భూపాలపల్లి కలెక్టరేట్: గణపురం మండలంలోని నగరంపల్లి గ్రామ పేద ప్రజలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలకు నష్టపరిహారం ఇచ్చి స్థలం ఇవ్వాలని టిపిసిసి సభ్యులు, భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు...

అమరుల త్యాగాల ఫలమే నేటి మన తెలంగాణ

నిర్మల్‌ప్రతినిధి : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేటి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని కొత్త కలెక్టరేట్ భవనంలో తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల కుటుంబ...

Latest News